Home Search
ఎలక్ట్రిక్ బస్సులు - search results
If you're not happy with the results, please do another search
తిరుపతిలో ఈవి బస్ ఫ్లీట్ను జెండా ఊపి ప్రారంభించిన నితిన్ గడ్కరీ
తిరుపతి: తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తమ ఎలక్ట్రిక్ ఫ్లీట్ను జెండా ఊపి ప్రారంభించటంతో కొత్త-యుగం ఇంటర్సిటీ EV బస్సు సర్వీస్...
విజయవాడకు 20 నిమిషాలకో బస్సు
హైదరాబాద్ నుంచి ఎలక్ట్రికల్ ఎసి గరుడ బస్సులు
నేడు ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ
మన తెలంగాణ/హైదరాబాద్: పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఎసి బస్సులు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్ టు...
ఆర్టీసిలో ఖాళీల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఆర్టీసిలో ఖాళీల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఆర్టీసిలో పదేళ్లుగా లేని నియామకాలు
ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల ముందస్తు ప్రణాళికలు
త్వరలోనే ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చే అవకాశం!
ఏడేళ్లలో 11,765 మంది తగ్గిన ఉద్యోగులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసిలో ఉద్యోగులు భారీగా...
ఆర్టీసిలో పదేళ్లుగా లేని నియామకాలు..
హైదరాబాద్: ఆర్టీసిలో ఉద్యోగులు భారీగా తగ్గిపోతున్నారు. 2013లో ఆర్టీసిలో ఉద్యోగాల భర్తీ జరగ్గా అప్పటి నుంచి కొత్తగా ఉద్యోగులను ఆ సంస్థ తీసుకోలేదు. 2015-,16లో 55,993 మంది ఉద్యోగులుండగా, 2022 డిసెంబర్ నాటికి...
ఇది టీజరే మాత్రమే.. సినిమా ముందుంది
మన తెలంగాణ/హైదరాబాద్: దేశానికీ ఆర్థిక చోదక శక్తి తెలంగాణ అని అయినా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పైసా ఇవ్వకపోగా కనీసం సహకరించడం లేదని పురపాలక, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు....
త్వరలో 1,020 కొత్త బస్సుల కొనుగోళ్లు
మూడునెలల్లో ప్రయాణికులకు అందుబాటులోకి....
టిఎస్ ఆర్టీసి యాజమాన్యం ప్రకటన
మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపదికన నడపాలని ఆర్టీసి యోచన
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు టిఎస్ ఆర్టీసి చర్యలు చేపట్టింది. త్వరలో 1,020 కొత్త...
టిఎస్ ఆర్టీసి నష్టాల్లో ఉంది: ఎండి విసి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్టీసిని లాభాల బాట పట్టిస్తామని టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అబిడ్స్లో ప్లే స్కూల్ను సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
డీజిల్ ధరలు పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెరిగే అవకాశం
డీజిల్ ధరలు పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెరిగే అవకాశం: ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: డీజిల్ ధరలు ఇదే విధంగా పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెంచే అవకాశం ఉందని టిఎస్ ఆర్టీసి...
ఖర్చు తగ్గించుకోవడానికి ఆర్టీసి ప్రణాళికలు
డీజిల్ బస్సు ఎలక్ట్రికల్ బస్సుగా మార్పు !
త్వరలోనే రోడ్లపైకి
అది సక్సెస్ అయితే మరో వేయి బస్సులు అదే బాటలో...
డీజిల్ రేట్ల పెరుగుదలతో ఆర్టీసి సరికొత్త ఆలోచన
మనతెలంగాణ/హైదరాబాద్: ఖర్చు తగ్గించుకోవడానికి ఆర్టీసి ప్రణాళికలు రూపొందిస్తోంది....
విద్యుత్ వాహనాలపై ఆసక్తి చూపని నగరవాసులు
హైదరాబాద్ : పర్యావరణ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు వెలవెల బోతున్నాయి. 2030లో అధిక సంఖ్యలో వినియోగించే విద్యుత్ వాహనాలే ఉంటాయని చెబుతున్న అధికారులు వాటి...
రోజుకు 18 గంటలు పని చేస్తున్నా:సిఎం రేవంత్
హైదరాబాద్: 24 గంటల్లో 18 గంటలు పని చేస్తున్నానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కార్మికులు, ఉద్యోగులు తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. తమ మంత్రివర్గం ఎల్లప్పుడూ...
దేశానికే మోడల్ గా టిఎస్ ఆర్టీసి
సిబ్బంది సమష్టి కృషి వల్లే సంస్థకు సత్ఫలితాలు
ఈ నెల 15 నుంచి ‘గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్’
ఈ డిసెంబర్లోగా 1000 కొత్త డీజిల్ బస్సులు
టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ వెల్లడి
ఘనంగా ఛాలెంజ్ అవార్డుల...
400 ఈ-బస్సులను ప్రారంభించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్..
న్యూదిల్లీ: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, దాని అనుబంధ సంస్థ TML CV మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా దిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (DTC)కి 400...
హైదరాబాద్ ప్రజలకు టిఎస్ ఆర్టీసి గుడ్న్యూస్
హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు టిఎస్ ఆర్టీసి గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతుండగా ఈ మార్గంలో త్వరలో మరిన్ని బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగా...
దేశంలో తొలి హైడ్రోజన్ బస్సు..
న్యూఢిల్లీ: విరివిగా వాడుతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయఇంధనాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఓ వైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న కేంద్రం మరో వైపు హైడ్రోజన్తో నడిచే...
దేశంలో ఇవిల వినియోగం
ఈ కంప్యూటర్ యుగంలో సమాచారాన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి పంపించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కాని భౌతికంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చేరుకోడానికి అయ్యే వ్యయం...
అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష
హైదరాబాద్: డా బిఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో ఆర్టీసి ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమీక్ష జరిపారు. నూతన బస్సులు, రవాణా, డబుల్ డెక్కర్ బస్సులు, ఎలక్ట్రిక్...
డబుల్ డెక్కర్లు వచ్చేశాయ్
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు పరుగు తీయనున్నాయి. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కెటిరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి మంగళవారం జెండా ఊపి...
మహాకాల్ మందిరంలోకి ఇకపై ఫోన్లకు అనుమతి లేదు
ఉజ్జయిన్: మధ్యప్రదేశ్కు చెందిన ఉజ్జయిన్ నగరంలోని ప్రసిద్ధ మహాకాలేశ్వర్ మందిరంలో భద్రతా కారణాలరీత్యా డిసెంబర్ 20 నుంచి మొబైల్ ఫోన్లను అనుమతించరు. జిల్లా సీనియర్ అధికారి ఈ విషయాన్ని చెప్పారు. జిల్లా కలెక్టర్...