Home Search
ఫించన్ - search results
If you're not happy with the results, please do another search
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
జగిత్యాల: మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని జగిత్యాల ఎంఎల్ఎ డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను పారిశుధ్ద...
తప్పులు దొర్లకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి
జగిత్యాల: రానున్న ఎన్నికల దృష్టా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను...
పొదుపుతోనే సభ్యుల ప్రగతి సాధ్యం
రాజేంద్రనగర్: చిన్న మొత్తాల పొదుపు సభ్యుల ప్రగతికి బాటలు వేస్తుందని మార్కండేయనగర్ లోని సత్యసాయి పరస్పర సహాయక సహకారం పొదుపు సంఘం అధ్యక్షుడు పగిడిమర్రి సూర్యనారాయణ అన్నారు. 20 మంది సభ్యులతో ఏర్పాటు...
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
కొల్లాపూర్ : సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎన్మన్బెట్ల గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం అనంతరం బుధవారం ఉదయం మీ కోసం మీ...
మహిళ సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శం
కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్
ఆమనగల్లు : మహిళ సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు చాలా ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఆమనగల్లు...
పనివంతులకే పట్టం కట్టాలి
ప్రజలు తమ ఆకాంక్షలను గెలిపించుకోవాలి
అన్నీ ఉన్నా రైతాంగం ఆత్మహత్యలు శోచనీయం
పథకాలపై కేంద్రాన్ని నిలదీయాలి
బిఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు.. భారత్ను మార్చే మిషన్: బిఆర్ఎస్ అధినేత కెసిఆర్
హైదరాబాద్: 75 ఏళ్ల స్వతంత్ర భారత...
అన్ని వర్గాల క్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని రీతిలో తెలంగాణలో మన ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాలకు మేలు కలిగేరీతిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్...
సంక్షేమ రంగంలో తెలంగాణ ఆదర్శం
ఆసరా పెన్షన్లు, సంక్షేమ పథకాలకు రూ.5లక్షల కోట్లు
తొమ్మిదేళ్ళలో పెన్షన్లకే రూ.58,696 కోట్లు ఖర్చు
మనతెలంగాణ/హైదరాబాద్ : సంక్షేమ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. తొమ్మిదేళ్ళ స్వారాష్ట్ర పాలనలో తెలంగాణ...
75ఏళ్లుగా దగాపడ్డ రైతన్న
‘అందని చాంద్ సితారాలను ఎట్లాగూ అందుబాటులో ఉన్న నీరు, విద్యుత్తునైనా దేశ రైతాంగం కోసం ఎందుకు అందించలేకపోతున్నారు’ అని 75ఏండ్లుగా దేశాన్నేలుతున్న కేంద్ర పాలకులను బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
సిఎం కెసిఆర్ పాలనే శ్రీరామ రక్ష
గోదావరిఖని : సిఎం కెసిఆర్ పాలనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం...
50 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీల పంపిణి
సిద్దిపేట: దివ్యాంగుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో...
మహిళలతో నేలపై కూర్చుని మంత్రి దంపతుల భోజనాలు
మనతెలంగాణ/మహబూబాబాద్: దేశానికి తెలంగాణ పల్లెలు పట్టుగొమ్మలుగా మార్చేందుకు గతంలో ఎన్నడూ లేనిరీతిలో గ్రామాల అభ్యున్నతికోసం విపరీతంగా నిధులు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా...
మీ ఆనందమే నా సంతృప్తి.. ఎప్పుడైనా మా ఇంటికి రావొచ్చు
వైద్యం, పింఛన్ల కోసం ప్రత్యేక సిబ్బంది.
ఫైలేరియా వ్యాధిగ్రస్తులను కేసీఆర్ సర్కారు గుండెల్లో పెట్టుకుంది.
బోధకాల వ్యాధిగ్రస్తులకు కిట్లు పంపిణీ రాష్ట్రంలో సిద్దిపేట నుంచే నాంది.
సిద్దిపేట: ఫైలేరియా వ్యాధిగ్రస్తులను బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుండెల్లో...
అభివృద్ధి.. సంక్షేమం.. సకలం.. సమతుల్యం
వరుసగా నాల్గోవసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్రావు అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమి చ్చారు. ఆర్థికాభివృద్ధిని మానవీయకోణంలో ఆవిష్కరించారు. పరిపాలన అంటే వ్యాపారం కాదని, సంక్షేమ పథకాలను లాభనష్టాల...
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెడుతోంది: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఆటంకం కల్గిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రప్రగతికి కేంద్రం అడ్డంకులు మీద...
తెలంగాణ బడ్జెట్ @ రూ.2,90,396 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ ఆచరిస్తోందని, దేశం అనుసరిస్తోందన్న స్థాయిలో రాష్ట్రం దూసుకపోతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి హరీష్ రావు బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెట్టారు....
నాందేడ్ సభకు నాంది
వచ్చే నెల 5వ తేదీన మహరాష్ట్రలో బిఆర్ఎస్ తొలి బహిరంగ సభ
సభ కోసం ముస్తాబు అవుతున్న నాందేడ్
ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సభ వేదికకు పూజ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విప్...
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (కరువు భత్యం డిఎ)ను ప్రకటించింది. ఒక డిఎ (2.73 శాతం) మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు...
13 ప్రాంతీయ భాషల్లో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) పరీక్షలు
న్యూఢిల్లీ : వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్ బి, గ్రూప్సి ఉద్యోగాల కోసం నిర్వహించే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) పరీక్ష మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది....
రైతుబంధు రూ.265.18 కోట్లు రైతుల ఖాతాల్లో జమ
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద సోమవారం రూ.265.18కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. 1,51,468మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేసినట్టు తెలిపారు. ఎకరాకు రూ.5వేలు చొప్పున...