Sunday, May 19, 2024
Home Search

భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results

If you're not happy with the results, please do another search

ఉరి తీశారు

  శుక్రవారం తెల్లవారుజాము గం.5.30కు నిర్భయ దోషులు నలుగురికీ తీహార్ జైల్లో ఒకేసారి ఉరిశిక్ష అమలు జైలు బయట జనం హర్షధ్వానాలు, లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతాకి జై నినాదాలు, నలుగురిలో ఒక్కరూ...
PM Modi

జనతా కర్ఫ్యూ

*కరోనా కట్టడికి 22న దేశ ప్రజలంతా పాటించాలి  *ఆ రోజు ఇళ్ళలోనే ఉండాలి, ప్రపంచ యుద్ధాల్లోనూ ఇంతగా ఇన్ని దేశాలు ప్రభావితం కాలేదు, మహమ్మారిని గట్టిగా     ఎదుర్కొందాం  *జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర...

దొందూ దొందే

  యెస్ బ్యాంకు దివాలాతో దేశంలో బ్యాంకింగ్ రంగ సంక్షోభ తీవ్రత మరింత నగ్నంగా, భయంకరంగా వెల్లడయింది. పలుకుబడి గల వ్యక్తులు, సంస్థలు బ్యాంకులను దోచుకోడం, భారీగా రుణాలు తీసుకొని ఎగవేయడం, ఆ భారం...

వచ్చే ఏడాదికి అమెరికా కాన్సులేట్ కొత్త భవనం

  నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలోని భవనం టాపింగ్ అవుట్ కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ కెన్నెత్ జస్టర్‌తో మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాది చివరికల్లా హైదారాబాద్‌లో నూతన యూఎస్ కాన్సులేట్ భవన నిర్మాణం పూర్తిచేస్తామని భారతదేశ...
Gujarath

ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు

మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...

బలపడిన బంధం

  మా భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా చరిత్రలో మిగిలిపోతుంది. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం ఖరారైంది. అపాచీ, ఎంహెచ్60 రోమియో వంటి అత్యధునాతన రక్షణ హెలికాప్టర్లను, సైనిక పరికరాలను భారత్‌కు అందజేయనున్నాం....

రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులకు విందు.. హాజరైన సిఎం కెసిఆర్

  న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్...

ఈ బంధం కలకాలం ఉంటుంది..

  అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటన చరిత్రాత్మక భారత్‌అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. తమ రెండు దేశాల బంధం కేవలం...
Donald Trump

కాసేపట్లో అహ్మదాబాద్ కు చేరుకోనున్న ట్రంప్

హైదరాబాద్: రెండు రోజుల పాటు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం.11.40 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయానికి ట్రంప్ చేరుకోనున్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం...

నేడు ఢిల్లీకి సిఎం కెసిఆర్

  హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారతరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం రావడంతో సోమవారం సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం సాంయంత్రం ఢిల్లీకి చేరుకుని...

సుప్రీం సూపర్ తీర్పులు

  130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు - అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ లింగపర న్యాయంతోనే అభివృద్ధి కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే ఉగ్రవాద...
TRUMP

మాకు అఖండ గౌరవం

  ఎఫ్‌బిలో నేను నంబర్ 1, మోడీ నంబర్ 2 ఫేస్‌బుక్ ర్యాంకింగ్‌లపై ట్రంప్ వాషింగ్టన్ : తమకున్న ప్రజాదరణను బట్టి ఫేస్‌బుక్ తనకు నంబర్ 1, భారత ప్రధాని నరేంద్రమోడీ నంబర్ 2గా ర్యాంక్ ఇవ్వడం...
Memorial

అమర జవాన్లకు గుర్తుగా స్మారక చిహ్నం…

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లెత్ పొరా శిభిరంలో స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ స్థూపంపై 40 మంది జవాన్ల పేరు, ఫోటోలను...
modi-trump

ట్రంప్ కంటపడకుండా మురికివాడలకు అడ్డుగా ఎత్తైన గోడ

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నగర సుందరీకరణ పనులు చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడి కంటికి కనిపించకుండా మురికివాడలకు తెరకట్టే పని కూడా చేపట్టింది....
PM Modi Writes to China President over Coronavirus

కరోనాపై పోరాటంలో సాయం చేస్తాం

   చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ  భారతీయులపట్ల జాగ్రత్త తీసుకుంటాం : చైనా న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో కొట్టుమిట్టాడుతున్న చైనాకు ఈ తరుణంలో భారతదేశం సాయమందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు లేఖ...
RSS ideologue Parameswaran

ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త పరమేశ్వరన్ కన్నుమూత

  కోచి : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో ప్రముఖ సిద్ధాంతకర్త, మేధావి, రచయిత పి.పరమేశ్వరన్ శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు కేరళలోని పాలక్కడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారని సంఘ్ పరివార్ వర్గాలు తెలిపాయి. అక్కడ...
Modi

దెబ్బలు తట్టుకునేందుకు సూర్య నమస్కారాలు చేస్తా

  న్యూఢిల్లీ: తమకు ఉద్యోగాలు రాకపోతే మరో ఆర్నెళ్ల తర్వాత దేశంలోని నిరుద్యోగులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో కొట్టడం మొదలుపెడతారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తనదైన...
PM-Modi

ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల స్వదేశీ తయారీ రక్షణ పరికరాల ఎగుమతి

డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభ సభలో ప్రధాని మోడీ వెల్లడి లక్నో : వచ్చే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్ల విలువైన స్వదేశీ తయారీ రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ...

సూర్యుడి మీద ఉమ్మి!

  ఆవు ముసుగు తొలగిపోయి పులి కోరలు బయటపడుతున్నాయి అనుకోవాలా? కేంద్రంలోని బిజెపి పాలకులు క్రమక్రమంగా దేశ సెక్యులర్ స్వరూపాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అందుకు చిహ్నాలుగా నిలిచిన జాతి నేతల స్థానంలో తమ మతతత్వ...

Latest News

అబ్బాయిల హవా

కింకర్తవ్యం?