Friday, May 10, 2024
Home Search

మహారాష్ట్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Pernod Ricard India MoU with Maharashtra Govt

మహారాష్ట్ర ప్రభుత్వంతో పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఒప్పందం

వైన్, స్పిరిట్స్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన Pernod Ricard India, ఈ రోజు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాల్ట్ స్పిరిట్స్ డిస్టిలరీని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం...
Sanjay Raut

మరో15-20 రోజుల్లో కూలనున్న మహారాష్ట్ర ప్రభుత్వం: సంజయ్ రౌత్

సంకీర్ణ ప్రభుత్వానికి ‘డెత్ వారెంట్ ’ జారీ! న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మహారాష్ట్రలో మరో 1520 రోజుల్లో కూలిపోనున్నదని శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ ఆదివారం జోస్యం చెప్పారు....

మేఘా ను అభినందించిన మహారాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ సంస్థను మహారాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. ఎండిపివి కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్యలకు మహారాష్ట్ర సిఎం ఏకనాథ్ షిండే, డిప్యూటీ సిఎం ఫడ్నవీస్‌లు ప్రశంసా పత్రాన్ని అందించారు. ముంబై టు నాగ్‌పూర్ రహదారిని...
BJP Comments On Maharashtra Government 2 Years

మహారాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించింది అవినీతే: బిజెపి

న్యూఢిల్లీ : శివసేన నేతృత్వం లోని మహావికాస్ అఘాడీ (ఎంవిఎ) మహారాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ అత్యంత అవినీతి, అవకాశవాదం, ప్రజావ్యతిరేకం, పనికిమాలిన ప్రభుత్వంగా మారిందని, ఉద్ధవ్ ఠాకరే అనుకోని, విధులకు...
Uddhav-Thackeray

భీమా కోరేగావ్ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు. భీమా-కోరేగావ్ హింసాకాండ కేసును తన ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఠాక్రే ప్రకటించారు....
BJP to form govt in Maharashtra in March: Union Minister Rane

మహారాష్ట్రలో మార్చిలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు

కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జోస్యం ముంబై: వచ్చే ఏడాది మార్చిలో మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జోస్యం చెప్పారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్చిలో...

మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాలకు ఎవరు వెళ్లొద్దు: తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో...

కశ్మీరులో మహారాష్ట్ర భవన్

కశ్మీరులో కొత్త చరిత్రకు మహారాష్ట్ర శ్రీకారం చుడుతోంది. మొట్టమొదటిసారి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీరులో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారిక భవనం నిర్మాణం కానున్నది. కశ్మీరులో మహారాష్ట్ర భవన్‌ను నిర్మించాలని...

మహారాష్ట్ర సిఎం షిండే నేమ్‌ప్లేట్‌లో చేరిన తల్లిపేరు

ఈ ఏడాది మే1 న లేదా తరువాత పుట్టినవారి పేర్లలో తల్లి పేరు తప్పనిసరిగా చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆధార్, పాన్ కార్డులతోపాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా...
Assam Government most corrupt in India Says Rahul Gandhi

భారత్‌లో అత్యంత అవినీతికరమైంది అస్సాం ప్రభుత్వం

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణ అస్సాంలోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు శివసాగర్ (అస్సాం) : ‘భారత్‌లో అత్యంత...
Israel-Gaza War

మహారాష్ట్ర స్పీకర్ తీర్పు

మహారాష్ట్రలో పాలక, ప్రతిపక్ష శివసేన వర్గాల మధ్య పార్టీ ఫిరాయింపుల ఉదంతం ఇంత కాలానికి ఒడ్డుకి చేరుకొన్నది. స్పీకర్ రాహుల్ నర్వేకర్ దీనిపై బుధవారం ప్రకటించిన తీర్పు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు అనుకూలంగా...
Maharashtra builders surprised

మహారాష్ట్ర బిల్డర్స్ ఆశ్చర్యపోతున్నారు:కేటీఆర్

హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ ప్రగతి కుంటుబడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి ఆర్థిక చోదక శక్తి హైదరాబాదేనన్నారు. ఒకప్పుడు వ్యవసాయానికి రాష్ట్రంలో సరైన ఆధారం ఉండేది కాదనీ, తమ ప్రభుత్వం...
CM Eknath Shinde says Marathas will be given reservation

మరాఠా రిజర్వేషన్లకు ప్రభుత్వం సిద్ధమే : ముఖ్యమంత్రి షిండే

ముంబై : మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. మరాఠా కోటాపై బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తరువాత షిండే...
Harish Rao lays foundation stone for development works in Maheshwaram

వైద్యంలో ప్రభుత్వం సూపర్ హిట్: హరీశ్ రావు

రంగారెడ్డి: కోట్లు పెట్టి టికెట్ కొనుక్కునే వాళ్ళు కాదు ప్రజాసేవ చేసే నాయకులను మనం గెలిపించుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆదివారం జల్ పల్లి మున్సిపాలిటీలో...
The government is going ahead with a multifaceted strategy for the development of the city

నగరాభివృద్దికి ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది

మహారాష్ట్రతో తెలంగాణకు చారిత్రాత్మక బంధం ఉంది మహారాష్ట్ర ప్రతినిధుల బృందంతో సమావేశమైన మంత్రి కెటిఆర్ నగరాభివృద్దికి బుల్లెట్ వేగంగా కన్నా స్పీడ్‌ అభివృద్దిని ప్రశంసించిన మహారాష్ట్ర ప్రతినిధి బృందం మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించిన...

ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం పిలుపు

న్యూఢిల్లీ : విపక్షాలకు అజెండా ఉత్కంఠతోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18న ఆరంభమవుతాయి. 17న మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రభుత్వం పార్టీల సభా పక్ష నేతలు (ఫ్లోర్ లీడర్స్ )...
Piyush Goyal reveals govt plans to contain onion prices

ఉల్లి కొనుగోలును తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : ప్రభుత్వం తిరిగి ఉల్లి కొనుగోలును మంగళవారం ప్రారంభించింది. ముందున్న పండగ సీజన్ కారణంగా ఎగుమతులను కట్టడి చేసి రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో క్వింటాల్...
Relaxation of restrictions on imports of Onions

4 నెలలు ఉల్లి తినకపోతే ఏమీ కాదు: మహారాష్ట్ర మంత్రి

ముంబై: ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకం విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లి రైతులు, వ్యాపారులు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో 2 నుంచి 4 నెలలపాటు ప్రజలు ఉల్లిపయాలు తినకపోతే...
Harish Rao Speech at Siddipet

బసవుడి పాలనను మహారాష్ట్ర వెళ్లి తెలుసుకున్నా: హరీశ్ రావు

సిద్ధిపేట:  గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బలిజ సమాజాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట రెడ్డి...

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు …

ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్‌పవార్‌ను శివసేన నేత (యూబీటీ ) ఉద్ధవ్ థాక్రే బుధవారం కలుసుకోవడం...

Latest News