Home Search
ప్రభుత్వాధినేత - search results
If you're not happy with the results, please do another search
దేశాధిపతికి అవమానం
దేశానికి అధ్యక్ష తరహా పాలనను కోరుకునే ప్రధాని నరేంద్ర మోడీ నియంతలా పరిపాలించాలని ఆశిస్తున్నారా? అందుకు మౌలిక ప్రజాస్వామిక సూత్రాలను, మర్యాదలను కాలరాయదలిచారా? ఆయన వ్యవహార శైలిని గమనించేవారిలో ఇటువంటి ప్రశ్నలు మెదులుతాయి....
పునరాలోచించండి: ప్రహ్లాద్ జోషీ
న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్నట్లు విపక్షాలు చేసిన సంయుక్త ప్రకటనపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఆ పార్టీలు తమ నిర్ణయంపై పునరాలోంచాలని కోరారు....
ప్రియాంక.. క్షమాపణ చెప్పు
రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారు
పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతోంది
పియాంకగాంధీ తన పొలిటికల్ టూర్ను ఎడ్యుకేషన్ టూర్గా మార్చుకోవాలి
ఈ తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వ రంగంలో 2.2 లక్షల ఉద్యోగాలు,
ప్రైవేటు రంగంలో...
ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్ఠ!
ధీరూభాయ్ ఇందిర, ముఖేశ్ కాంగ్రెస్, అదానీ మోడీ
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, 1988లో కేవలం 2.2 కోట్ల టర్నోవర్ గల వ్యాపారంతో మొదలు పెట్టి ఈనాడు 12640 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలో...
మీడియా సౌజన్య పక్షపాతం
పాలకులు అబద్ధ్దాలు, అతిశయోక్తులు, అశాస్త్రీయాలు వల్లించినా, ప్రజావ్యతిరేక విధానాలతో పాలించినా సహచరులు ప్రశ్నించరు. పెట్టుబడిదారీ పాలన ముదిరి సామ్రాజ్యవాదంగా మారుతుందని మార్క్ అన్నారు. సౌజన్య పక్షపాతం, నిరాసక్త్ నిష్క్రియాత్మకత కవలలు. ఈ దుష్టచతుష్టయాలు...
మానవ వాదానికి దారి దీపం!
“బుద్ధుడు హింసకు వ్యతిరేకం. అయితే అతను న్యాయానికి అనుకూలంగా వుండే వ్యక్తి. ఎక్కడ న్యాయం లభించదో, ఎక్కడ అన్యాయం రాజ్యమేలుతుందో అక్కడ న్యాయాన్ని సాధించుకోవడానికి అన్యాయంపై తిరుగుబాటు చేయడానికి బుద్ధుడు అనుమతి ఇచ్చాడు”...
భారత్ ఆతిథ్యంలో దేశవ్యాప్తంగా 200 జి20 సమావేశాలు
న్యూఢిల్లీ: గ్రూప్ ఆఫ్ 20(జి 20)కి అధ్యక్షత వహించనున్న భారత్ తన ఏడాది పదవీకాలంలో 200కి పైగా జి20 సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీలలో...
వచ్చెడివాడు ఫల్గుణుడు
రాబోయే రోజుల్లో భారతదేశం నుంచి బిజెపిని తరిమేయడం ఒక్కటే నేడు ప్రజల ముందు ఉన్న అతి ముఖ్యమైన కర్తవ్యం. వ్యవస్థలను భ్రష్టు పట్టించడం, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను, నాయకులను వేటాడడం ఒక ఎత్తైతే-...
ఎలిజబెత్- ఇండియా బంధం
వైవిధ్య భారత్కు సలాం అన్న క్వీన్
జలియన్వాలా స్మారక స్థలి సందర్శన
చరిత్రలోని క్లిష్ట అంశాల పట్ల విచారం
మూడుసార్లు భారతలో పర్యటన
లండన్ : బ్రిటన్కు సుదీర్ఘకాలం రాణిగా ఉంటూ తమ 96వ...
లంక అధ్యక్షుడు రాజపక్సా ఫరార్
లంక అధ్యక్షుడు రాజపక్సా ఫరార్
నిరసనలు జెండాలతో జనం దండుయాత్ర
ప్రెసిడెంట్ భవనం ముట్టడి
వెంట సూట్కేసులు ఓ బృందం
విదేశాలకా? సైనిక కేంద్రానికా
దిక్కుతోచని స్థితితో జనం తిరుగుబాట?
చేతకాని సర్కారుపై...
పరిపాలనా దక్షతలో మోడీని మించిన వారేలేరు
జాతీయ భద్రత దేశ గౌరవాలకు ప్రాధాన్యత
సరైన పాలసీలతో సమగ్ర ప్రగతి
కాంగ్రెస్ హయాంలో మంత్రులంతా పిఎంలే
మన్మోహన్ కేవలం అనామక నేత
రూ 12లక్షల కోట్ల స్కామ్ల అప్రతిష్ట
వ్యవస్థను మలుపు తిప్పిన...
‘హుజురాబాద్ ఉప ఎన్నిక’ దసరా తర్వాతే
బెంగాల్లో 4 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న ఉప ఎన్నికలు : ఎస్ఇసి ప్రకటన
మమతా బెనర్జీకి ఊరట, ఒడిశాలోని పిప్లి స్థానానికీ పోలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన...
4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
మమతకు కీలకంగా భవానీపూర్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) శనివారం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ప్రకటన వెలువరించింది. ఇందులో పశ్చిమ బెంగాల్లో 3, ఒడిశాలో ఒక్కస్థానానికి బైపోల్ జరుగుతుంది....
నేపాల్లో అపూర్వ మలుపు!
రద్దయిన పార్లమెంటును మరోసారి పునరుద్ధరిస్తూ నేపాల్ సుప్రీంకోర్టు అక్కడి రాజకీయ సంక్షోభంలో ఇంకో అధ్యాయానికి తెర లేపింది. గత మే నెలలో ప్రధాని కెపి శర్మ ఓలి మంత్రి వర్గం సిఫారసుపై దేశాధ్యక్షురాలు...
సామాజిక సంఘీయం
కమ్యూనిజాన్ని రాజకీయ కమ్యూనిజం, సామాజిక కమ్యూనిజంగా విభజించారు మార్త హర్నెకర్. 18.01.1937న చిలీలో పుట్టిన ఈమె మార్క్సిస్టు మేధావి, మనస్తత్వ, సామాజిక శాస్త్రవేత్త, రచయిత. క్యూబా ప్రవాసంలో ఆ సోషలిస్టు, మార్క్సిస్టు ప్రభుత్వ...
రైతుపై అహంభావ ప్రదర్శనా?
అన్నదాతల సమస్య పరిష్కరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి అహమే అడ్డొస్తోందన్న విషయం జాతీయ స్థాయి మీడియాకు, బిజెపి శ్రేణుల్లో చాలా మందికి తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు....
‘ఆందోళన జీవి’-‘కార్పొరేట్ జీవి’
చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుంచి దేశాన్ని గట్టెక్కించాలని ప్రభుత్వాధినేత గట్టిగా తలచుకుంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. తమ చర్యల వల్ల అవతలి పక్షం వారికి కలిగిన బాధను అర్థం చేసుకొని...
కెటిఆర్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావుకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సు 2021లో పాల్గొనా ల్సిందిగా...
ఉద్యమ ఉధృతి
ఢిల్లీ సరిహద్దుల్లో చిక్కటి చలిలో దాదాపు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతు ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంగీకారం కుదరకపోడం, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే అన్నదాతలు నిర్ణయించడం దేశం గర్వించ దగిన...
మయన్మార్లో మళ్లీ అధికారం మాదే
ఫలితాలకు ముందే ప్రకటించిన ఎన్ఎల్డి
యాంగాన్: మయన్మార్లోని అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్డి) ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తిరిగి అధికారం చేపడుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అయితే...