Home Search
క్రిష్ - search results
If you're not happy with the results, please do another search
IPL 2024: లక్నోతో పోరు.. బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా
ఐపిఎల్ 2024 లీగ్ దశలో భాగంగా ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికొద్దసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచి బౌలింగ్...
నేడు కోల్కతాతో లక్నో ఢీ
కోల్కతా: ఐపిఎల్లో భాగంగా ఆదివారం కీలక పోరు జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఈ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ప్రస్తుతం ఇరు జట్లు మూడేసి మ్యాచుల్లో విజయం...
గుంటూరు అమ్మాయితో బెల్జియం అబ్బాయి పెళ్లి…
అమరావతి: ప్రేమకు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేవు. మనసులు ఒక్కటైతే చాలు ఏ దేశం నుంచైనా పెళ్లి చేసుకోవడానికి ప్రేమ జంటలు రెడీ అవుతున్నారు. గుంటూరు అమ్మాయి, బెల్జియం యువకుడు గ్రాఢంగా...
అదరగొట్టిన కోల్కతా
ఢిల్లీపై రికార్డు విజయం
విశాఖపట్నం: ఐపిఎల్లో కోల్కతా నైట్రైడర్స్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. బుధవారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా 106 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది....
IPL 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతా
ఐపిఎల్ 2024 లీగ్ దశలో భాగంగా మరో ఆసక్తిక మ్యాచ్ జరుగుతుంది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్కతా బ్యాటింగ్...
రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకుల నియామకం
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో రాష్ట్రాల్లో నిఘా పెంచడంతోపాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించడానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం...
నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతురా?: బండి సంజయ్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు...
మరో ఐదుగురు అభ్యర్థులు ఖరారు
లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం
సునీతామహేందర్రెడ్డి(మల్కాజిగిరి), మల్లు రవి (నాగర్కర్నూల్), దానం నాగేందర్ (సికింద్రాబాద్), గడ్డం రంజిత్రెడ్డి (చేవెళ్ల), గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి)కు చోటు
దేశవ్యాప్తంగా 57 స్థానాలకు అభ్యర్థులను...
కాంగ్రెస్ 56 మంది అభ్యర్థులతో 3 వ జాబితా విడుదల
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ 56 మంది అభ్యర్థులతో మూడో జాబితా గురువారం విడుదల చేసింది. బెర్హంపూర్ నుంచి అధిర్ రంజన్ చౌదరి,కర్ణాటక లోని గుల్బర్గా నుంచి మల్లికార్జున్ ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ,...
16 మంది అభ్యర్థులతో అన్నాడిఎంకె తొలి జాబితా
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అన్నాడీఎంకె బుధవారం ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పొడి కె. పళనిస్వామి ఈ జాబితాను పార్టీ నేతల సమక్షంలో విడుదల చేశారు. జాబితా...
ముగిసిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర
ఎంపి నియోజకవర్గ పరిధిలోని 44 మండలాలు
211 గ్రామాల్లో 753 కి.మీల మేరకు కొనసాగిన యాత్ర
బిఆర్ఎస్ అవినీతి, అక్రమాలతోపాటు కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు వైఫల్యాలపై విరుచుకుపడ్డ బండి సంజయ్
మన తెలంగాణ / హైదరాబాద్:...
సిక్స్ల వర్షం కురిపించిన ధోనీ… వీడియో వైరల్
హైదరాబాద్: ఐపిఎల్-2024 ప్రారంభకానున్న నేపథ్యంలో అన్ని జట్టు ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మార్చి 22న ఐపిఎల్ 2024 ప్రారంభం కానుంది. 12 రోజుల తరువాత చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్,...
రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్
హైదరాబాద్: రాడిసన్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరుకాకుండా హైకోర్టును డైరెక్టర్ క్రిష్ ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో హైకోర్టులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు...
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. నటి లిషి మిస్సింగ్!
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి లిషి కనిపించడంలేదని ఆమె సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు...
రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ సీసీ టీవీ ఫుటేజీ మాయం
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో తవ్వుతున్నకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. హోటల్ మీద పోలీసులు దాడి చేసిన వెంటనే సిబ్బంది సిసి టీవీ ఫుటేజీని మాయం చేసి, డిలీట్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. పైగా...
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు
హైదరాబాద్: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. టాలీవుడ్ హీరోయిన్ కుషిత కళ్ళపు చెల్లెలు లిషి గణేష్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేర్లను...
వైద్యవిద్య డైరెక్టర్గా డాక్టర్ వాణి
మనతెలంగాణ/హైదరాబాద్: మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ప్రభుత్వం డా.వాణిని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.సంగారెడ్డి మెడికల్ కాలేజి ప్రిన్సిపల్గా పనిచేస్తున్న వాణికి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తూ వైద్యవిద్య శాఖ...
యూరప్ రైతుల ఆందోళన వెనుక..
సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడిదారీ విధానం వలన ఆయా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందోళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశాలతో పాటు, ఆ...
మలయాళీ బానిసల గొంతుక పోయ్కైల్ యోహనన్
కేరళకు చెందిన పోయ్కైల్ యోహనన్ గొప్ప సంస్కర్త. సామాజిక విప్లవకారుడిగా ఆయన అక్కడి బానిస జాతుల అభ్యున్నతి కోసం తన జీవితకాలం పోరాడాడు. అందుకోసం వివిధ సంస్థలను స్థాపించి తన ప్రసంగాల ద్వారా...
శివరాత్రికి వీరమల్లు జాతర
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియో ల్ తదితర నటులు నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు. విలక్షణ దర్శకుడు...