Home Search
కేరళకు - search results
If you're not happy with the results, please do another search
కమీషన్కు కక్కుర్తిపడితే జైలు పాలు కావాల్సిందే
బ్యాంక్ ఖాతా ఇచ్చినోళ్లు కటకటాల్లోకి
ముగ్గురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః డబ్బులు వస్తున్నాయని బ్యాంక్ ఖాతా ఇచ్చి సైబర్ నేరస్థులకు సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కమీషన్ వస్తుందని...
విపక్ష రాష్ట్రాలపై మోడీ వివక్ష
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మన ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్షాలు అధికారంలో వున్న రాష్ట్రాలకు నిధులు, పన్నుల వాటాల బదలాయింపులో తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నదనే విమర్శలు...
మలయాళీ బానిసల గొంతుక పోయ్కైల్ యోహనన్
కేరళకు చెందిన పోయ్కైల్ యోహనన్ గొప్ప సంస్కర్త. సామాజిక విప్లవకారుడిగా ఆయన అక్కడి బానిస జాతుల అభ్యున్నతి కోసం తన జీవితకాలం పోరాడాడు. అందుకోసం వివిధ సంస్థలను స్థాపించి తన ప్రసంగాల ద్వారా...
అమెరికాలో కేరళ కుటుంబం విషాదాంతం… భర్తే హంతకుడు!
కాలిఫోర్నియాలోని శాన్ మటియో పట్టణంలో స్థిరపడిన కేరళకు చెందిన భార్యాభర్తలు, వారి కవల పిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూసిన ఉదంతంలో భర్తే హంతకుడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేరళకు చెందిన ఆనంద్ హెన్రీ (37),...
అనుమానాస్పద స్థితిలో భారతీయ కుటుంబం మృతి
న్యూయార్క్ : అమెరికా లోని కాలిఫోర్నియా శాన్ మాటెయోలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అలమెడ లాస్ పులగాస్ అనే ప్రాంతం లోని బ్లాక్ నంబర్ 4100 లో...
దక్షిణాదిపై ఆర్థిక వివక్ష?
దక్షిణ రాష్ట్రాల నిధులు, ఉత్తర రాష్ట్రాల నిధులనే అంశాన్ని పురస్కరించుకొని దేశంలో వున్నట్లుండి ఒక ముఖ్యమైన చర్చ మొదలైంది. దక్షిణాది అభివృద్ధి, సంపదలు, పన్నుల వసూళ్ళు ఉత్తరాది కన్నా ఎక్కువ కాగా, వాటిని...
రూ.33 కోట్లు జాక్పాట్ కొట్టిన కేరళీయుడు
న్యూఢిల్లీ : కేరళకు చెందిన 40 ఏళ్ల రాజీవ్ అరిక్కట్ దుబాయ్ లోని లాటరీ టికెట్లో రూ. 33 కోట్లు ( 15 మిలియన్ దిర్హామ్లు) జాక్పాట్ సాధించగలిగాడు. బిగ్ టికెట్ అబుధాబీ...
దుబాయ్లో రూ.33 కోట్లు జాక్పాట్ కొట్టిన కేరళీయుడు
న్యూఢిల్లీ: కేరళకు చెందిన 40 ఏళ్ల రాజీవ్ అరిక్కట్ దుబాయ్ లోని లాటరీ టికెట్లో రూ.33 కోట్లు (15 మిలియన్ దిర్హామ్లు) జాక్పాట్ సాధించగలిగాడు. బిగ్ టికెట్ అబుధాబీ వీక్లీ డ్రాలోఆయనకు అదృష్టం...
ఆకలికేకలతో పిల్లి మాంసం తిన్న యువకుడు
తిరువనంతపురం: గత ఐదు రోజుల తిండిలేక ఆకలి కేకలతో ఓ యువకుడు పిల్లి కళేబరాన్ని పీక్కతిన్న సంఘటన కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా కుట్టిపురం బస్టాండ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
రైలు బోగీలో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రయాణికుని మృతి
బెంగళూరు : బైయప్పనహళ్లి లోని శ్రీ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ వద్ద కరైకాల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలో బుధవారం ఉదయం 45 ఏళ్ల వ్యక్తి ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెంది ఉండడం కలవరం...
నౌకారంగంలో భారత్ విజయకేతనం:ప్రధాని మోడీ
కొచ్చి : నౌకా రవాణా సామర్థంలో భారతదేశం ఇప్పుడు అగ్రగామి అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నౌకల టర్న్ అరౌండ్ విషయంలో ( లోడింగ్, అన్లోడింగ్ , వ్రయాణాలు )లో భారతదేశం...
సిరప్ మత్తు.. దిండుతో ఊపిరాడకుండా చేసిన తల్లి
పనాజీ : ఏం కక్ష ఎందుకు పెంచుకుందో తెలియదు . తన నాలుగేళ్ల కన్నకొడుకును చంపిన తల్లి , సిఇఒ సుచన సేథ్ ఈ దారుణానికి అత్యంత వ్యూహాత్మకంగా, ముందస్తు పథకం ప్రకారం...
కేరళవాసికి జాక్ పాట్!
కేరళకు చెందిన ఓ వ్యక్తికి అదృష్టం కలసివచ్చింది. కోట్ల రూపాయల జాక్ పాట్ అతని వశమైంది. భారతీయ సేల్స్ మేన్ నలుపురక్కళ్ షంసేర్ అనే కేరళకు చెందిన యువకుడు అబూధాబిలో స్థిరపడ్డాడు. క్రిస్మస్...
14 నెలల చిన్నారికి కరోనా.. నీలోఫర్ వైద్యులు అప్రమత్తం
హైదరాబాద్ నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి కరోనా మహామ్మారి సోకింది. చిన్నారికి కరోనా వచ్చినట్లు నీలోఫర్ వైద్యుల నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు...
ఇక మాస్కులు ధరించడం తప్పనిసరి
మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు, శ్లేష్మం, జ్వరంతో బాధపడుతున్న 60ఏళ్లకు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సోమవారం ఆదేశాలు...
‘అగ్నివీర్’ శిక్షణ యువతి ఆత్మహత్య
ముంబై : భారత నేవీలో అగ్నివీర్ శిక్షణ పొందుతున్న 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ముంబై లోని ఐఎన్ఎస్ హమ్లాలో హాస్టల్ గదిలో తనకు తానే సోమవారం ఉదయం ఉరివేసుకున్నట్టు ముంబై...
అరుంధతీరాయ్ నోరు నొక్కే చర్యలు!
ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీరాయ్ జర్మనీ వెళ్ళడానికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. జర్మనీలో ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే...
పిచ్చెక్కిస్తున్న ఎఐ డీప్ ఫేక్ మాయాజాలం
న్యూఢిల్లీ : అందరికీ అందుబాటులోకి వస్తున్న అత్యంత అధునాతన సాంకేతికత ఇప్పుడు దుష్టబుద్ధుల చేతిలో పడి దైనందిన జీవితాలలో చిక్కులకు దారితీస్తున్నాయి. సహజసిద్ధ తెలివికి బదులుగా మారు తెలివి లేదా కృత్రిమ మేధ...
శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లు
అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నేటి నుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరువనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద...
ప్రథమ సవరణ-నెహ్రూ దూకుడు
దేశ ప్రజల ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావ ప్రకటనా స్వేచ్ఛ (పత్రికా స్వేచ్ఛ) పై దాడులు పెరిగిపోయాయి. జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా ప్రభుత్వాలే దాడులు జరుపుతున్నాయి. తమకు నచ్చని వార్తలు రావడాన్ని ప్రభుత్వాలు...