Monday, May 6, 2024
Home Search

ఫించన్ - search results

If you're not happy with the results, please do another search
Harish urges BRS leader to counter Congress

రాష్ట్రంలో జాకీ పెట్టి లేపినా బిజెపి లేవదు: మంత్రి హరీశ్ రావు

ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో 100 పడకల ఆస్పత్రికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శుక్రవారం భూమిపూజ చేశారు. భూమిపూజలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు....

అభాగ్యులకు అండగా సీఎం కేసీఆర్

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సుబేదారి: అభాగ్యులకు అండగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని, దివ్యాంగుల ధైర్యం బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గురువారం హన్మకొండ కలెక్టరేట్‌లో...

తెలంగాణలోనే పెన్షన్ల పెంపు

నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా కేం ద్రంలో అంజన గార్డెన్‌లో జరి గిన దివ్యా ంగులకు రూ. 4,016 పించన్ వారికి ప్రోసిడింగ్ కాపీని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి అందజేశారు. ది...

ఆసరా పింఛన్ దరఖాస్తులను పరిష్కరించాలి

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఆసరా పింఛన్‌దారులు మరణించిన వారి స్థానంలో భాగస్వామి ఆసరా పింఛన్‌కు దరఖాస్తు చేసుకుని ఉంటే అట్టి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎంపిడిఓలను...

పదేళ్లలోనే నూరెళ్ల అభివృద్ది..

సిద్దిపేట ః రాష్ట్రం అవతరించిన పదేళ్లలోనే నూరెళ్ల అభివృద్దిని చేసుకున్నామని రాష్ట్ర ఆర్ధిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా...

పేదింటి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి వరప్రదాయిని

విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లింగాల: సిఎం కెసిఆర్ మానస పుత్రికగా చెప్పబడే కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడ బిడ్డలకు వరప్రదాయని వంటిదని, పేదల సంక్షేమం కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం...
IR for employees to surprise the country

దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు ఐఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీ నెల రోజుల్లో పూర్తి చేస్తామని, రాష్ట్రంలో మళ్లీ అధికారం తమదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని...
Telangana Govt cancelled ODs in transport department

ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నాం…..

హైదరాబాద్:  ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని, ఆర్‌టిసి సంస్థ యథాతథంగా కొనసాగుతుందని కెసిఆర్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆర్‌టిసి బిల్లుపై గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వం వివరణ పంపింది. కేంద్రవాటా, గ్రాంట్లు, రుణాల...

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి: సంగారెడ్డి కలెక్టర్ శరత్

సంగారెడ్డి: ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన...
Enticing Schemes: BJP

ప్రలోభ పెట్టే పథకాలు : బిజెపి

హైదరాబాద్ : రానున్న ఎన్నికల దృష్టా ముస్లింలను మభ్యపెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆచరణకు నోచని పథకాలను ప్రవేశ పెడుతోందని బిజెపి నేత, ఎన్‌డిఎంఎ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు....

Good News! సంక్షేమానికి సై…ఆసరాకు జై

ఈ పెంపుతో రూ. 4,016కు పెరిగిన పెన్షన్ మంచిర్యాల సభలో దివ్యాంగుల పింఛన్‌ను పెంచబోతున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటన సంబంధిత ఫైల్‌ను ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్ హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా...

కాంగ్రెస్ వస్తే కోతలు..వాతలే

హుజూర్‌నగర్‌ః తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యుత్ కోతలతో రైతులకు వాతలే మిగులుతాయని రాష్ట్రాన్ని అందకారంలోకి నెడతారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. టీపీసీసీ...

బిఆర్‌ఎస్‌తో ప్రజలకు భరోసా

గొల్లపల్లి: భారతీయ రాష్ట్ర సమితి ప్రజలకు భరోసానిస్తోందని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దికి పెద్దపీట వేస్తూ ప్రజలకు ఉన్నతికి కృషి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్...

మూడవ సారి అధికారం బిఆర్‌ఎస్‌దే

వనపర్తి : తెలంగాణలో మూడవసారి అధికారం బిఆర్‌ఎస్ పార్టీదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంలోని బాదం సరోజిని దేవి ఫంక్షన్ హాల్‌లో మండంలోని...

తెలంగాణలో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలి

వనపర్తి : తెలంగాణలో 9 ఏళ్లలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

వడ్డేపల్లి : గ్రామాల అభివృదిక్ధి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్ విఎం అబ్రహం అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలం కొంకలా గ్రామంలో రూ. 15 లక్షలతో నిర్మించనున్న...

కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు

ఆమనగల్లు : కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ అని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీకి కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని ఆయన విమర్శించారు. మంగళవారం నగరంలోని తన...
Rahul is not a leader.. Reader: Minister Jagdish Reddy

రాహుల్ లీడర్ కాదు.. రీడర్: మంత్రి జగదీష్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్: ఎవరో రాసిఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివిన కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ లీడర్ కాదని అయన కేవలం రీడర్ మాత్రమే విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.రెండు సార్లూ ఏ...
Jagadish Reddy fires on Rahul Gandhi

రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్: జగదీష్ రెడ్డి

హైదరాబాద్: రెండు సార్లూ ఏఐసిసి అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టాడని.. రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్ అని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిన్న(ఆదివారం) ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్...

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి

జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని, ఏ పల్లె చూసినా గతానికి, నేటికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్...

Latest News

పంట నేలపాలు