Thursday, May 30, 2024
Home Search

నాగర్ కర్నూలు జిల్లా - search results

If you're not happy with the results, please do another search

జలపాతాలకు కొత్త కళ

హైదరాబాద్ : తెలంగాణలోని పర్యాటక రంగంలో జలపాతాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అద్బుతమైన జలపాతాలను పర్యాటకులు ఎటా లక్షల సంఖ్యలో చూసి కనువిందు చేసుకుంటున్నారు. తద్వరా ఒక్కో జలపాతం నుండి లక్షల రూపాయల...
14 waterfalls that attract tourists in telangana

పర్యాటకులను ఆకర్షిస్తున్న 14 జలపాతాలు

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతం జలపాతాలకు చిరునామాగా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14 జలపాతాలు ఉన్నాయి. వీటిలో దక్షిణ భారత కాశ్మీర్‌గా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లా ఇందులో ముఖ్యమైంది. ప్రకృతి వడిలో పరవసించిపోవాలనుకునే వారికి......
No Rain in Mahabubnagar

చినుకు పడదు…చింత తీరదు

కనిపించని వరుణుడు రుతుపవనాలు కనిపిస్తున్నా వర్షం జాడలేదు వెంటాడుతున్న తీవ్ర వర్షాభావం ఉత్తరాదిలో వరుదల బీభత్సం ఇక్కడేమో కరువు జాడలు జిల్లాలో క్రమంగా కరువు ఛాయలు ఖరీఫ్‌లో 3,77,917 హెక్టార్లలో పంటల సాగు అంచనాపై అనుమానమే8నష్టాల్లో రైతన్న మరోవైపు ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు మన తెలంగాణ/...

చినుకు పడదు…చింత తీరదు

మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుణుడి జాడ కనిపించడం లేదు. రుతుపవనాల రాకతో మేఘామృతం అవుతున్నా వర్షం చుక్కలు మాయమవుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంత వరకు కొన్ని వందల...

కంప్రెషర్ బండిలో బాంబులు పేలి: ఇద్దరు మృతి

నల్లమల: నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవిలో ఆదివారం ఉదయం  బాంబు పేలుడు సంభవించింది. పదర మండలం రాయగండి తాండ సమీపంలో కంప్రెషర్ ట్రాక్టర్ లో బాంబులు పేలి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు....
Telangana folk singer sai chand biography

పాటే ప్రాణం..ఉద్యమమే ఊపిరి

తెలంగాణ నినాదమైన... పాలమూరు గొంతుక తండ్రి నుంచి కళను అందిపుచ్చుకున్న సాయిచంద్ పేదరికం నుంచి పోరుదాకా మొదట్లో పిడియస్‌యు నేతగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలతో ఉర్రూతలు ఊగించిన సాయి కెసిఆర్...

ఆగిపోయిన తెలంగాణ ఆట,పాట

మహబూబ్‌నగర్ : ప్రజల ఆశలు ఆవేదనలే..పల్లె పాటలు...వారి మనసు ఆకళింపు చేసుకోవడానికి అవి ఎంతో అవసరం ... లెనిన్ రాయినైనా పాటతో కరిగించే గొంతు ఆయనది.. ఆయన గజ్జె కట్టి ఆడి పాడితే...
on 25 BJP Dharna

నేడు బిజెపి నవ సంకల్ప సభ….

నాగర్‌కర్నూల్ సభకు ముఖ్య అతిథిగా నడ్డా హాజరు సంపర్క్ సే సమర్ధన్‌లో భాగంగా ఇద్దరు ప్రముఖుల నివాసాలకు జెపి మోదీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ పుస్తకాన్ని అందజేత మీ దమ్ము చూపాలంటూ బీజేపీ కార్యకర్తలకు బండి...
kollapur assembly constituency telangana

కొల్లాపూర్ కోటపై….. వెలమల(ఎ) జెండా ఎగిరేనా?

మూడు సార్లు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, రెండు సార్లు బిసిలు అత్యధికంగా వెలమలదే ఆదిపత్యం, ఈ సారి ఎవరిదో, జాపల్లి దారి కాంగ్రెస్సేనా?, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటాపోటీ బిజెపికి హోరా...
CM KCR review on Palamuru-Ranga Reddy lift Project

పాలమూరు పరుగులు పెట్టాలి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు -రంగారెడ్డి భారీ లిఫ్టు ప్రాజెక్టు నిర్మాణాలను వాయువేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. నూతన సచివాలయ భవనంలో నిర్వహించిన మొట్టమొదటి...

నిజాయితీకి బహుమానం బదిలీ..

ములుగు: నిజాయితీకి బహుమానం బదిలినా అటవీ భూమిని రక్షించేందుకు పరిరక్షించేందుకు ప్రయత్నాలు చేసిన అటవీ అధికారి కిష్టగౌడ్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీవేటు వేయడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారుతోంది. ములుగు జిల్లా డీఎఫ్‌వోగా...
Four Members dead in Ranga reddy road accident

డిసిఎంను ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తుమ్మనూరు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిసిఎంను కారు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. మృతులు శ్రీనివాసులు, కేశవులు, యాదయ్య, రామస్వామిగా గుర్తించారు. హైదరాబాద్‌లో...

జాతరకు డబ్బు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలం జినుకుంట గ్రామంలో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన గోరంట్ల శివ ( 14) అనే బాలుడు తెల్కపల్లి ప్రభుత్వ హైస్కూల్లో...
Expert committee to investigate Malakpet Area Hospital incident

కాన్పుకు వెళ్తే కాటికి పంపారు

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు మలక్‌పేట ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టడంతో దవాఖానా...
Iconic cable bridge between AP and Telangana

ఎపి-తెలంగాణ మధ్య ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి

  అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల వ్యయంతో ఐకానిక్...

వచ్చే నెలలో జాతీయ రహదారుల పనులు మొదలు

రహదారుల విస్తరణకు పూర్తయిన టెండర్‌లు! రూ.6,212.9 కోట్లతో 16 రహదారులు... రెండు వరుసలు, నాలుగు లేన్లుగా అభివృద్ధి.... హైదరాబాద్: రాష్ట్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి టెండర్‌ల ప్రక్రియ పూర్తి కావడంతో వచ్చే నెలలో పనులు ప్రారంభం కానున్నాయి....

గురుకుల విద్యార్థినీ ఆత్మహత్య…

రంగారెడ్డి: జిల్లాలోని షాద్ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పట్టణంలో రైలు పట్టాలపై పడి గాయత్రి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం...
Road accidents in Telugu states

మర్చాలలో బోల్తాపడిన కారు: ముగ్గురు మృతి

  కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మర్చాల శివార్లలో కారు బోల్తాపడడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి...
Two Members dead in Car bike accident

కారు-బైక్ ఢీ: ఇద్దరు మృతి

  నాగర్‌కర్నూలు: కారు బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం పిరత్వానిపల్లి శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా...
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఒ, విఆర్ఎ, కంప్యూటర్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. రైతుకు సంబంధించి ఏడు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి తహశీల్దార్ షౌకత్ ఆలీ, విఆర్ఎ కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ శివ12000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.  

ఎసిబికి చిక్కిన ఎంఆర్ఒ, విఆర్ఎ, కంప్యూటర్ ఆపరేటర్

కొల్లాపూర్: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఒ, విఆర్ఎ, కంప్యూటర్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. రైతుకు సంబంధించి ఏడు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి తహశీల్దార్ షౌకత్ ఆలీ, విఆర్ఎ...

Latest News