Monday, May 6, 2024
Home Search

పోస్టాఫీసు - search results

If you're not happy with the results, please do another search
Heavy Rain hits Bhadradri Kothagudem

కొత్తగూడెంలో భారీ వర్షం

కొత్తగూడెం: భారీ వర్షంతో జిల్లా కేంద్రమైన కొత్తగూడెం అతలాకుతలమైంది. శనివారం మధ్యాహ్నం 2.40 నుంచి దాదాపు గంటన్నరపాటు కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రం జలదిగ్బంధనంలో చిక్కుకుంది. కొత్తగూడెం చుట్టుపక్కన ప్రాంతంలో లోతట్టుప్రాంతాల్లో...
Sharwanand's 'Oke Oka Jeevitham' first look released

శర్వా ‘ఒకే ఒక జీవితం’ ఫ‌స్ట్‌లుక్ విడుదల..

హైదరాబాద్: యంగ్ హీరో శర్వానంద్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వంలో శర్వా తన 30వ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ తోపాటు ఫ‌స్ట్‌లుక్...
One man dead in Car in Nizamabad

రోడ్డు పక్కన కారులో మృతదేహం….

మనతెలంగాణ/బోధన్: పట్టణంలోని హెడ్‌పోస్టాఫీసు ప్రాంతంలోని ప్రధాన రహదారి పక్కన నిలిపి ఉన్నకారులో వ్యక్తిమృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులు గురువారం గుర్తించారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మృతుడు శ్రీనివాస్‌గౌడ్(48) మహారాష్ట్ర...
Colonel santhosh babu funeral

కల్నల్‌కు కన్నీటి వీడ్కోలు

సంతోష్‌బాబుకు కేసారంలో మిలిటరీ లాంఛనాల మధ్య అంత్యక్రియలు తనయుడి చితికి తలకొరివి పెట్టిన తండ్రి ఉపేందర్ అశ్రునయనాల మధ్య భారీ ర్యాలీతో అంతిమయాత్ర, ‘వందేమాతరం’‘వీరుడా వందనం’ లాంటి నినాదాలతో మార్మోగిన భానుపురి 7కి.మీటర్ల పొడవునా పూలవర్షం కురిపించి...

బ్యాంకు ఖాతాల్లో రెండో విడత రూ. 1500 జమ

  74.35 లక్షల మందికి రూ. 1,115 కోట్లు మూడు రోజుల్లో పోస్టాఫీసుల ద్వారా 5.38 లక్షల మందికి పంపిణి పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని...
Ration rice distribute in Telangana

రేపటి నుంచి బియ్యం పంపిణీ.. మే 2నుంచి రూ.1500 జమ

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన నిరు పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. గత నెలలో ఆహార భద్రత కార్డు ఉన్న...

డబ్బులు అందని ఆహారభద్రత కార్డుదారులు ఆందోళన చెందవద్దు

  ప్రతి ఒక్కరికీ డబ్బు అందుతుంది అందని వారు ఫోన్ చేయాలి బ్యాంకు ఖాతాలు లేని వారికి తపాలా శాఖ ద్వారా నగదు పంపిణీ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు భరోసా మనతెలంగాణ/హైదరాబాద్ : డబ్బులు అందని ఆహారభద్రత...

ఖాతా లేనోళ్లకు చేతికే నగదు

  కొత్తగా మరో 3.12 లక్షల వలస కార్మికుల గుర్తింపు రూ. 12 కోట్లతో 3746 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా రూ. 15.60 కోట్లతో ఒక్కొక్కరికి రూ. 500 నగదు పంపిణి మొత్తం రెండు విడతల్లో రూ....
Tax

పన్ను విధానం మనమే ఎంచుకోవాలి

బడ్జెట్‌లో కొత్త ఆదాయ పన్ను శ్లాబ్‌లు న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆదాయం పన్ను శ్లాబ్‌లలో పలు మార్పులు చేసింది. రూ.15 లక్షల వరకు వార్షిక ఆదాయానికి రేట్లను తగ్గిస్తూ కొత్త పన్ను శ్లాబ్‌లు తీసుకొచ్చింది....

Latest News

పంట నేలపాలు