Home Search
మావోయిస్టుల - search results
If you're not happy with the results, please do another search
పది వాహనాలకు మావోయిస్టుల నిప్పు
లాతేహర్ : జార్ఖండ్లో మావోయిస్టులు ఆదివారం పది భారీస్థాయి వాహనాలను తగులబెట్టారు. వెనుకబడ్డ లాతేహర్ జిల్లాలో రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి ఈ వాహనాలను వివిధ స్థాయిల్లో వాడుతున్నారు. శనివారం రాత్రి తరువాత నక్సలైట్లు...
కేరళ సిఎంకు వ్యతిరేకంగా మావోయిస్టుల పోస్టర్లు
తిరువనంతపురం: కేరళ సిఎం పినరయి విజయన్ పాలనను వ్యతిరేకిస్తూ సీపిఐ మావోయిస్టుల పేరిట కేరళలో పోస్టర్లు వెలిశాయి. కొరికోడ్ జిల్లా మట్టికున్ను ప్రాంతంలో ఆదివారం ఈ పోస్టర్లు కనిపించాయి. ఈ జిల్లాలో దాదాపు...
జవాన్ను హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్ గఢ్: సుక్మా జిల్లాలో మావోయిస్టులు బోదరాస్ గ్రామానికి చెందిన జవానును హత్య చేశారు. ఓ జాతరకు హాజరైన జవాన్ ను ప్రాణాలు తీశారు. అనంతరం మృతదేహాం వద్ద కరపత్రాలు వదిలి వెళ్ళారు....
గయా జిల్లాలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు…
బిహార్: గయా జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో సిఆర్పీఎఫ్ ఆఫీసర్ సహా ఓ జవాన్ తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో సిఆర్పీఎఫ్కు సంబంధించిన కోబ్రా కమాండో దళం...
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల బీభత్సం…
ఛత్తీస్గఢ్ : రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా బచేలి,భాన్సీ మధ్య, బచేలి నుండి విశాఖపట్నంకు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును అడవిలో ఆపి, గత రాత్రి మావోయిస్టులు బీభత్సం సృష్టించి ఇంజిన్కు నిప్పంటించారు....
ములుగు జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ములుగు: జిల్లాలోని బీజాపూర్ బార్డర్ సరిహద్దు వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల అటవి ప్రాంతంలో మంగళవారం ఉదయం తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు...
జార్ఖండ్లో 27 వాహనాల్ని తగులబెట్టిన మావోయిస్టులు
గుమ్లా: జార్ఖండ్లో అనుమానిత మావోయిస్టులు 27 వాహనాల్ని తగులబెట్టారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. బాక్సైట్ గనికి సమీపంలోని షెడ్లో ఉన్న వాహనాలను తీవ్రవాదుల బృందం తగులబెట్టిందని తెలిపారు. వాటిలో...
నక్సల్ జంటను హతమార్చిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్ అడవుల్లో ఘటన
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఒక నక్సల్ జంటను, మరో వ్యక్తిని మవోయిస్టులు వేర్వేరు సంఘటనల్లో చంపివేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గంగలూర్ పోలీసు...
మావోయిస్టుల ప్రభావం తగ్గించాం.. మత కలహాల్లేవు
రాష్ట్రంలో 4.65% నేరాలు పెరిగాయి, డయల్ 100కు 11.24లక్షల ఫిర్యాదులు, షీటీమ్స్తో మహిళల భద్రతకు భరోసా, 800 పోలీస్స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు, పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెరిగింది, 11 జాతీయ అవార్డులను సంపాదించగలిగాం,...
ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు హతం
మృతుల్లో నలుగురు
మహిళా నక్సల్స్
చత్తీస్గఢ్ తెలంగాణ
సరిహద్దుల్లో కాల్పులు
తప్పించుకున్న పలువురు
కీలక నేతలు?
n మృతుల్లో నలుగురు మహిళలు
n ఛత్తీస్గఢ్ , భద్రాద్రి జిల్లా సరిహద్దు అడవుల్లో కాల్పులు
మన తెలంగాణ/చర్ల : ఛత్తీస్గఢ్లోని...
కొత్తగూడెంలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సోమవారం ఉదయం చర్ల మండలంలోని చెన్నాపురంకు సమీపంలోని అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఆరుగురు...
ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
గ్రామ కమిటీ, మిలీషియా సభ్యులు
కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ గ్రామకమిటీ సభ్యులు, మిలీషియా సభ్యులు ఐదుగురు జిల్లా ఎస్పీ సునీల్దత్ ఎదుట గురువారం లొంగిపోయారు. భద్రాచలం పోలీస్సబ్ డివిజన్ పరిధిలోని చర్ల సర్కిల్లోని చర్ల...
జార్ఖండ్లో రైల్వే ట్రాకు పేల్చివేసిన మావోయిస్టులు
లతేహర్/మెడినినగర్: జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రైల్వే ట్రాకులను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో బర్కాకానా-గర్వామార్గంలో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో రిచూఘుటా, డెమూ...
మాజీ మావోయిస్టుల ఇళ్లలో ఎన్ఐఎ సోదాలు..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఎ సోదాలు చేపట్టింది. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో మాజీ మావోయిస్టులు రవిశర్మ, అనురాధ ఇళ్లలో ఎన్ఐఎ అధికారులు సోదాలు చేస్తున్నారు....
26మంది మావోయిస్టుల ఎన్కౌంటర్
నెత్తుటి మడుగులో గడ్చిరోలి
మావోయిస్టుల ఆచూకీ తెలుసుకొని కూంబింగ్కు వెళ్లిన కమాండో దళం శనివారం తెల్లవారుజామున దళంపై కాల్పులు జరిపిన మావోయిస్టులు కొనసాగిన ఎదురుకాల్పులు 12మంది నక్సల్స్తో హోరాహోరీ పోరు తొలుత నలుగురే...
గడ్చిరోలిలో ఎన్ కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ధనోరా తాలుకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల...
ఇంటిలిజెన్స్ అధికారిని హతమార్చిన మావోయిస్టులు..
ఛత్తీస్గఢ్: రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఉమేష్ మర్కాం అనే ఇంటిలిజెన్స్ అధికారిని మావోయిస్టులు హత్యమర్చారు. టెట్టెం గ్రామంలో మంగళవారం రాత్రి మావోయిస్టులు, ఉమేష్ మార్కంను హత్య చేసి, మృతదేహంను రహదారిపై వదిలి వెళ్లిపోయారు....
చత్తీస్గఢ్లో మరో 43 మంది మావోయిస్టుల లొంగుబాటు
సుక్మా : చత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా పోలీసులు పూనా నర్కోమ్ (గోండు భాషలో కొత్తడాన్ అని అర్థం) క్యాంపయిన్ బాగానే పనిచేస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాల గురించి...
మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి యువకుడికి తీవ్ర రక్తస్రావం..
భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఓ యువకుడు గాయపడ్డాడు. జిల్లాలోని లెనిన్ కాలనీకి చెందిన బ్రహ్మనాయుడు సోమవారం ఉదయం తన బైక్ పై వెళుతుండగా ఒక చెట్టు దగ్గర మావోయిస్టుల...
ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి..
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మంగళవార ఉదయం జిల్లాలో గొంపాడ్ కన్నాయ్ గూడెం అటవి ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులపై మావోయిస్టులు...