Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
త్రిమూర్తుల సాక్ష్యం పోఖ్రాన్ : ప్రధాని మోడీ
పోఖ్రాన్ : భారత దేశ ఆత్మనిర్భరత, విశ్వాసం, ఆత్మగౌరవం ఈ త్రిమూర్తుల సాక్షం పోఖ్రాన్ అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరానికి 100 కిమీ దూరంలో పోఖ్రాన్ వద్ద...
సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు
రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
సికింద్రాబాద్ స్టేషన్లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్...
మోడీ అరుణాచల్ పర్యటన తప్పుబట్టిన చైనా
బీజింగ్: ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను చైనా తప్పుపట్టింది. భారతదేశానికి దౌత్యపరంగా తన నిరసన తెలిపింది. భారతదేశ చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత సంక్లిష్టం చేస్తాయని చైనా అధికారికంగా విమర్శించింది....
మోడీ ‘వారంటీ’ ముగిసింది: జైరామ్ రమేష్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘మోడీ గ్యారంటీ’పై ఆయన‘నిరంతరాయంగా సాగిస్తున్న ప్రచారం’ వాస్తవాన్ని మార్చజాలదని, ఎన్నికలలో విజయానికి తనకు అవసరమైనదంతా ఆయన చెబుతుంటారని కాంగ్రెస్...
సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్
రేపు ఢిల్లీ నుండి ప్రారంభించనున్న ప్రధాని మోడీ
మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మరో రైలు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రేపు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ...
రష్యా అణుదాడి నివారణలో భారత్ చైనా కీలక పాత్ర?
ఉక్రెయిన్పై రష్యా అణుదాడి జరుగకుండా చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారని సిఎన్ఎన్ నివేదికలో వెల్లడైంది. ఓ అమెరికా అధికారి చెప్పిన వివరాల మేరకు సిఎన్ఎన్ తన నివేదిక...
భారతీయులారా..క్షమించండి: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్
భారత్తో దౌత్య వివాదం కారణంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశం తరఫున భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం భారత్లో...
అరుణాచల్ ను సందర్శిస్తే ‘మోడీ గ్యారంటీ’ ఏంటో అర్థమవుతుంది: ప్రధాని
ఇటానగర్ : ఈశాన్య ప్రాంతంలో గడచిన ఐదు సంవత్సరాలలో తన ప్రభుత్వం సాగించిన తరహా అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాలు పట్టేదని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. ఈశాన్య...
రేపు కాశ్మీర్ కు ప్రధాని మోడీ
370 ఆర్టికల్ రద్దు తరువాత తొలి పర్యటన
శ్రీనగర్లో ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ
పలు అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించి, బహిరంగ సభలో...
ఎస్బిఐ ద్వారా మోడీ సర్కార్ కొత్త నాటకం: ఖర్గే ఫైర్
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయడానికి మరి కొంత వ్యవధి కావాలంటూ భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బిఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దుయ్యబట్టింది. తన అక్రమ లావాదేవీలను...
మోడీకి రేవంత్ చేసిన విజ్ఞప్తులు ఇవే
రెండు రోజుల తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన విజ్ఞప్తులు ఇవే:
* ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం...
కుటుంబ పార్టీలు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా?: మోడీ
సంగారెడ్డి: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. నిన్న ఆదిలాబాద్ నుంచి...
మోడీ బాటలో కేంద్ర మంత్రులు
వికసిత భారత్ నిర్మాణం కోసం పటిష్టమైన చర్యలను చేపట్టేందుకు బిజెపి సాగిస్తున్న ప్రచారానికి తన వంతు సాయంగా ప్రధాని నరేంద్ర మోడీ రూ. 2,000 విరాళాన్ని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతోసహా పలువురు...
జగమంతా మోడీ కుటుంబమే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కుటుంబమే లేదంటూ ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోడీ కా పరివార్(మోడీ కుటుంబం) పేరిట బిజెపి నాయకులు, మోడీ అభిమానులు సోమవారం...
బిజెపిలో ప్రభుత్వంలో ఆదివాసీలను గౌరవించుకున్నాం: మోడీ
ఆదిలాబాద్: తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కోసం రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, 15 రోజుల్లోనే ఐదు ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామన్నారు....
పార్టీకి మోడీ రూ. 2000 విరాళం
వికసిత్ భారత్కు చేయూత పిలుపు
న్యూఢిల్లీ : బిజెపి ఎన్నికల ప్రచార నిధికి ప్రధాని నరేంద్ర మోడీ చందా రూ. 2000. ఎన్నికలకు ముందు ఆయన ఈ డబ్బును పార్టీ ఖాతాలోకి జమచేశారు....
వారణాసి నుంచి మళ్లీ మోడీ పోటీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి...
మోడీ సౌర సైరన్
న్యూఢిల్లీ : దేశంలో సౌరవిద్యుత్ ఉత్పత్తితో అనుసంధానం చేస్తూ కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఈ మేరకు గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర...
తమిళనాడు వెనుకంజ యుపిఎ పాపమే: ప్రధాని మోడీ
తమిళనాడు వెనుకంజ యుపిఎ పాపమే
తరాల అన్యాయాన్ని సరిదిద్దేది ఈ సేవకుడే
కేంద్రం పథకాల ప్రచారానికి డిఎంకె అడ్డంకులు
పలు కార్యక్రమాలలో ప్రధాని మోడీ స్పందన
ఇస్రో ప్రయోగాల వేదికకు పునాదిరాయి
తూత్తుకూడి :...
భారతీయ రాకెట్పై చైనా జాతీయ పతాకం!
చెన్నై: తమిళనాడులోని కులశేఖరపట్నంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తన రెండు ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశంసిస్తూ తమిళనాడుకు చెందిన డిఎంకె మంత్రి ఒకరు వార్తాపత్రికల్లో ఇచ్చిన ఒక ప్రకటన(యాడ్) ప్రకంపనలు...