Saturday, May 11, 2024
Home Search

పంచాయతీ కార్యదర్శుల - search results

If you're not happy with the results, please do another search

పండుగలా పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు

సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవ సంబరాలను సదాశివనగర్ మండల సర్పంచ్లు, ఎంపిటిసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశాకార్యకర్తలు, ఫీస్డ్...

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె ప్రగతికి అంకురార్పణ

రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా శంషాబాద్: పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని, పల్లెలు పరిశుభ్రంగా ఉంచి అభివృద్ధి చేసేందుకు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె...

తెలంగాణ పల్లెల్లో వెల్లువిరుస్తున్న అభివృద్ధి

భూపాలపల్లి  : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పల్లెల్లో అభివృద్ధి వెల్లివిరుస్తుందని జడ్పి చైర్మన్, భూపాలపల్లి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ...

గర్భస్థ శిశువు నుంచి చనిపోయే వరకు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్: గర్భస్థ శిశువు నుంచి చనిపోయే వరకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ చదువుతోపాటు, ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి...

మహిళా సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

దామెర: మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దామెర మండలం...

చెరువులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత కేసిఆర్‌దే

ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి: చెరువులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదేనని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం మండల పరిధిలోని లక్నాపూర్,...

ఊరూరా చెరువుల పండగను విజయవంతం చేయాలి

మెదక్: ఎన్నికలలో ఎంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తామో అంతే బాద్యతతో అధికారులు టీం స్పిరిట్‌తో పనిచేసే ఊరూరా చెరువుల పండుగను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. బుధవారం...

పర్యావరణహిత జీవనశైలిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి

యాదాద్రి భువనగిరి : పర్యావరణరహిత జీవనశైలిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు.సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భువనగిరి మున్సిపల్ పట్టణంలో గల...

తెలంగాణలో విద్యుత్ రంగం బలోపేతానికి కోట్ల నిధుల ఖర్చు

ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగిలో ఘనంగా విద్యుత్ ప్రగతి విజయోత్సవాలు పరిగి: తెలంగాణలోని అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం ‘మన తెలంగాణ’ అని...
Etela rajender comments on CM KCR

కెసిఆర్ ను తరిమికొట్టే రోజు వస్తుంది…

హైదరాబాద్: తెలంగాణ గడ్డ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ ను తరిమికొట్టే రోజు వస్తుందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారం...

తెలంగాణ ఆవిర్భావంతో రైతుల జీవితాలలో వెలుగులు

పరిగి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల జీవితాలు మారి పూర్తిగా అభివృద్ధి ్ద చెందాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండవ...

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి సిద్దిపేట: దశాబ్ది ఉత్సవాల ను ఘనంగా నిర్వహించాలని సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం ఎంపిడిఓ కా ర్యాలయంలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలపై...

దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించాలి

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను పండగ వాతవరణంలో అంగరం గ వైభవంగా నిర్వహించాలని మెదక్ ఎమ్మెల్యే ప ద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. 21 రోజులపాటు నిర్వహించే ఉత్సవాలను మహాయజ్ఞంలా భావించి...
Palabhishekam for CM KCR's film

సిఎం చిత్రపటానికి మంత్రి, జెపిఎస్‌ల పాలాభిషేకం

హైదరాబాద్ : తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు ప్రక్రియ చేపట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం వరంగల్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎర్రబెల్లిని జెపిఎస్‌లు...
JPS is anointing CM's portrait in Ichoda

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జెపిఎస్) సర్వీసు క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇందుకు విధివిధానాలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్...
CM KCR to decide Regularise of JPSs

జెపిఎస్‌లకు వరం

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం విధివిధానాలను ఖరారు చేయాలని సందీప్ కుమార్ సుల్తానియాకు ఆదేశాలు జెపిఎస్‌ల పనితీరును మదింపునకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు మనతెలంగాణ/హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని...
JPSs stopped Protest against TS Govt

నేటి నుంచి విధుల్లోకి జెపిఎస్‌లు

నేటి నుంచి జెపిఎస్‌లు (జూనియర్ పంచాయతీ కార్యదర్శులు) విధులకు హాజరుకానున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ 16 రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేసిన సమ్మెను శనివారం రాత్రి విరమించారు. ఈ మేరకు...
JPSs stopped Protest against TS Govt

చర్చలు సఫలం.. సమ్మె విరమణ

మన తెలంగాణ/హైదరాబాద్: గత 16 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు జూనియర్ పంచాయతీ సెక్రటరీల సంఘం వెల్లడించింది. శనివారం రాత్రి పంచాయతీరాజ్...
Bandi Sanjay speech at Nirudyoga March in Sangareddy

అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు: బండి సంజయ్

అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : బండి సంజయ్ త్వరలో హైదరాబాద్‌లో నిరుద్యోగ మిలియన్ మార్చ్ మనతెలంగాణ/ హైదరాబాద్: వందలాది మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు.. కడుపు...
MP laxman press meet on junior panchayat secretary

బెదిరింపులతో జెపిఎస్ సమ్మెను నీరుగార్చే ప్రయత్నం : లక్ష్మణ్

హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జెపిఎస్) హక్కుల కోసం పోరాడుతుంటే బెదిరింపులతో సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో...

Latest News