Home Search
మహారాష్ట్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్రలో అనర్హత వేట్ల కలకలం
ముంబై : మహారాష్ట్రలో తిరిగి ఓసారి ఎమ్మెల్యేల అనర్హతల వేటు విషయం కలకలం రేపింది. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ శనివారం ఏకంగా 54 మంది ఎమ్మెల్యేలకు సంబంధిత విషయంపై నోటీసులు వెలువరించారు....
మహారాష్ట్రలో బాబాయ్ అబ్బాయ్ పవర్ వార్
ముంబై : రాజకీయాల్లో కాదేదీ అసాధ్యం అనే విషయాన్ని రుజువు చేస్తూ మహారాష్ట్రలో ఎన్సిపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ను రెబెల్ వర్గం అధినేత అజిత్ పవార్ తొలిగించారు. తమదే...
ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. గత నాలుగు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మ మునుపెన్నడూ లేని...
మహారాష్ట్రలో రెండు వంతెనల పేర్లు మార్పు
ముంబై : మహారాష్ట్ర లోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వం బుధవారం రెండు వంతెనల పేర్లు మార్చింది. వెర్సోవాబాంద్రా సీలింక్ కు వీడీ సావర్కర్ సేతుగా నామకరణం చేసింది. అలాగే ముంబై ట్రాన్స్హార్బర్ లింక్కు...
ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. గత రెండు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పచ్చి...
మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు అమలుచేస్తం
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి దేశంలోని రైతులందరికీ ప్రతినిధి అని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బిఆర్ఎస్ ఏ పార్టీకి ఎ టీమ్, బి టీమ్ కాదని.. పేద,...
మరోమారు మహారాష్ట్ర పర్యటనకు సిఎం కెసిఆర్
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకలాపాలను విస్తరించేందుకు మహారాష్ట్రపై దృష్టి సారించిన పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం నుంచి పొరుగు రాష్ట్రంలో మరోసారి పర్యటించనున్నారు. రెండు...
మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్లోకి కొనసాగుతున్న చేరికలు
హైదరాబాద్ : మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బిఆర్ఎస్ నాయకులు, మంత్రి తన్నీరు హరీశ్ రావు సమక్షంలో పలువురు మహారాష్ట్రకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరారు. జనతాపార్టీ లాతూర్...
కర్ణాటక వాటా.. మహారాష్ట్ర సిఎం షిండేకు సిద్ధరామయ్య లేఖ
బెంగళూరు : కర్ణాటక, మహారాష్ట్ర మధ్య జలాల పంపిణీ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. వర్నా/కొయినా రిజర్వాయర్ నుంచి క్రిష్ణానదికి, ఉజ్జయిని రిజర్వాయర్ నుంచి భీమా నదికి తాగునీటి కోసం నీటిని విడిచిపెట్టాల్సిందిగా...
మహారాష్ట్రలో రైతులకు ఏటా రూ.6 వేల సాయం
ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి మందికి పైగా రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందించే ఓ ఆర్థిక పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. నమో షేత్కారీ మహా సన్మాన్...
కర్ణాటకలో 40 శాతం,మహారాష్ట్రలో 100 శాతం అవినీతి : సంజయ్ రౌత్
ముంబై : కర్ణాటకలో 40 శాతం అవినీతి ఉంటే, మహారాష్ట్రలో ప్రస్తుత ప్రభుత్వ పాలనలో వందశాతం అవినీతి వ్యాపించి ఉందని, ఉద్ధవ్ థాక్రే నేతృత్వం లోని యుబిటి శివసేన నాయకుడు సంజయ్ రౌత్...
త్వరలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కూలిపోతుంది: సంజయ్ రౌత్
ముంబై : ముఖ్యమంత్రి ఏక్నాథ్షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారంట్ జారీ అయిందని, మరో 15 లేదా 20 రోజుల్లో ఆ ప్రభుత్వం కుప్పకూలిపోబోతోందని శివసేన (యుబిటీ)నేత సంజయ్రౌత్ చెప్పారు. మీడియాతో...
మహారాష్ట్రలో మధ్యాహ్నం వేళ కార్యక్రమాలపై ఆంక్షలు
ముంబై: మహారాష్ట్రలో మధ్యాహ్నం వేళ 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు, సభలు నిర్వహించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఆదివారం నాడు నవీ ముంబైలోని...
వడ దెబ్బ మరణాలపై షిండే ప్రభుత్వంపై ప్రతిపక్షం దాడి!
ముంబై: మహారాష్ట్రలో వడదెబ్బకు 11 మంది మరణించారు. 600కు పైగా మంది ఆసుపత్రిపాలయ్యారు. దీనిపై ఏక్నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షమైన మహా వికాస్ అఘడి(ఎంబిఎ) నిలదీసింది. ఎండలు మండుతున్న కాలంలో...
బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం
మన తెలంగాణ/హసన్పర్తి : అన్నివర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎంఎల్ఎ ఆరూరి...
ఉద్ధవ్ సర్కార్ పతనం వెనుక ఫడ్నవీస్ పాత్ర: మహారాష్ట్ర మంత్రి వెల్లడి
ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వాన్ని కూల్చడంతో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ వెల్లడించారు....
మహారాష్ట్రలో హెచ్3ఎన్2తో ఇద్దరు మృతి!
ముంబై: భారత్లో హెచ్3ఎన్2 వ్యాధి మెల్లిగా అదుపుతప్పుతోంది. ఇన్ఫ్లూయెంజా వ్యాప్తిని నిరోధించడానికి, తగు చర్యలు తీసుకోడానికి మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు....
తెలంగాణ మోడల్ను కోరుకుంటున్న మహారాష్ట్ర ప్రజలు: కవిత
హైదరాబాద్: తెలంగాణ పాలనను మహారాష్ట్ర ప్రజలు ప్రతిరూపంగా కోరుకుంటున్నారని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ నాయకురాలు కె. కవిత శనివారం అన్నారు. ముంబైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో...
ఆరవ జ్యోతిర్లింగంపై అస్సాం, మహారాష్ట్ర మధ్య వివాదం
న్యూస్డెస్క్: ఆరవ జ్యోతిర్లింగం తమ రాష్ట్రంలోనే ఉందంటూ అస్సాం ప్రభుత్వం చేసిన ప్రకటనపై మహారాష్ట్ర కారాలు మిరియాలు నూరుతోంది. హిందువులు శివుడిని మూర్తి రూపంతోపాటు లింగరూపంలోను పూజిస్తారు. అయితే మూర్తి రూపంకన్నా లింగ...
మహారాష్ట్రలో గ్రామగ్రామానికి విస్తరణ
నాందేడ్: భారత రాష్ట్ర సమితి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ లో అమలవుతున్న...