Home Search
పరువు హత్య - search results
If you're not happy with the results, please do another search
పరువు హత్య…..
చెన్నై : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని యువతి బంధువులు హత్య చేసిన సంఘటన తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిమ్న కులానికి చెందిన సుధాకర్ అనే...
పరువుహత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
గుజరాత్ స్థానిక కోర్టు సంచలన తీర్పు
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ఒక పరువు హత్య కేసులో ముద్దాయికి కోర్టు మరణశిక్ష విధించింది. గర్భవతి అయిన తన సోదరిని, ఆమె భర్తను హతమార్చిన వ్యక్తికి...
పరువు పోయిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
కుల్కచర్ల: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చల్లాపూర్ గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని హరిక్రిష్ణ(16)గా గుర్తించారు. ఉపాధ్యాయుడు తనను తోటి విద్యార్థుల ముందు మందలించాడని...
తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తా
తన సతీమణి నీలిమకు బిఆర్ఎస్ ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు
తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారు
ప్రజావాణి తీన్మార్ మల్లన్న అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి, కానీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు
బిఆర్ఎస్...
పరువు తీసిందని కూతురు గొంతు కోసిన తండ్రి
లక్నో: కూతురు ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబం పరువుపోతుందని తండ్రి తన కూతురు గొంతో కోసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
నన్ను హత్య చేసేందుకు నారా లోకేష్ కుట్ర: పోసాని
అమరావతి: తనను హత్య చేసేందుకు నారా లోకేష్ కుట్ర చేస్తున్నాడని సినీ నటుడు, వైసిపి నేత పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ.. నారా లోకేష్...
నగ్నంగా వీడియో కాల్ చేసింది…. వ్యాపారవేత్త ఆత్మహత్యాయత్నం
భువనేశ్వర్: యువతి, వ్యాపారవేత్త నగ్నంగా వీడియో కాల్ చేసుకున్నారు. వీడియోల్ కాల్తో ఆమె బ్లాక్ మెయిల్ చేయడంతో వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
లవర్ వేధింపులు… యువతి ఆత్మహత్య
రంగారెడ్డి: ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మూసాపేటకు చెందిన క్రాంతి, కొంకరకలాన్ చెందిన పల్లవి(21)...
రాహుల్ గాంధీపై పరువునష్టం దావా!
విచారణ ఏప్రిల్ 1కి వాయిదా
ముంబై: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసును మహారాష్ట్రలోని భీవాండిలో ఉన్న కోర్టు ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా శాశ్వతంగా...
పరువు పోతుందని యవకుడు బలవన్మరణం
పరువు పోతుందని బాధతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం పగిడాల చెందిన బాలరాజు(26) తల్లితో పాటు మహబూబ్నగర్...
దళితుడితో ప్రేమ… కూతురిని చంపి… ఆత్మహత్యగా చిత్రీకరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి ప్రాంతం చంద్రగిరి మండలం రెడ్డివారిపెల్లెలో పరువుహత్య వెలుగులోకి వచ్చింది. కూతురిని తండ్రి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. జులై 7న ఘటన జరగగా పోస్టుమార్టమ్...
అత్యాచారం చేసి భర్తకు వీడియో పంపించి… ఆత్మహత్య
ముంబయి: వివాహితపై అత్యాచారం చేసి ఆ వీడియోను దుండగుడు భర్తకు పంపించడంతో అతడు ఆత్మహత్య చేసుక్ను సంఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పింపల్ గ్రావ్ ప్రాంతంలో...
సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ నారాయణరెడ్డి హత్య కేసును ఛేదించారు పోలీసులు. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుని తమ పరువు తీసిందని, ఆగ్రహంతో హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. మాదాపూర్ డిసిపి...
నీరజ్ హత్యకేసులో మరో ఇద్దురు నిందితులు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన బేగం బజార్ నీరజ్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితులు అభినందన్, మహేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో మహేశ్,...
పన్వార్ హత్య నిందితులు అరెస్టు
24 గంటలోనే కేసు ఛేదించిన పోలీసులు, అదుపులో నలుగురు.. పరారీలో ఇద్దరు
మన తెలంగాణ/గోషామహల్: హైదరాబా ద్లోని షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేగంబజార్లో శుక్రవారం రాత్రి జరిగిన నీరజ్ పన్వార్ పరువు...
బండి సంజయ్పై పరువు నష్టం దావా వేసిన మంత్రి కెటిఆర్
తన న్యాయవాదితో లీగల్ నోటీసులు జారీ
48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్
హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్పై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...
నాగరాజు హత్య కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని సరూర్నగర్ పరువు హత్య కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తూ గురువారం నాడు ఎల్బి నగర్ కోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఐదు రోజుల పాటు కస్టడీకి...
రాహుల్పై ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో ఫిబ్రవరి 5 నుంచి రోజువారీ విచారణ
థాణె: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్త ఒకరు దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి రోజువారీగా జరుగుతుందని మహారాష్ట్రలోని థానె జిల్లాలోని...
మహంత గిరి ఆత్మహత్యకు దారి తీసిన నిందితుల వేధింపు : సిబిఐ
న్యూఢిల్లీ : నిందితుల నుంచి తీరని మానసిక చిత్రవధ అనుభవించడం వల్లనే అఖిల భారతీయ అఖారా పరిషత్ దివంగత అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్యకు పాల్పడ్డారని సిబిఐ తన ఛార్జిషీటులో పేర్కొంది....
తమ సంస్థ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి: మద్రాసు హైకోర్టుకు ఇసి కౌంటరు
మేమే కారణమనడం
హత్యాకేసులు పెట్టాలనడం
మీడియా అతిగా ప్రచురించడం
పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి
మద్రాసు హైకోర్టుకు ఇసి కౌంటరు
వ్యాఖ్యలవెల్లడిపై నిషేధానికి డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ రెండో దశ ఉధృతికి ఎన్నికల సంఘం నిర్ణయాలే కారణం...