Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!
ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
బలపడిన బంధం
మా భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా చరిత్రలో మిగిలిపోతుంది. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం ఖరారైంది. అపాచీ, ఎంహెచ్60 రోమియో వంటి అత్యధునాతన రక్షణ హెలికాప్టర్లను, సైనిక పరికరాలను భారత్కు అందజేయనున్నాం....
రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులకు విందు.. హాజరైన సిఎం కెసిఆర్
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్...
ఈ బంధం కలకాలం ఉంటుంది..
అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటన చరిత్రాత్మక భారత్అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. తమ రెండు దేశాల బంధం కేవలం...
కాసేపట్లో అహ్మదాబాద్ కు చేరుకోనున్న ట్రంప్
హైదరాబాద్: రెండు రోజుల పాటు భారత్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం.11.40 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయానికి ట్రంప్ చేరుకోనున్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం...
నేడు ఢిల్లీకి సిఎం కెసిఆర్
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారతరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు సిఎం కెసిఆర్కు ఆహ్వానం రావడంతో సోమవారం సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం సాంయంత్రం ఢిల్లీకి చేరుకుని...
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
మాకు అఖండ గౌరవం
ఎఫ్బిలో నేను నంబర్ 1, మోడీ నంబర్ 2
ఫేస్బుక్ ర్యాంకింగ్లపై ట్రంప్
వాషింగ్టన్ : తమకున్న ప్రజాదరణను బట్టి ఫేస్బుక్ తనకు నంబర్ 1, భారత ప్రధాని నరేంద్రమోడీ నంబర్ 2గా ర్యాంక్ ఇవ్వడం...
అమర జవాన్లకు గుర్తుగా స్మారక చిహ్నం…
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లెత్ పొరా శిభిరంలో స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ స్థూపంపై 40 మంది జవాన్ల పేరు, ఫోటోలను...
ట్రంప్ కంటపడకుండా మురికివాడలకు అడ్డుగా ఎత్తైన గోడ
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నగర సుందరీకరణ పనులు చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడి కంటికి కనిపించకుండా మురికివాడలకు తెరకట్టే పని కూడా చేపట్టింది....
కరోనాపై పోరాటంలో సాయం చేస్తాం
చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ
భారతీయులపట్ల జాగ్రత్త తీసుకుంటాం : చైనా
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో కొట్టుమిట్టాడుతున్న చైనాకు ఈ తరుణంలో భారతదేశం సాయమందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్కు లేఖ...
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పరమేశ్వరన్ కన్నుమూత
కోచి : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రముఖ సిద్ధాంతకర్త, మేధావి, రచయిత పి.పరమేశ్వరన్ శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు కేరళలోని పాలక్కడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారని సంఘ్ పరివార్ వర్గాలు తెలిపాయి. అక్కడ...
దెబ్బలు తట్టుకునేందుకు సూర్య నమస్కారాలు చేస్తా
న్యూఢిల్లీ: తమకు ఉద్యోగాలు రాకపోతే మరో ఆర్నెళ్ల తర్వాత దేశంలోని నిరుద్యోగులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో కొట్టడం మొదలుపెడతారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తనదైన...
ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల స్వదేశీ తయారీ రక్షణ పరికరాల ఎగుమతి
డిఫెన్స్ ఎక్స్పో ప్రారంభ సభలో
ప్రధాని మోడీ వెల్లడి
లక్నో : వచ్చే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్ల విలువైన స్వదేశీ తయారీ రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ...
సూర్యుడి మీద ఉమ్మి!
ఆవు ముసుగు తొలగిపోయి పులి కోరలు బయటపడుతున్నాయి అనుకోవాలా? కేంద్రంలోని బిజెపి పాలకులు క్రమక్రమంగా దేశ సెక్యులర్ స్వరూపాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అందుకు చిహ్నాలుగా నిలిచిన జాతి నేతల స్థానంలో తమ మతతత్వ...
సిఎఎపై షహీన్బాగ్ నిరసన ఓ కుట్ర
సామరస్యానికి హానిచేసే రాజకీయ పన్నాగం
ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక షహీన్బాగ్, జామియా మిలియా ఆందోళనలపై ప్రధాని మోడీ ఆగ్రహం
కాంగ్రెస్, ఆప్లపై తీవ్ర విమర్శ
న్యూఢిల్లీ: సీలంపూర్, జామియా నగర్, షహీన్ బాగ్లలో జరుగుతున్న ‘కా’ వ్యతిరేక...
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...
రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: ప్రప్రంచంలో ఇప్పుడు భారత్ది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2020-2021ను లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి...
ఆర్థికాంశాలపై చర్చ జరగాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చలపై దృష్టి ఉంచాలని, మంచి చర్చలు జరగాలని, ప్రపంచ ఆర్థికరంగం పరిస్థితి భారతదేశానికి ఎంత బాగా ప్రయోజనం చేకూరుస్తుందనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని...
ఇది సవాళ్ల బడ్జెట్
మందగమనం, జిడిపి పతనం ప్రభావం
ఆర్థికవేత్తలతో మోడీ సర్కార్ సమావేశాలు
లీక్ చేయకూడదు
ఇంటెలిజెన్స్ విభాగం నుండి సైబర్ సెక్యూరిటీ సెల్ వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక మంత్రి త్వ శాఖకు రక్షణగా ఉంటారు. ఈ 10...