Monday, April 29, 2024
Home Search

మావోయిస్టుల - search results

If you're not happy with the results, please do another search
We will eliminate Maoists very soon: Amit Shah

అతి త్వరలో మావోయిస్టుల అంతం: అమిత్ షా

అహ్మదాబాద్ : నరేంద్ర మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే దేశంలో నుంచి మావోయిస్టులను తుదముట్టిస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బుధవారం విస్పష్టంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి, మావోయిస్టులకు...

కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ

రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఓ లేఖ ప్రస్తుతం కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట ఈ లేఖ విడుదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ...
Maoists attack on police camp

పోలీసు క్యాంప్ పై మావోయిస్టుల దాడి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ చుట్వాహిలో పోలీసు క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసు క్యాంప్‌పై మావోయిస్టులు బాంబుల వర్షం కురిపించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ లో జరిగిన ఎన్‌కౌంటర్లకు ప్రతీకారంగా అగ్ర నాయకులు ఈ...
Telangana Phone Tapping Case

మావోయిస్టుల డేటా మటాష్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సేకరించిన డేటా మొత్తాన్ని మూసీ పాలు చేసిన ప్రణీత్‌రావు ముఠా మొత్తం 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసిన...
Polling for the first time in the Maoist stronghold

మావోయిస్టుల కోటలో తొలిసారి పోలింగ్

రాంచీ : మావోయిస్టుల కంచుకోటగా పేరున్న ఝార్ఖండ్ సింహ్‌భూమ్ పార్లమెంట్ నియోజక వర్గం లోని మారుమూల ప్రాంతాల్లో 118 పోలింగ్ బూత్‌లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడికి పోలింగ్ బృందాలను ,...
Three Maoists killed in police firing

పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో శనివారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు...

ఎన్‌కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి

మంగళవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి...
Huge Encounter in Chhattisgarh

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సీఆర్పీఎస్ బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీకరుబట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ చేపట్టిన...
Clashes in Bijapur district: Three Maoists killed

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ బీజాపుర్ జల్లా పీడియా అటవీ ప్రాంతంలో కల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి....
Two Maoists were killed in the exchange of fire

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్: ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. దంతెవాడ జిల్లా కిరండూల్ లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో మహిళ మావోయిస్టు మృతిచెందింది. ఛత్తీస్ గఢ్...
National Flag Unfurled In Maoist Stronghold for First Time Since 1947

మావోయిస్టుల కంచుకోట భద్రతా దళాల కైవసం

సుక్మా: మావోయిస్టులు ఒకప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తి గ్రామంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారత జాతీయ పతాకం ఎగిరింది. ఈ గ్రామంలో మొట్టమొదటిసారి భద్రతా దళాలు ఒక...

ఛత్తీస్‌ఘడ్‌ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌ఘడ్: మరోసారి ఎదురు కాల్పులతో ఛత్తీస్‌ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధి లోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.అటవీ...

జార్ఖండ్‌లో రైలు పట్టాలు పేల్చేసిన మావోయిస్టులు

చాయిబసా: నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో కొంత మేర రైలు పట్టాలను పేల్చివేశారు. దీంతో కోల్‌కతాముంబయి మార్గంలో రైలు సర్వీసులకు అనేక గంటలపాటు అంతరాయం ఏర్పడిందని పోలీసులు...
Maoists call for Bharat Bandh

భారత్ బంద్ కు మావోయిస్టుల పిలుపు….. ఏజెన్సీల్లో హై అలర్ట్

భద్రాద్రి: మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో ఏజెన్సీల్లో హై అలర్ట్ ప్రకటించారు. మన్యంలో గాలింపు చర్యలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం,...

మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి..

మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి చెందిన విషాద ఘటన ఛత్తీస్ గడ్ లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సుక్మా జిల్లా బెద్రెలోని వారాంతపు సంతలో జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ...
Two Maoists killed in encounter at Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు మావోయిస్టుల మృతి

బస్తర్: ఛత్తీస్‌గఢ్ లోని కాంకేర్ జిల్లాలో పోలీస్‌లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం ఉదయం 8 గంటలకు కాంకేర్ జిల్లా లోని కోయిలిబేడా పోలీస్...

జార్ఖండ్‌లో మావోయిస్టుల దుశ్చర్య: నాలుగు వాహనాలు దగ్ధం

లతేహర్: జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో మేడె భారీ వాహనాలను, ఒక కారును దగ్ధం చేసిన మావోయిస్టులు ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఉద్యోగులపై దాడి చేశారు. చంద్వాలోని చట్టి నద వంతెన సమీపంలో...

జార్ఖండ్ బొగ్గు గనిలో మావోయిస్టుల దుశ్చర్య

రాంచి: జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో సోమవారం ఉదయం డివిసి బొగ్గు గనులకు చెందిన వెయింగ్ బ్రిడ్జిని తగలబెట్టిన మావోయిస్టులు ఐదుగురు భద్రతా గార్డులను చితకబాదారు. రాంచికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న లతేహర్ పోలీసు...
Chhattisgarh Bijapur

మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భం జిల్లాలో సోమవారం రాత్రి మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో రాష్ట్ర పోలీసు శాఖలోని జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి...

జార్ఖండ్‌లో మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భం జిల్లాలో సోమవారం రాత్రి మావోయిస్టులతో జరిగిన కార్పుల పోరులో రాష్ట్ర పోలీసు శాఖలోని జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఒక సీనియర్ పోలీసు...

Latest News

నిప్పుల గుండం