Saturday, April 27, 2024

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్ గఢ్ బీజాపుర్ జల్లా పీడియా అటవీ ప్రాంతంలో కల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జవాన్లు ఘటనాస్థలంలో మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News