Home Search
డయాబెటిస్ - search results
If you're not happy with the results, please do another search
కల్తీ కట్టడిపై కార్యాచరణ ఏదీ?
మనం తినే తిండి, పీల్చేగాలి, తాగే నీరు సురక్షితంగా, నాణ్యంగా, ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకోనివారుండరు. మనిషికి కనీస అవసరాలైన ఇందులోని ఏఒక్కటి కల్తీ అయినా అది ప్రాణాలకే ప్రమాదం అని అందరికీ తెలిసిన...
బాదం పప్పుతో మెరిసే చర్మం, మధుమేహ నియంత్రణ..
బాదంపప్పుతో తమ రోజును ప్రారంభించే దీర్ఘకాల సంప్రదాయం భారతదేశంలో ఉంది. మన తల్లులు, అమ్మమ్మలు మన రోజువారీ ఆహారంలో బాదంను చేర్చడం యొక్క ప్రాముఖ్యతపై నొక్కిచెప్పారు. బాదము లో విటమిన్ E, మెగ్నీషియం,...
బడి పిల్లలకు కంటి, ఒంటి పరీక్షలు నిర్వహించాలి
ప్రభుత్వానికి బాలల హక్కుల సంక్షేమ సంఘం వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు కంటి పరీక్షలు, ఒంటి పరీక్షలు నిర్వహించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర...
బాదంపప్పులతో ఆరోగ్యవంతమైన పండుగ సీజన్ను జరుపుకోండి
కేకులు, కేరింతలు, గాలిపటాలతో కూడిన వేడుకల సీజన్ వచ్చేసింది! పండుగ సీజన్లో విందులు ఖచ్చితంగా మన ఉత్సాహాన్ని పెంచుతాయి. అయితే, అతిగా తినడం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అర్థం చేసుకోవడం చాలా...
ఫ్రీస్టైల్ లిబ్రేలింక్ మొబైల్ యాప్ను ప్రారంభించిన అబోట్
హైదరాబాద్: అబోట్, గ్లోబల్ హెల్త్కేర్ లీడర్, భారతదేశంలో తన డిజిటల్ హెల్త్ టూల్ ఫ్రీస్టైల్ లిబ్రేలింక్ యాప్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫ్రీస్టైల్ లిబ్రే సిస్టమ్ను ఉపయోగించే వ్యక్తులు మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి తమ...
వారానికి 70 పని గంటలు
ఇన్ఫోసిస్ చైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి యువత భారత్ను తమ సొంత దేశంగా భావించాలని, దేశ ప్రగతి కోసం వారానికి 70 గంటల పాటు శ్రమించాలని ఇటీవల ఒక విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనను...
బాదం పప్పులతో మధుమేహం నివారణ!
నవంబర్ 14, 2023న ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకోనుండగా, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి మధుమేహ మహమ్మారి వైపు మళ్లింది. 'డయాబెటిస్ క్యాపిటల్' గా భారతదేశం, ఈ సమస్యకు కేంద్రబిందువుగా ఉంది. ఈ సంవత్సరం...
విశ్వవ్యాప్తం మధుమేహం!
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహ రుగ్మతను అనుభవిస్తున్నారని, ప్రపంచ జనాభాలో దాదాపు 550 మిలియన్ల మంది డయాబెటిస్ వలలో పడ్డట్లు తేలింది. 2030 నాటికి 643 మిలియన్ల వరకు...
చక్కెర వ్యాధికి 14 రోజుల నయపు మందు
న్యూఢిల్లీ : చక్కెర ఉందా? మూలిక ముందులతో పక్షంరోజులలో ఈ వ్యాధి నయం అవుతుందని ఇటీవలి అధ్యయనంలో తేల్చారు. జిబిఆర్ వనమూలిక ఔషధం మధుమేహం కట్టడి చేసే దివ్యౌషధం అవుతుందని అధ్యయనంలో తెలిపారు....
బీరు ప్రియులకు చల్లటి వార్త
వాషింగ్టన్ : బీరు ప్రియులకు చల్లటి వార్త. ప్రతి రోజు బీరు తాగితే మంచిదేనని ఓ సర్వే తెలిపింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఈ సర్వేనిర్వహించింది. ఏడు వేల మందికి...
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి ?
రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పిలుస్తారు. ప్రాసెస్ చేయని లేదా చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో విటమిన్లు, పోషకాలు, చెక్కు చెదరకుండా ఉంటాయి. తినదగని భాగాలను...
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్తో ఎన్నో నష్టాలు
రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పిలుస్తారు.వీటిలో చక్కెర, కృత్రిమ పదార్ధాలు, శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు, ట్రాన్స్ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రపంచ...
బాదం బహుమతితో రక్షా బంధాన్ని వేడుకగా జరుపుకోండి!
ఉత్సవాల నెల ప్రారంభమైంది. తోబుట్టువుల మధ్య మధురమైన బంధం వేడుక చేసే రక్షా బంధన్ దగ్గరలోనే ఉంది. సోదరి, సోదరుడి మణికట్టుపై దారం లేదా ‘రాఖీ’ కట్టడం ఈ పండుగ గుర్తుగా ఉంటుంది....
దేశంలో పెరుగుతున్న నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు..
దేశంలో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, డైస్లిపిడెమియా వంటి నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల (NCDలు) భారం అధికంగా ఉంది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని పట్టణ ప్రాంతాల్లో 20 ఏళ్లు పైబడిన 33,537మంది, గ్రామీణ...
జనాలను మింగేస్తున్న ఊబకాయం
ఒకప్పుడు పశ్చిమ దేశాలకే పరిమితమైన ఊబకాయం ఇప్పుడు దిగువ, మధ్య ఆదాయ దేశాలకు విస్తరిస్తోంది. భారత దేశంలో ఇది తీవ్ర సమస్యగా మారుతోంది. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారత్లో...
స్ట్రోక్ నుంచి కోలుకున్నా.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి
స్ట్రోక్ నుంచి త్వరగా కోలుకోవడంలో ఆహారం కీలక పాత్ర వహిస్తుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్ , ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే హైపర్టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది....
ప్రపంచాన్ని చుట్టు ముడుతున్న షుగర్ మహమ్మారి
లండన్ : 2050 నాటికి ప్రపంచం చక్కెరతో చేదెక్కుతుంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది వరకూ మధుమేహం లేదా షుగర్ వ్యాధిగ్రస్తులై జీవించాల్సి వస్తుంది. ఇది అప్పటి జనాభాలో మొత్తం 13.4...
మేడిపల్లిలో నకిలీ డాకర్ల గుట్టు రట్టు
హైదరాబాద్ : నగర శివార్లలోని మేడిపల్లిలో నకిలీ డాక్టర్ల గుట్టు రట్టయింది. సులేఖా రాణి, గిరిధర్ అనే దంపతులు 2002 నుంచి డాక్టర్లుగా చెలామణీ అవుతున్నారు. గైనకాలజీ, డయాబెటిస్కు వైద్యం చేస్తామంటూ వీరు...
స్వచ్ఛమైన నీటితో ఆరోగ్య సమస్యలు దరి చేరవు
హైదరాబాద్ : స్వచ్ఛమైన నీరు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని డాక్టర్ హరి కుమార్ తెలిపారు. ఆరోగ్య సంరక్షణ కోసం వైజర్ బీవరేజ్ ఆరా ఆల్కలైన్ వాటర్ బాటిల్స్, లోగో, అయోనైజర్ మెషిన్ను సినీ...
బాదంపప్పులతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోండి..
అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు మరియు మన జీవితాలపై యోగా యొక్క పరివర్తన ప్రభావం గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ వేదికగా ఇది ఉపయోగపడుతుంది. శరీరం, మనస్సు మరియు...