Monday, May 6, 2024

ప్రియుడితో కలిసి చిన్నారిని చంపిన తల్లి

- Advertisement -
- Advertisement -

Mother killed daughter with lover

హైదరాబాద్: పంజాగుట్ట చిన్నారి హత్య కేసును పోలీసులు చేధించారు. బాలిక మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నతల్లి ప్రియుడితో కలిసి పాపను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తల్లి హీనబేగం, ప్రియుడు షేక్ మహ్మాద్ ఖాదర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ముంబయి, ఢిల్లీ, జైపూర్‌లో పిల్లలను భిక్షాటన చేయించారని జాయింట్ సిపి ఎఆర్ శ్రీనివాస్ తెలిపారు. చిన్నారి భిక్షాటన చేయడం ఇష్టం లేకి ప్రతిఘటించిందని, దీంతో చిన్నారిని దారుణంగా కొట్టి హత్య చేసినట్టు హీనబేగం, ఖాధర్ ఒప్పుకున్నారని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని జాయింట్ సిపి ఎఆర్ శ్రీనివాస్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News