Home Search
పంచాయతీ కార్యదర్శుల - search results
If you're not happy with the results, please do another search
పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్
హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంపై పారదర్శకత కోసం ఈ నెల 3వ తేదీ నుంచి ఆన్లైన్ ఆడిట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఆన్లైన్ ఆడిట్...
రిజర్వాయర్లలో త్రాగునీటి నిల్వలు నిరంతరం పర్యవేక్షించాలి
వేసవిలో గ్రామాల ప్రజలకు నీటి సమస్య లేకుండా చూడాలి
మిషన్ భగీరథ పైపులైన్లు దెబ్బతింటే వెంటనే పనులు చేపట్టి నీటి సరఫరా జరగాలి: మంత్రి సీతక్క
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాగునీటి వనరులైన రిజర్వాయర్లలో...
సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తులు
కోహెడ ః సింగరాయ జాతర ప్రాంతం భక్తజనంతో నిండిపోయింది. సింగరాయ కొండకు కొండకు ఎటు చూసినా జనమే జనం... ప్రభంజనంలా భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తరలి రావడంతో శ్రీశ్రీ ప్రతాప రుద్ర సింగరాయ...
ప్రత్యేకాధికారుల చేతికి పల్లెపాలన
పల్లె పాలన ప్రత్యేకాధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సర్పంచుల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోనున్న అధికారులు
అభివృద్ది పనులు ప్రత్యేకాధికారి, కార్యదర్శులు చేపట్టాలి
ఇద్దరికీ జాయింట్ చెక్పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ...
ఇంకా ఐదు రోజులే…
రంగారెడ్డి : సర్పంచ్లు సర్దుకుంటున్నారు. ఐదు సంవత్సరాల పదవి కాలం మరో ఐదు రోజుల్లో ముగుస్తుండటంతో ముఠా, ముల్లే సర్దుకోవడంతో పాటు కొందరు అందినకాడికి దండుకునే పనులు జోరుగా చేస్తున్నారు. కోట్లు వెచ్చించి...
ముగిసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు
పోలింగ్ కేంద్రాల్లో వసతుల ఏర్పాట్లపై దృష్టి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్, అసెంబ్లీ నియోజకవర్గం మాస్టర్ ట్రైనర్స్కి శిక్షణ కార్యక్రమాలు చాలా...
గ్రూప్ 4 ఉద్యోగులుగా 6603 జెపిఎస్లు
ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో ఉన్న 6603 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రూప్ 4 ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలి
మదనపురం : గ్రామాల్లో పారిశుద్ధ పనుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తిరుపతి రావ్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం డిపిఓ సురేష్తో కలి సి మండలంలోని గోవింద...
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు
సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
ఒకనాడు దగాపడిన పల్లెలు నేడు ధగధగలాడుతున్నాయి: కెటిఆర్
రాజన్న సిరిసిల్ల: మన ఊరు-మన బడి పథకంలో పాఠశాలలు తీర్చిదిద్ధామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిరిసిల్లలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. జిల్లాలో 172 కళాశాలల్లో మౌలిక...
రేవంత్రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు: హరీశ్రావు
సంగారెడ్డి: సంక్షేమానికి చిరునామాగా సిఎం కెసిఆర్ మారారని, వచ్చే ఎన్నికల్లో సిఎం కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, వ్యవసాయాకి 3 గంటల కరెంటు ఇస్తే చాలని చెప్పిన టిపిసిసి ఛీఫ్ రేవంత్రెడ్డికి ప్రజలు...
మానవీయ కోణంలో సిఎం కెసిఆర్ పాలన
నల్గొండ:మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన చేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జీఎం కన్వెన్షన్...
ఎస్సారెస్పీ భూముల్లో మొక్కలు నాటాలి
వరంగల్ : ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు ఇరువైపులా భూముల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్య అధికారులకు సూచించారు. బుధవారం సంగెం మండలంలోని తీగరాజుపల్లి ఎస్సారెస్పీ భూములను...
జెపిఎస్ల క్రమబద్ధీకరణ
70% స్కోర్ సాధించినవారికి నియామక ఉత్తర్వులు 6నెలల పాటు మిగతా వారి పనితీరు పరిశీలన
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం...
అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ఈటల
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడటం లేదని బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం ముషీరాబాద్ పోలీస్స్టేషన్లో...
అభివృద్ధి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి, నాగసముద్రాల గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సోమవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల...
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలి
కొడిమ్యాల: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర కోరారు. బుధవారం కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం,...
మన పారిశుద్ధ్య కార్మికులు దేశానికే ఆదర్శం
ముఖ్యమంత్రి దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు
ఆందోళనలు విరమించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పారిశుద్ధ్య కార్మికులకు ఉన్న మంచిపేరును చెడగొట్టుకోవద్దని.. ఆందోళనలు చేయొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి...
పారిశుధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఆసిఫాబాద్ : జిల్లాలోని గ్రామపంచాయితీలలో పారిశుధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందీరంలో ఇంచార్జ్ జిల్లా...
జెపిఎస్ల క్రమబద్దీకరణకు జిల్లా కమిటీలు
కమిటీ నోడల్ ఆఫీసర్గా అదనపు కలెక్టర్, సభ్యులుగా పోలీసు, అటవీ అధికారులు
హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శు (జెపిఎస్)ల క్రమబద్ధీకరణ మార్గదర్శకాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్ల నిరంతర శిక్షణ కాలం...