- Advertisement -
కొల్లాపూర్: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఒ, విఆర్ఎ, కంప్యూటర్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. రైతుకు సంబంధించి ఏడు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి తహశీల్దార్ షౌకత్ ఆలీ, విఆర్ఎ కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ శివ12000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
- Advertisement -