Home Search
కలెక్టర్లు - search results
If you're not happy with the results, please do another search
ఇడి సమన్లను సవాలు చేస్తూ తమిళనాడు వ్యాజ్యం
న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఇడి దర్యాప్తుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడంపై సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అక్రమంగా ఇసుక మైనింగ్ కేసులో దర్యాప్తు కోసం ఎన్ఫోర్స్మెంట్...
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు
1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఈనెల 28...
సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న వాకాటి కరుణ, అనితా రామచంద్రన్
మన తెలంగాణ / హైదరాబాద్ : వరంగల్ జిల్లా ములుగు లోని మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, కమిషనర్ పంచాయితీ రాజ్,...
563 కొలువులు
గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూపు 1 కొత్త నోటిఫికేషన్ 563 పోస్టులతో సోమవారం టిఎస్పిఎస్సీ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి...
105 మంది పంచాయతీ రాజ్ శాఖ అధికారులు బదిలీ
జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, డిపిఓలకు స్థానచలనం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల బదిలీల కొనసాగుతున్నది. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలను బదిలీ చేసిన ప్రభుత్వం సోమవారం పంచాయతీరాజ్శాఖలోని అధికారులను బదిలీ...
ఎంపిడివోల బదిలీలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వం భారీగా ఎంపీడీఓల బదిలీ చేసింది. రెండు రోజుల కితం డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన సర్కార్ ఆదివారం ఎంపీడీఓలకు స్థానం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ...
మేడారం జాతరకు టిఎస్ టిడిసి ప్యాకేజీ టూర్పై సందిగ్ధత!
ఆర్టిసిలో మహిళలకు ఉచిత ప్రయాణాలే కారణం ?
క్రితం సారి సమ్మక్క సారలమ్మక్క జాతరతో పర్యాటక శాఖకు భారీ ఆదాయం
మన తెలంగాణ / హైదరాబాద్ : సమ్మక్క సారక్క జాతరకు రోజులు సమీపిస్తుండడంతో బస్సుల...
మేడారం జాతరకు టిఎస్టిడిసి ప్యాకేజీ టూర్పై సందిగ్థత!
ఆర్టిసిలో మహిళలకు ఉచిత ప్రయాణాలే కారణం ?
క్రితం సారి సమ్మక్క సారలమ్మక్క జాతరతో పర్యాటక శాఖకు భారీ ఆదాయం
మన తెలంగాణ / హైదరాబాద్ : సమ్మక్క సారక్క జాతరకు రోజులు సమీపిస్తుండడంతో బస్సుల...
రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచిన గవర్నర్ ప్రసంగం
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 హామీ మరిచారు
ప్రజావాణిపై ఆర్భాటంగా ప్రకటనలు చేసి పరువుతీసుకున్నారు: బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు...
గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రత్యేక డ్రైవ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్య మెరుగుపరిచేందుకు ఈనెల 7 నుంచి 15వ తేదీవరకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించాలని నిర్ణయించింది.శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ నుం చి రాష్ట్ర పంచాయతీరాజ్,...
రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు పొడిగింపు
హైదరాబాద్ : రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు రోజుల్లో ప్రస్తుత గడువు ముగియనుంది. అయితే తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తికాలేదు....
ఎంఎల్ఎ పాడి కౌశిక్రెడ్డి ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై స్పందించారు. గురువారం జాతీయ...
తప్పుల కుప్ప.. లోపాల పుట్ట
ధరణి కమిటీ దృష్టికి అనేక లోపాలను తీసుకెళ్లిన కలెక్టర్లు 10 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రెవెన్యూ అత్యంత వివాదాస్పదమైన ధరణి పోర్టల్ నిర్వహణపై బుధవారం కలెక్టర్లతో...
దశల వారీగా మిగిలిన నాలుగు గ్యారెంటీల అమలు: కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండిండిని ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన నాలుగు గ్యారెంటీలను దశల వారీగా అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు,...
ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సం నిర్వహించాలి
ఈనెల 25న జెఎన్టియులో అవగాహన సదస్సు
ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 25 వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం...
డిఫాల్టర్లకు భారీ వడ్డన
గడువులోగా సిఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లర్లపై 25% పెనాల్టీ
పూరిస్థాయిలో మిల్లర్ల నుంచి బియ్యాన్ని తీసుకోవాల్సిందే
డిఫాల్ట్ చేసుకుని కార్పొరేషన్ కు ఇస్తామంటే కుదరదు
25శాతం ఫెనాల్టీ వసూలు చేస్తాం
అవసరానికి మించి గన్నీ సంచుల సేకరణపై...
ఏపి, తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు: విజయసాయి డిమాండ్
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఆంద్రప్రదేశ్ లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజున జరపాలని వైఎస్సార్ సిపి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. తెలంగాణలో ఓటు వేసిన తన అనుచరులతో ఆంధ్రప్రదేశ్ లోనూ...
31వ తేదీలోగా ఎఫ్సిఐకి సిఎంఆర్ బియ్యం
42లక్షల టన్నులు అందజేయాలి.. జాప్యం చేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల చివరినాటికి భారత ఆహార సంస్థ(ఎఫ్సిఐ)కి 42లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాలని అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని...
ఏపిలో మూడు రోజుల పాటు సీఈవో పర్యటన
ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ మూడు రోజులు పర్యటించనుంది. సోమవారం ఎన్నికల అధికారుల బృందం విజయవాడ చేరుకోనుంది. చీఫ్...
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త గనులకు శ్రీకారం
నైని బొగ్గు బ్లాక్ ప్రారంభం కోసం ముమ్మర యత్నాలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో త్వరలో ఒడిశా పర్యటన
ఇతర గనుల ప్రారంభానికి కాలయాపన లేకుండా మిగిలిన అనుమతులు పొందేలా దిశా నిర్దేశం
సింగరేణిలో కొత్త గనులపై...