Monday, April 29, 2024

గడ్చిరోలిలో ఎన్ కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

5 Maoists killed in Encounter in Gadchiroli

గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ధనోరా తాలుకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.

5 Maoists killed in Encounter in Gadchiroli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News