Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
ప్రధాని మోడీ గ్యారంటీపై దేశానికి నమ్మకం ఉంది: సిఎం ఆదిత్యనాథ్
ప్రధాని నరేంద్ర మోడీపై వేలెత్తి చూపేవారు భారత్ అభివృద్ధికి ‘అవరోధకులు’ అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ సోమవారం ఆరోపించారు. హత్రాస్లో మేధావుల సమావేశంలో ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ, ‘విక్సిత్ భారత్ (అభివృద్ధి చెందిన...
ఎంతటివారినైనా వదిలేదే లేదు:మోడీ
బిజెపి సారథ్యపు ఎన్డిఎ అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, కాగా విపక్షాలు తమ అవినీతి చర్యల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అవినీతిపై తమ భీకరపోరు ఆగదని, ఎవరి బెదిరింపులకు భయపడేది...
కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసినందుకు కాంగ్రెస్ పై మండిపడ్డ ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కచ్చతీవు దీవులను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ దీవుల యాజమాన్య హక్కుల కోసం జరుగుతున్న గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు 1974లో అప్పటి ప్రధాని...
భారత రత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
పివి నరసింహారావు తనయుడు ప్రభాకర్ రావు స్వీకరణ
పివికి భారత రత్న దేశ ప్రజలందరికీ గర్వకారణం: మోడీ
న్యూఢిల్లీ: మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నకు ఎంపికైన మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు,...
370 కోట్లతో మయన్మార్ సరిహద్దులో కంచె భారత్ యోచన
అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. 1610 కిలో మీటర్ల నిడివి...
మోడీ… భయాలు!
స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని...
మాస్కో ఉగ్ర దాడికి ప్రధాని మోడీ ఖండన
మాస్కోలో జరిగిన ఉగ్ర మారణ కాండను భారత్ తీవ్రంగా గర్హిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వెల్లడించారు. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు మోడీ సంఘీభావం తెలిపారు. మీడియా వార్తల...
దేశ గౌరవం పెరగాలంటే ప్రధాని మోడీ మళ్లీ గెలవాలి
ఆయనతోనే భారత్కు ప్రపంచస్థాయి గుర్తింపు
మేక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది
భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్లు కుట్రలు
అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి
వాటిని ఓడించాలంటే...
భారత్లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాట: రాహుల్ గాంధీ
హైదరాబాద్: బ్యాంకు ఖాతా ఫ్రీజ్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో రాహుల్ ప్రసంగించారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా...
భారత్, రష్యా బంధం పటిష్ఠం: పుతిన్కు ప్రధాని మోడీ అభినందన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేసి అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైనందుకు అభినందించారు. భారత్, రష్యా ‘ప్రత్యేక, గర్వకారక వ్యూహాత్మక భాగస్వామ్యం’ విస్తరణ దిశగా...
శక్తి నాశనాన్ని కోరేవారు సర్వ నాశనమైపోతారు: మోడీ శాపాలు
సేలం: శక్తికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష ఇండియా కూటమి మొత్తానికి ఆపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడులోని సేలంలో బిజెపి...
నా మాటలను మోడీ వక్రీకరిస్తున్నారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: శక్తిపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ముంబైలో ఆదివారం జరిగిన ఒక ర్యాలీలో శక్తిపై పోరాడాలంటూ తాను ఇచ్చిన పిలుపును...
కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకున్నాయి: మోడీ
హైదరాబాద్: తెలంగాణలో బిజెపికి మద్దతు పెరుగుతోందని కాంగ్రెస్, బిఆర్ఎస్కు తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని, బిజెపికి 400పైగా సీట్లు రావడం ఖాయమని, బిజెపికి...
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని
చిలకలూరిపేట: ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని నరేంద్రం మోడీ ప్రసంగం తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్ననే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. నాకు ఇక్కడ కోటప్పకొండ దగ్గర త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తోందన్నారు. ఎన్డీయేకు...
మూడోసారి మళ్లీ మాదే అధికారం:ప్రధాని మోడీ
సార్వత్రిక ఎన్నికలకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డిఎ) పూర్తి సన్నద్ధతతో ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రతిపక్షానికి దారీతెన్నూ లేదని ఆయన దుయ్యబడుతూ తిరిగి తామే అధికారంలోకి వస్తామని శనివారం...
కాంగ్రెస్ భట్టి విక్రమార్కను అవమానించింది: ప్రధాని మోడీ
నాగర్ కర్నూల్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని నాగర్ కర్నూల్ బిజెపి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గతంలో ఉన్న బిఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్...
అరుణాచల్ ప్రదేశ్ మాదే.. చైనాకు భారత్ గట్టి చురక
మీ పిచ్చి వాదనలు వాస్తవాలను మార్చలేవు
చైనాకు భారత్ గట్టి చురక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అరుణాచల్ప్రదేశ్లో పర్యటించడంపై చైనా తన అక్కసు వెళ్లగక్కడం తెలిసిందే.‘ జాంగ్నన్’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ...
త్రిమూర్తుల సాక్ష్యం పోఖ్రాన్ : ప్రధాని మోడీ
పోఖ్రాన్ : భారత దేశ ఆత్మనిర్భరత, విశ్వాసం, ఆత్మగౌరవం ఈ త్రిమూర్తుల సాక్షం పోఖ్రాన్ అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరానికి 100 కిమీ దూరంలో పోఖ్రాన్ వద్ద...
సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు
రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
సికింద్రాబాద్ స్టేషన్లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్...
మోడీ అరుణాచల్ పర్యటన తప్పుబట్టిన చైనా
బీజింగ్: ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను చైనా తప్పుపట్టింది. భారతదేశానికి దౌత్యపరంగా తన నిరసన తెలిపింది. భారతదేశ చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత సంక్లిష్టం చేస్తాయని చైనా అధికారికంగా విమర్శించింది....