Home Search
పోలీసు స్టేషన్ - search results
If you're not happy with the results, please do another search
ఆలూరు సబ్స్టేషన్లో ఆపరేటర్ దారుణ హత్య
చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా తలపై బాది హతమార్చారు. చేవెళ్ల సీఐ లక్ష్మా...
ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ హత్య
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు దారుణం చోటుచేసుకుంది. ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లోని ఆపరేటర్ వర్థ్య హర్యా (40) హత్యకు గురయ్యాడు. డబ్బుల కోసం దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది....
పోలీసుల తీరు మారాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సూచించారు....
పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్ : పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సూచించారు. ఫిర్యాదుదారులను...
పిడిఎస్ గోధుమలను పట్టుకున్న పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ గోధుమలను బాలానగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 20టన్నుల గోధుమలను పట్టుకున్నారు. వాటి విలువ రూ.7లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం......
విందు ఆపమన్నందుకు పోలీసులపై దాడి
సిటిబ్యూరోః సమయం మించి పోవడంతో విందును ఆపివేయాలని చెప్పేందుకు వెళ్లిన పోలీసులపై దాడ చేసిన సంఘటన మెహదీపట్నంలో చోటుచేసుకుంది. అంబాగార్డెన్ సమీపంలోని నల్ల పోచమ్మ టెంపుల్ దగ్గర కొందరు విందు చేసుకుంటున్నారు. విందు...
పోలీస్ స్టేషన్పై ఉగ్రదాడి..10 మంది పోలీస్ల మృతి
పెషావర్ : పాకిస్థాన్లో ఉగ్రమూకలు మళ్లీ రెచ్చిపోయారు. సోమవారం డేరా ఇస్మాయిల్ఖాన్ లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రమూకలు జరిపిన కాల్పులకు 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు....
పోలీస్ స్టేషన్ లో బిజేపి ఎమ్మెల్యే కాల్పులు
మహారాష్ట్రలో దిగ్భ్రాంతి గొలిపే సంఘటన చోటు చేసుకుంది. ముంబయిలోని ఉల్హాస్ నగర్ లో బిజేపీకి చెందిన ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ శివసేన (ఏక్ నాథ్ వర్గం)కు చెందిన నాయకుడు మహేశ్ గైక్వాడ్ పై...
హైదరాబాద్ లో ఎపి పోలీసుల గంజాయి స్మగ్లింగ్…
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరిలోని బాచుపల్లి లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రా పోలీసులు పట్టుబడ్డారు. బాచుపల్లి లో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఒటి బాలానగర్ పోలీసులు సమాచారం తెలిసింది....
పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు అప్రతిష్ఠ
ఒకప్పుడు స్టేషన్కు బెస్ట్ అవార్డు.. ఇప్పుడు ఆరోపణలకు కేరాఫ్, పలు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు, సిపి తాజానిర్ణయంతో సంచలనంగా మారిన పంజాగుట్ట స్టేషన్
మన తెలంగాణ/పంజాగుట్ట: ఆకాశానికి ఎగసి ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది...
నకిలీ సిఐడి పోలీసుల అరెస్టు
సిటిబ్యూరోః ఓ కంపెనీ డైరెక్టర్ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఎపి నకలీ సిఐడి అధికారులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకోగా, ప్రధాన సూత్రధారి ఎస్సై...
‘చిల్ ఆన్’ పార్లర్పై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్
హైదరాబాద్ ఎర్రకుంటలోని హుక్కాపార్లర్పై రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ దాడులు నిర్వహించి ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, హుక్కా పాట్స్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం...
జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య
జవహర్నగర్: జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన పోలీస్స్టేషన్ పరిధిలోని మదర్థెరిస్సా వికలాంగుల కాలనీ నుంచి...
శివరాంపల్లి రైల్వేస్టేషన్ లో మహిళ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా శివరామ్ పల్లి రైల్వేస్టేషన్ లో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జికు ఉరేసుకుని మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి...
బిగ్ బాస్ లో అవకాశం ఇప్పిస్తానని మోసం.. పోలీసులకు యువతి ఫిర్యాదు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ లో అవకాశం వస్తుందని ఆశపడి ఓ యువతి మోసపోయయింది. దీంతో బాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లాకు చెందిన...
నయనతారపై కేసు పెట్టిన ముంబయి పోలీసులు
ప్రముఖ నటి నయనతారపై పోలీసులు కేసు పెట్టారు. ఆమె నటించిన అన్నపూరణి మూవీ ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దీంతో నెట్ ఫ్లిక్స్ ఈ మూవీని తన ఓటిటి ప్లాట్ ఫామ్...
విశాఖలో రైల్వే స్టేషన్ రూఫ్ పైకి ఎక్కి వ్యక్తి హల్చల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఆర్పిఎఫ్, జిఆర్పి పోలీసులతో పాటు ప్రయాణికులను పరుగులు తీయించాడు. రూఫ్టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరించడంతో...
అందుకోసమే తల్లిని చంపాడు… పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లాడు..
లక్నో: డ్రగ్స్ కొనుగోలు చేయడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కుమారుడు కత్తితో పొడిచి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమన్ గార్డెన్లో షారూక్...
యువకుడిపై పోలీసుల థర్డ్డిగ్రీ…?
హైదరాబాద్: విచారణ పేరుతో యువకుడిని చితక బాదిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కెపిహెచ్బి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. భార్యభర్తల కేసు విచారణలో తనను తీసుకుని వచ్చి దారుణంగా కొట్టి, థర్డ్...
మిస్సింగ్ కేసును పట్టించుకోని పోలీసులు
హైదరాబాద్: ఇరవై రోజుల క్రితం యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందినా కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పకపోయిన సంఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...శ్రావణ్...