Home Search
భారత్ బయోటెక్ - search results
If you're not happy with the results, please do another search
బ్రిటన్ పౌరులపై భారత్ ఆంక్షలు
పది రోజులు క్వారంటైన్ , మూడుసార్లు ఆర్టిపిసిఆర్ టెస్టులు తప్పనిసరి
ఆ దేశ వివాదాస్పద నిర్ణయంతో ప్రభుత్వం చర్యలు
న్యూఢిల్లీ: భారత్లో తీసుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తాము గుర్తించడం లేదంటూ బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే....
బయోటెక్నాలజీ హబ్గా హైదరాబాద్
ప్రజలంతా స్వచ్ఛందంగా టీకా తీసుకోవాలి
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
జీనోమ్ వ్యాలీలోని భారతళ్ బయోటెక్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి
చిన్నారులకు కరోనా టీకా, ముక్కు ద్వారా ఇచ్చే టీకాలపై
ప్రయోగాలను మరింత వేగవంతం చేయాలని సూచన
హైదరాబాద్ : బయోటెక్నాలజీ హబ్గా...
శాస్త్ర సాంకేతిక రంగాల్లో పోటీ పడుతున్న భారత్
భారత్ బయోటిక్ చైర్మన్ కృష్ణ ఎల్లా
హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచతో పోటీ పడుతుందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ చైర్మన్ డా. కృష్ణ ఎల్లా తెలిపారు. కొవిడ్ సంక్షోభం అనంతరం వ్యాక్సిన్లే...
కొవాగ్జిన్కు డబ్ల్యుహెచ్ఒ గుర్తింపు కోసం భారత్ యత్నం
న్యూఢిల్లీ : ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ను అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరోపా యూనియన్ ఇంకా గుర్తించక పోవడం భారత్కు అంతు పట్టడం లేదు....
రెండు కొత్త రకాలపై కొవాగ్జిన్ సమర్ధ ప్రభావం : బయోటెక్ వెల్లడి
న్యూఢిల్లీ : స్వదేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా కరోనా కొత్త రకాలపై సమర్ధంగా పనిచేస్తోందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ ఆదివారం వెల్లడించింది. ముఖ్యంగా భారత్లో మొదట గుర్తించినట్టు చెబుతున్న...
సీరం, బయోటెక్లకు రూ 4500 కోట్ల సాయం
కొవిడ్ టీకాల కోసం కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రఖ్యాత ఔషధ ఉత్పత్తి సంస్థలు సీరం ఇనిస్టూట్, భారత్ బయోటెక్ సంస్థలకు రూ 4500 కోట్లు రుణసాయంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన...
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షించిన భారత్
ప్రపంచానికే ఫార్మసీగా గుర్తింపు
ప్రపంచానికి బహుమతిగా భారత్ వ్యాక్సిన్లు
అమెరికా అగ్రస్థాయి శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ హొటెజ్ ప్రశంస
హోస్టన్: ప్రపంచ స్థాయి ప్రముఖ సంస్థల సహకారంతో భారత్, కొవిడ్ 19 వ్యాక్సిన్లు సరఫరా...
భారత్లో టీకాలు ఎప్పుడు ప్రారంభిస్తారు..?
ప్రధాని మోడీకి రాహుల్ ప్రశ్నాస్త్రం
న్యూఢిల్లీ: ప్రపంచంలో పలు దేశాలు కొవిడ్19 నిరోధానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భారత్లో టీకాలు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. ప్రపంచంలో ఇప్పటికే...
భారత్లో టీకా డోసు ధర కేవలం రూ. 250
సీరం సంస్థ నిర్ణయించే అవకాశం
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తమ టీకా డోసు ధరను రూ.250 గా నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు...
భారత్లో ఫైజర్ దరఖాస్తు
న్యూఢిల్లీ : తాము తయారు చేసిన ఫైజర్ / బయోఎన్ టెక్ కొవిడ్19 ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ భారత...
జైడన్ బయోటెక్ ను పరిశీలించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ టూర్ శనివారం కొనసాగుతోంది. అహ్మదాబాద్ లోని జైడస్ బయోటెక్ ను ప్రధాని పరిశీలించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్షించారు. అహ్మదాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్...
2021 మధ్యలో భారత్కు కరోనా వ్యాక్సిన్లు రెడీ
న్యూఢిల్లీ : కొవిడ్ 19 వ్యాక్సిన్ పైనే అందరి దృష్టి పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మధ్యలో బహుశా జూన్ నాటికి భారత్కు వ్యాక్సిన్లు అందుబాటు లోకి రావచ్చని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న...
విదేశీ వ్యాక్సిన్లకు భారత్లో నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి
కేంద్రమంత్రి హర్షవర్ధన్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : విదేశాల్లో తయారైన కరోనా వ్యాక్సిన్లు అక్కడి ట్రయల్స్లో అన్ని విధాలా సమర్థమైనవిగా నిరూపణ అయినప్పటికీ భారత ప్రజలకు సరిపడే విధంగా అవి నిరూపించుకోవలసి ఉందని, ఆయా వ్యాక్సిన్ల...
దారి తప్పిన టీకా!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2020 నాటికి ప్రతి పదింట ఏడు మరణాలు వ్యాధుల మూలంగానే సంభవిస్తాయంటూ ప్రముఖ అధ్యయన సంస్థ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 1996లోనే వెలువరించిన నివేదిక అక్షర సత్యమని...
గవర్నర్ జోక్యం: టాప్ ర్యాంకర్కు గోల్డ్ మెడల్ స్పాన్సరర్ లభ్యం
వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జోక్యంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి జెనిటిక్స్ టాపర్ విష్ణు వచన బంగారు పతకాన్ని స్వీకరించడానికి మార్గం సుగమమైంది. స్పాన్సర్ లేరన్న కారణంతో...
బయో-ఫార్మాస్యూటికల్ తయారీ కర్మాగారానికి శంకుస్థాపన
హైదరాబాద్: భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ (BSV) తెలంగాణాలోని హైదరాబాద్లో ఉన్న జీనోమ్ వ్యాలీలో తన కొత్త తయారీ కర్మాగారం శంకుస్థాపన వేడుకను, తెలంగాణ మంత్రి కెటిఆర్ సమక్షంలో నిర్వహించింది. ఈ...
బిల్లులపై స్పందించేందుకు ఇది సమయం కాదు: గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్ : బిల్లులపై స్పందించేందుకు ఇది సమయం కాదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రాజ్భవన్లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో ఆమె మీడియాతో చిట్ చాట్ చేస్తూ...
క్రియా విశ్వవిద్యాలయంలో కాన్వొకేషన్ 2023
క్రియా విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని సిటీలో ఉన్న దాని క్యాంపస్లో కాన్వొకేషన్ వేడుకను నిర్వహించింది. కాన్వొకేషన్ వేడుక UG కోహోర్ట్ ఆఫ్ SIAS (స్కూల్ ఆఫ్ ఇంటర్వోవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) (2023),...
పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ గమ్యస్థానం
పారిశ్రామిక అభివృద్ధ్దిలో రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లాది ప్రధమ స్థానం
జీనోమ్ వ్యాలీ నుండి 160 దేశాలకు 35 శాతం కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ : ప్రభుత్వం అమలు...
పెట్టుబడులు డబుల్
అధికారంలోకి మళ్లీ మేమే వస్తాం.. మరిన్ని సిఐఐ సదస్సులు నిర్వహిస్తాం
లైఫ్ సైన్సెస్ రంగంలో
విస్తృత అవకాశాలు
2030 నాటికి 250 బిలియన్
డాలర్ల పెట్టుబడుల సాధనే లక్షం
సిఐఐ తెలంగాణ వార్షిక
సమావేశంలో మంత్రి కెటిఆర్
విదేశీ కంపెనీలకు గమ్యస్థానంగా
తెలంగాణ: భారత్...