Home Search
కరోనా కేసుల సంఖ్య - search results
If you're not happy with the results, please do another search
కేరళలో కరోనా కొత్త వేరియంట్
79ఏళ్ల మహిళలో జెఎన్.1 వేరియంట్ను గుర్తించిన అధికారులు
వేగంగా విస్తరిస్తుందని శాస్త్రజ్ఞుల వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వైరస్కు చెందిన వివిధ వేరియంట్లు...
కేరళలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వైరస్కు చెందిన వివిధ వేరియంట్లు ప్రజల ఆందోళనను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్ వేరియంట్...
మళ్లీ కరోనా అలజడి
ఒకేరోజు 166 కరోనా కేసులు
అన్నీ కేరళలోనే నమోదు
అలర్ట్గా ఉండాలని కేంద్రం సూచన
ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు..
న్యూఢిల్లీ : కరోనా పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల...
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు…
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి కరోనాతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ అంతమొందిచడానికి ప్రపంచ దేశాలు పలు వ్యాక్సిన్లను తీసుకొచ్చారు. ఆ తర్వాత తగ్గుముఖం...
దేశంలో 83 కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 83 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 512 వరకు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ డేటా మంగళవారం వెల్లడించింది. మంగళవారం ఉదయం 8 గంటలకు...
భారత్లో తగ్గిన క్రియాశీలక కోవిడ్ కేసులు!
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో కొత్త కరోనా వైరస్ కేసులు 169 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా శుక్రవారం పేర్కొంది....
భారత్లో కొవిడ్-19 కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ తగ్గుముఖం!
న్యూఢిల్లీ: భారత్లో కొవిడ్-19 కేసులు గత 24 గంటల్లో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కేవలం 234 సాంక్రమిక కేసులే రిపోర్టయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం పేర్కొంది. క్రియాశీలక కేసులు 3,502కు...
దేశంలో మరో 552 కరోనా కేసులు నమోదు..
ఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 552 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాగాజా మరో ఆరుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల...
భారత్లో 756 కొత్త కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 756 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఎనిమిది మంది బాధితులు మరణించినట్లు పేర్కొంది. తాజా కేసులతో...
భారత్లో కొత్తగా 782 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 782 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఆరుగురు బాధితులు మరణించినట్లు పేర్కొంది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా...
కరోనాతో మరో 20 మంది మృతి…
న్యూఢిల్లీ: గత 24 గంటల వ్యవధిలో మూడు వేలకు పైగా కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,50,735 మందికి...
గడిచిన 24 గంటల్లో 3,720 కేసులు నమోదు..
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,720 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 20మంది ప్రాణాలు కోల్పోగా.. 7,698 మంది...
భారత్లో 4282 కొత్త కోవిడ్ కేసులు!
న్యూఢిల్లీ: భారత్లో సోమవారం 4282 కరోనా వైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. అయితే క్రియాశీలక(యాక్టివ్) కేసుల సంఖ్య 1750 తగ్గి 47246కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తాజా గణాంకాలు చెబుతున్నాయి....
9 వేలకు పైగా కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా రెండో రోజూ 9 వేలకు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 2,29,175 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 9,35...
దేశంలో కొత్తగా 9629 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కొత్తగా 9629 కొవిడ్ కేసులు నమోదుకాగా 29 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 61,013...
భారీగా తగ్గిన కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1,88,087 మందికి పరీక్షించగా, 6,660 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లకు...
దేశంలో కొత్తగా 7,178 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో గతకొన్ని రోజులుగా భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 78,342 కోవిడ్ పరీక్షలు చేయగా.. 7,178 మందికి కరోనా వైరస్ సోకినట్లు...
దేశంలో కొత్తగా 10,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో నిన్నటివరకు భయపెట్టిన రోజువారీ కరోనా కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 1,43,899 కోవిడ్ పరీక్షలు చేయగా, 10,112 మందికి కరోనా వైరస్ సోకింది. ఆదివారం...
కొత్తగా 12,591 మందికి కరోనా.. 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591...
కోట్ల సంఖ్యలో పెరుగుతున్న టైప్ 2 డయాబెటిస్ కేసులు
డయాబెటిస్ (మధుమేహం) సర్వసాధారణ వ్యాధిగా మారి అత్యధిక శాతం మందిని పీడిస్తోంది. ఇది స్లో పాయిజన్ వంటిది. ఒకసారి సోకితే జీవితాంతం వెంటాడుతుంది. పూర్తిగా నివారణ కాకపోయినా అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్లో టైప్...