Wednesday, May 15, 2024
Home Search

మావోయిస్టుల - search results

If you're not happy with the results, please do another search

జార్ఖండ్‌లో మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భం జిల్లాలో సోమవారం రాత్రి మావోయిస్టులతో జరిగిన కార్పుల పోరులో రాష్ట్ర పోలీసు శాఖలోని జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఒక సీనియర్ పోలీసు...

ఇద్దరు మావోయిస్టులు హతం..

మేదినీనగర్ (ఝార్ఖండ్ ): ఝార్ఖండ్ పాలము జిల్లాలో నిషేధిత ఝార్ఖండ్ జనముక్తి పరిషద్ కి చెందిన రెండు గ్రూపుల మధ్య తలెత్తిన అంతర్గత పోరులో కాల్పులకు ఇద్దరు హతమయ్యారని పోలీస్‌లు శనివారం వెల్లడించారు....

ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్

బీజపూర్ : ఛత్తీస్‌గఢ్ బీజపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేసి వారి నుంచి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతాబలగాలు పుసనూర్ గ్రామం వద్ద...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టుబడిన మావోయిస్టులు..

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ...
Two Maoists killed in encounter at Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో మరో 8 మంది మావోయిస్టుల అరెస్ట్

రాయ్‌పూర్ : గత నెల ఏప్రిల్ 26న దంతెవాడ జిల్లా అర్నాపూర్ వద్ద మావోయిస్టులు జరిపిన పేలుళ్లలో 10 మంది పోలీస్‌లు ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిందే. ఈ కేసుకు...

గిరిజన నాయకుడిని కాల్చి చంపిన మావోయిస్టులు

ఫుల్బాని (ఒడిశా): ఒడిశా లోని కాంధమాల్ జిల్లా సౌలిపడ గ్రామంలో బుధవారం రాత్రి సుబల్ కన్హార్ అనే గిరిజన నాయకుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. మృతుడు మాజీ సర్పంచ్. బుధవారం రాత్రి పది...
Three Maoists encounter in Kalahandi Odisha

ఒడిశా కలహండిలో ముగ్గురు మావోయిస్టులు హతం

భవానీపట్న (ఒడిశా): ఒడిశా కలహండి జిల్లా అడవుల్లో మంగళవారం పోలీస్‌లకు , మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీస్ ఒకరు గాయపడ్డారు. టపరెంగ్ లుడెన్‌గఢ్ రిజర్వు...

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

సుక్మా (ఛత్తీస్‌గఢ్ ): ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో దంతేష్‌పురం గ్రామం వద్ద సోమవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో డీఆర్‌జీ జవాన్లకు ,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు...

15 మంది సర్పంచులకు మావోయిస్టుల హెచ్చరిక

హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని 15 గ్రామాల సర్పంచులతో పాటు నర్సింహులపల్లెకు చెందిన 12 మంది గ్రామస్థులకు మావోయిస్టు నేతలు హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావ్...

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

కొత్తగూడెం క్రైమ్‌ః తెలంగాణ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసు వారిపై దాడి చేయాలనే లక్షంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు...
11 people were killed in the incident when Maoists detonated a landmine

మావోయిస్టుల ఘాతుకం

మన తెలంగాణ/దంతేవాడ/ భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ లో బుధవారం నక్సల్స్ పంజావిసిరారు. జిల్లాలోని అరవ్‌పూర్ గ్రామ సమీపంలో మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరను పేల్చిన ఘటనలో మొత్తం 11 మంది దుర్మరణం...
Maoists killed two villagers

ఇద్దరు గ్రామస్థులను హత్య చేసిన మావోయిస్టులు

నారాయణ్‌పూర్ /సుక్మా : చత్తీస్‌గఢ్ లోని మావోయిస్టుల ప్రభావిత బస్తర్ డివిజన్‌లో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు గ్రామస్థులను మావోయిస్టులు హత్య చేశారని అధికారులు బుధవారం వెల్లడించారు. మృతుల్లో ఒకరు మాజీ ఉపసర్పంచ్....
BJP leader killed by Naxals

బిజెపి నేతను నరికి చంపిన మావోయిస్టులు!

బీజాపూర్: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఉన్న ఉసూర్ బ్లాక్ బిజెపి ప్రెసిడెంట్ నీలకంఠ్ కక్కెమ్‌ను మావోయిస్టులు అతడి కుటుంబ సభ్యుల ఎదుటే నిర్దాక్షిణ్యంగా నరికి చంపారు. ‘సిపిఎంకు చెందిన మావోయిస్టులు గొడ్డళ్లు, ఇతర ఆయుధాలతో...
Police defused landmine planted by Maoists

మావోయిస్టులు అమర్చిన మందుపాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు

మన తెలంగాణ/చర్ల: మావోయిస్టులు అమర్చిన మందుతపాతరను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను చర్ల సిఐ అశోక్ వెల్లడించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చర్ల పోలీసులు, స్పెషల్‌పార్టీ సిబ్బంది కలిసి...
Maoists who committed brutal murder

పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో దారుణ హత్యకు పాల్పడ్డ మావోయిస్టులు

చత్తిస్ ఘడ్ : పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన చత్తిస్ ఘడ్ జిల్లాలోని దంతెవాడలో చోటుచేసుకుంది. హత్య అనంతరం యువకుడి మృతదేహాన్ని మాలేవాహి...
Maoist celebrations

దండకారణ్యంలో మావోయిస్టుల వారోత్సవాలు

హైదరాబాద్: మావోయిస్టు వారోత్సవాలతో దండకారణ్యం దద్దరిల్లింది. ఆంధ్ర-చత్తీస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ నెల 2 నుంచి 8 వరకు మావోయిస్టు అమరవీరుల పిఎల్జిఎ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర -చత్తీస్ గడ్...
Surveillance of Maoist movements

మావోయిస్టుల కదలికలపై నిఘా..

మనతెలంగాణ/వెంకటాపూర్‌: మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో వారి ఉనికి కోసం ప్రజా జీవనానికి విఘాతం కలిగించే అవకాశాలుంటాయని ఎళ్ళవేళల అప్రమత్తంగా ఉండాలని వెంకటాపూర్ ఏస్సై తాజుద్దీన్ అన్నారు. ములుగు జిల్లా ఏస్పీ సంగ్రాంసింగ్...
60 Militia Members Surrendered in AP

ఎపిలో మావోలకు ఎదురు దెబ్బ.. 60మంది మావోయిస్టుల లొంగు‘బాట’

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లాలో కోరుకొండ, పెదబయలు దళాలకు చెందిన 60మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 27 మంది మిలీషియా సభ్యులు కాగా...
Police combing targeted top Maoist leaders

సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. దర్భ డివిజన్ మలంగేర్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంప్‌పై దాడి చేశారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లు, మావోయిస్టుల మధ్య...
Maoist ambush in Odisha kills three jawans

మధ్యప్రదేశ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురెదురు కాల్పులు చోటు చేసుకుని ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే...

Latest News