Home Search
పోస్టాఫీసు - search results
If you're not happy with the results, please do another search
గోల్డెన్ చాన్స్
న్యూఢిల్లీ: ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆధ్వర్యంలోని సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ జూన్ 19 నుండి ప్రారంభం కానుంది. దీనిలో ఈ నెల 23 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సోమవారం ప్రారంభం కానున్న...
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండి
వరంగల్ కార్పొరేషన్ : రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఈనెల 17న నగరంలోనీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు నిర్వహించనున్న వేళ వివిధ అభివృద్ధి పనుల...
మల్కాపూర్లో బ్రాంచీ పోస్టాఫీస్ ఏర్పాటు
నెరవేరిన మంత్రి హరీశ్రావు హామీ, గ్రామస్థుల హర్షం
తూప్రాన్: ఐదు నెలల క్రితం మల్కాపూర్ గ్రామస్థుల విన్నపాల మేరకు మంత్రి హరీశ్రావు ఇచ్చిన హామీ నెరవేరింది. తూప్రాన్ మండలంలో ఆదర్శ గ్రామమైన మల్కాపూర్లో...
పోస్టాఫీస్లలో పాస్పోర్టు సేవలు
హైదరాబాద్ : హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం పరిధిలోని 14 పోస్టాఫీస్ కార్యాలయాలలో పాస్పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయని పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. ఈ నెల 20నుంచే ఆ కార్యాలయాల్లో...
ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆర్థిక మార్పులు ఏమిటి?
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలు కానున్నది. బడ్జెట్ 2023లో ప్రకటించిన ఆదాయపు పన్ను మార్పులు పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపనున్నది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మన పెట్టుబడి,...
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవ తలంబ్రాలు భక్తులకు హోమ్ డెలివరీ
మనతెలంగాణ/హైదరాబాద్ : భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు హోమ్ డెలివరీ చేయాలని తపాలా శాఖ నిర్ణయించింది. రాములోరి తలంబ్రాలు కావాలనుకునే వారు ఈ నెల 28వ తేదీ వరకు బుక్ చేసుకునే...
ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యం: రేవంత్రెడ్డి
వరంగల్ కార్పొరేషన్: ఇందిరమ్మ రాజ్య స్థాపన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇందుకు అన్నివర్గాల ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు తెలుపాలని రాష్ట్ర పిసిసి అధ్యక్షులు...
పెరిగిన బిఆర్ఎస్ ఆదాయం !
హైదరాబాద్: గతంతో పొలిస్తే బిఆర్ఎస్ పార్టీ ఆదాయం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పెరిగింది. 2022 ఆడిట్ రిపోర్టును బిఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ రిపోర్టులో ఈ వివరాలను బిఆర్ఎస్...
రాష్ట్రానికి అవార్డుల పంట
హైదరాబాద్ ః తెలంగాణ రెడ్కో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇంధన పరిరక్షణ రంగంలో చేస్తున్న కృషికి గాను జాతీయ అవార్డు వరించింది. గ్రూప్ 2 లోని రాష్ట్రాల్లో తెలంగాణకు నిర్దేశిత...
దేశాన్ని ఊపేసిన నినాదం
స్వాతంత్ర కాంక్ష రగిలిన సమయంలో శ్వేతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ’ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేది ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం...
స్థిరాస్తులు లేని మోడీ
ఉన్న ఇంటి స్థలం విరాళం
సొంత వాహనం కూడా లేదు
బ్యాంకు బ్యాలెన్స్
రూ.35,350 పోస్టాఫీసులో నేషనల్
సేవింగ్స్ సర్టిఫికెట్ రూ.9లక్షలు
ఆస్తుల వివరాలు ప్రకటించిన ప్రధాని
స్థిరాస్తులు లేని
ప్రధాని మోడీ
ఉన్న కాస్త నివాసయోగ్య భూమి...
పోస్ట్మాస్టర్ ఘరానా మోసం.. రూ. 1.25 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు స్వాహా
డిపాజిటర్ల సొమ్ముతో ఐపిఎల్ బెట్టింగులు
రూ. 1.25 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు స్వాహా
మధ్యప్రదేశ్లో పోస్ట్మాస్టర్ ఘరానా మోసం
సాగర్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఒక సబ్ పోస్ట్మాస్టర్ ఐపిఎల్ బెట్టింగుల కోసం డిపాజిటర్ల సొమ్ము రూ....
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
ముంబై : వచ్చే మూడు నెలల వరకు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్సిఎస్ఎస్), నేషనల్...
కేంద్ర బడ్జెట్–2022 ముఖ్యాంశాలు….
రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు
రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు
ఈ ఏడాది ద్రవ్యలోటు...
ప్రారంభానికి సిద్ధంగా కొల్లూర్ డబుల్ బెడ్రూం
మన తెలంగాణ/సిటీ బ్యూరో : సొంతింటి కోసం సు దీర్ఘ కాలంగా ఎదరు చూస్తున్న వేలాది మంది నిరుపేదల కల త్వరలోనే నేరవేరబోనుంది. నిరుపేదలు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి...
పాస్పోర్టు సేవలకు సమయం కుదింపు
ఈ నెలాఖరు వరకు పరిమిత సంఖ్యలోనే పాస్పోర్టు సేవలు
సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య
హైదరాబాద్ : ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలోని కేంద్రాల్లో కోవిడ్- వైరస్ వ్యాప్తి నివారించేందుకు 50 శాతంతో...
ఆధార్కార్డుతో మొబైల్ నెంబర్ అనుసంధానానికి అందుబాటులోకి తపాలాశాఖ సేవలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆధార్కార్డుతో మొబైల్ నెంబరు అనుసంధానం లేదా ఫోన్ నంబర్ మార్పులాంటి వాటికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేకుండా తపాలాశాఖ ఈ సేవలను ఇంటి దగ్గరే అందిస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో...
పిఎస్ లలో మానవ హక్కుల ఉల్లంఘన విచారకరం: సిజెఐ
ఢిల్లీ: ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం విచారకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ రమణ తెలిపారు. విజ్ఞాన్ భవన్లో లీగల్ సర్వీసెస్ యాప్, విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ను...
ఆగస్టు నుంచి కొత్త రూల్స్
జేబుపై మరింత భారం పడనుంది
న్యూఢిల్లీ : ప్రతి నెలలో కొత్త నిబంధనలు, ఇతర మార్పులు జరుగుతూనే ఉంటాయి. మరో ఒక్క రోజులో ప్రారంభం కానున్న ఆగస్టు నెలలోనూ ప్రజలు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి....
సురక్షితం, మంచి రాబడి
న్యూఢిల్లీ : పోస్టాఫీసు అనేక పొదుపు పథకాలను అందిస్తోంది. కష్టపడి సంపాదించిన సొమ్ము భద్రంగా ఉండడంతో మంచి రాబడిని ఇవ్వాలి. దీనికి పోస్టాఫీసు అందించే పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గత సెప్టెంబర్ త్రైమాసికంలో...