Home Search
పంచాయతీ కార్యదర్శుల - search results
If you're not happy with the results, please do another search
అందరి కృషి వల్లే హరితహారం విజయవంతం
రోడ్డుకు ఇరువైపులా మొక్కలతో పచ్చనిహారం పరిచినట్లు ఉండటం సంతోషకరం
హరితహారంపై ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
మెదక్: జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరి కృషి వల్లే హరితహారం కార్యక్రమం విజయమవుతోందని అదే స్ఫూర్తితో...
హరిత వనాలు.. చాలా బాగున్నాయి
అటవీ ప్రాంతంలో ఎక్కువగా పండ్ల మొక్కలు నాటాలి
సిఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
తూప్రాన్: ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకాల నిర్వహణ చాలా బాగుంది. అయితే ఈ వర్షాకాలంలో మరిన్ని మొక్కలను...
సీజనల్ వ్యాధుల పై జాగ్రత్తలు తీసుకోవాలి
దస్తురాబాద్ : మన ఊరు మన బడి అభివృద్ధి పనులను పూర్థి చేయాలని ్ల కలెక్టర్ వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంతో పాటు మున్యాల్,గొడిసెర్యాల, గొండుగూడెం గ్రామాల్లో గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి...
స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో జిల్లాను ముందు వరుసలో ఉంచండి
కరీంనగర్: స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 పోటీలలో కరీంనగర్ జిల్లాను జాతీయ స్థాయిలో ముందుండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక పంచాయతీ కార్యదర్శులు, అధికారులు,...
జిపి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
కొత్తగూడెం : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బస్టాండ్ వద్ద ఉన్న చిల్డ్రన్...
దేవాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటాలి
సూర్యాపేట : జిల్లాలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో దేవాలయాలలో, దేవాలయాల భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స ంబంధిత శాఖలు చర్యలు తీసకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. శనివారం జూమ్ మీటింగ్...
పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు
నెన్నెల : మండల కేంద్రంలోని రైతు వేధికలో గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆర్డీవో శ్యామలాదేవిల చేతుల మీదుగా 166 మందికి పోడు రైతులకు 264 ఎకరాల భూమికి పట్టాలు అందజేశారు....
పోడు పట్టాలతో గిరిజనల జీవితాల్లో వెలుగులు
గుండాల: పోడు భూములకు పట్టాలు ఇస్తున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, కొత్తగూడెం జిల్లా అధ్యక్షడు రేగా కాంతరావు అన్నారు. గత పాలకులు ఏనాడూ పోడు భూముల పట్టాల...
నకిలీ విత్తనాలపై కఠినంగా ఉండాలి
సిరిసిల్ల : జిల్లాలో విత్తనాల నాణ్యత విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాల పట్ల కఠినంగా ఉండాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత...
గ్రామీణాభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి
పెద్దపల్లి: గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి పనులపై సమీక్ష...
బాల్య వివాహ నిషేద చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్ : బాల్య వివాహాల నివారణ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జూలై మాసంలో నిర్వహించే...
తప్పులు దొర్లకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి
జగిత్యాల: రానున్న ఎన్నికల దృష్టా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను...
అమరుల త్యాగాలు చిరస్మరణీయం
బోధన్: అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని బోధన్ ఎంపిపి బుద్దే సావిత్రి రాజేశ్వర్, బోధన్ ఎఎంసి ఛైర్మన్ విఆర్ దేశాయ్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బోధన్ మండల...
ఘనంగా యోగా దినోవత్సవ వేడుకలు
నర్సంపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని విజ్డమ్ హైస్కూల్లో 10(టి) బెటాలియన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో బుధవారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్ సదానందం గూరూజీ పాల్గొని...
హరిత ప్రధాత సిఎం కెసిఆర్
వర్ధన్నపేట(పర్వతగిరి): తెలంగాణ రాష్ట్ర హరిత ప్రధాత సిఎం కెసిఆర్ అని బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వర్ధన్నపేట...
పచ్చదనం పరిఢవిల్లుతోంది
ఖమ్మం : అంతరించిపోతున్న అడవులకు హరితహారంతో సీఎం కేసీఆర్ ఊపిరినిచ్చారని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలోని పల్లె ప్రకృతి వనంలో దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని...
ప్రతి ఇంటికి మంచినీటిని అందించిన ఘనత సిఎం కెసిఆర్దే
భూపాలపల్లి రూరల్: ప్రతి ఇంటికి మంచినీటిని అందించిన మహర్షి ముఖ్యమంత్రి కెసిఆర్ అని మొగుళ్లపల్లి ఎంపిపి సుజాత, జడ్పిటిసి జోరుగ సదయ్యలు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మొగుళ్లపల్లి సర్పంచ్ మోటె...
గిరిజనుల సంక్షేమాభివృద్ధి దిశగా ప్రత్యేక కార్యక్రమాలు
మంచిర్యాల: రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర బదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం...
దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి
గద్వాల : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శనివారం గద్వాల మండల...
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
త్రిపురారం: సబ్బండవర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృ ధ్ది,సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నాగార్జునసాగర్ ఎ మ్మెల్యే నోముల భగత్ కుమార్...