Home Search
మహారాష్ట్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఉద్రిక్తతలు సృష్టిస్తున్న మహారాష్ట్ర: బసవరాజ్ బొమ్మై
బెంగళూరు: కర్నాటక సరిహద్దులను, కన్నడ ప్రజలను పరిరక్షించడమే తమ ధ్యేయమని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. మంగళవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కర్నాటక, మహారాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో...
15 లోగా మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ
ఫడ్నవిస్కు హోం శాఖ!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ వారంలోకనీసం 15 మంది మంత్రులతో తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలకమైన హోంమంత్రి పదవిని...
షిండే ప్రభుత్వం కూలిపోయి మధ్యంతర ఎన్నికలొస్తాయి
శివసేన నేత ఆదిత్యథాకరే జోస్యం
పైథాన్ : మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం త్వరలో కుప్పకూలి మధ్యంతర ఎన్నికలు వస్తాయని శివసేన నేత ఆదిత్యథాకరే శనివారం జోస్యం చెప్పారు. శివ్ సంవాద్ యాత్ర పేరున...
పెట్రోల్, డీజిల్పై మహారాష్ట్ర సర్కార్ వ్యాట్ తగ్గింపు
ముంబై: పెట్రోల్పై లీటరుకు రూ. 5, డీజిల్పై రూ. 3 చొప్పున వాల్యూ యాడెడ్ ట్యాక్స్(వ్యాట్)ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గురువారం వెల్లడించారు. మహారాష్ట్ర సచివాలయం...
ఆరు నెలల్లో షిండే ప్రభుత్వం కూలుతుంది: శరద్పవార్
ముంబై : బీజేపీ మద్దతుతో సీఎం ఏక్నాథ్ షిండే సారధ్యంలో మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరు నెలల్లో షిండే ప్రభుత్వం కుప్పకూలుతుందని జోస్యం...
మహారాష్ట్ర స్పీకర్ ను ఎన్నుకోవడంలో షిండే వర్గం గెలుపు!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి ఓటింగ్కు ఒకరోజు ముందు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరం ఆదివారం భారీ విజయాన్ని సాధించింది. స్పీకర్ గా తమ అభ్యర్థిని ఎన్నుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ...
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అని బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. షిండేనే శివసేన శాసనసభపక్షనేతగా బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. షిండే ప్రభుత్వానికి బిజెపి...
మహారాష్ట్ర సంక్షోభంపై శరద్ పవార్ స్పందన
ముంబై: మహారాష్ట్ర సంక్షోభంపై శరద్ పవార్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని అస్తిరపరచాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమస్యను త్వరగానే పరిష్కరిస్తామని శరద్ పవార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఒక్కసీటు...
కరోనా ఉద్ధృతి… మహారాష్ట్రలో మళ్లీ మాస్క్ తప్పనిసరి
ముంబై : మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఉపక్రమించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ల నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈమేరకు...
మహారాష్ట్ర సచివాలయంలోకి ప్రజలకు అనుమతి
ముంబై: కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో లేని మహారాష్ట్ర సచివాలయం మంత్రాలయ బుధవారం మళ్లీ సామాన్య ప్రజల సందర్శనార్థం తెరుచుకుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మంత్రాయలోకి ప్రజలను...
రాజ్ థాక్రేకు హాని జరిగితే మంటల్లో మహారాష్ట్ర
ఉద్ధవ్ సర్కార్కు ఎంఎన్ఎస్ హెచ్చరిక
ముంబయి: ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రేను బెదిరిస్తూ వచ్చిన లేఖపై ఆ పార్టీ నాయకుడు బాలా నంద్గావంకర్ బుధవారం మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సీ పాటిల్ను కలుసుకుని...
మహారాష్ట్రకు ఇంచు భూమి కూడా ఇవ్వం
కర్నాటక సిఎం బొమ్మై స్పష్టీకరణ
బెంగళూరు: తమ భూభాగం నుంచి అంగుళం భూమిని కూడా మహారాష్ట్రకు ఇచ్చేది లేదని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. తమ రాజకీయ మనుగడ కోసం భాషాభిమానాన్ని...
మహారాష్ట్రలో కొవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
మాస్క్లు తప్పనిసరి కాదు
ముంబయి: దేశంలో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గిన దృష్టా ఈ నెల 31నుంచి కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో రాష్ట్రం...
ఖార్కివ్లో చిక్కుకున్న మహారాష్ట్ర విద్యారుల మొర!
ఔరంగాబాద్: ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్లో యుద్ధం కొనసాగుతోంది. అక్కడ అనేక మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. వారంతా నీటి కోసం, ఆహారం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి వేగంగా తరిగిపోతున్నాయని వారు...
రేపు మహారాష్ట్రకు సిఎం కెసిఆర్
హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్కు చుక్కులు చూపించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నడుం బిగించారు. జాతీయ స్థాయిలో బిజెపియేతర ప్రభుత్వాలన్నింటిని ఏకతాటిపై తీసుకొచ్చే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం...
మహారాష్ట్రలో మూడోవారం వరకల్లా 2 లక్షల యాక్టివ్ కేసులు: ఆ రాష్ట్ర అధికారి అంచనా
ముంబయి: మహారాష్ట్రలో జనవరి మూడోవారం వరకల్లా కొవిడ్19 యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరుతుందని ఆ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రదీప్వ్యాస్ అంచనా వేశారు. వీరిలో కొందరిని ఆస్పత్రుల్లో...
మహారాష్ట్రలో భారీగా పెరుగుతున్న కేసులు
ఒక్కరోజులోనే 50 శాతం అధికమైన కేసులు
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు
ముంబయి: మహారాష్ట్రలో కొవిడ్19 కేసులు భారీగా పెరగడం పట్ల ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి రాజేశ్టోపే ఆందోళన వ్యక్తం చేశారు. అప్రమత్తంగా ఉండాలని,...
మహారాష్ట్రకు వచ్చేవారిపై ఆంక్షలు
ముంబై: కోవిడ్-19 కొత్త వేరియంట్ పై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మహారాష్ట్రకు వచ్చేవారిపై ఆంక్షలు విధించారు అధికారులు. రెండు కోవిడ్ డోసులు వేయించుకున్నవారికే మహారాష్ట్రలోకి ఎంట్రీఅని సర్కార్ స్పష్టం చేసింది. ఆర్టీపిసిఆర్...
మెడ నొప్పితో ఆస్పత్రిలో చేరిన మహారాష్ట్ర సిఎం థాకరే
ముంబై : మెడనొప్పికి వైద్య చికిత్స కోసం డాక్టర్ల సలహాపై తాను ఆస్పత్రిలో చేరినట్టు మహారాష్ట్రముఖ్యమంత్రి థాకరే బుధవారం చెప్పారు. కరోనా నివారణ కోసం తాను తన ప్రభుత్వం నిర్విరామంగా గత నెండేళ్లుగా...
మహారాష్ట్రలో అర్ధరాత్రి వరకు రెస్టారెంట్లు
టాస్క్ఫోర్స్ సమీక్ష తరువాత నిర్ణయించిన ప్రభుత్వం
ముంబై : మహారాష్ట్రలో అర్ధరాత్రి వరకు రెస్టారెంట్లు, ఫలహారశాలలు పనిచేస్తాయని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సీతారామ్ కుంటే మంగళవారం ప్రకటన...