Home Search
ముఖ్యమంత్రి గెహ్లోట్ - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తే మేలు…
ముంబై : ఎన్నికల తరువాత ప్రధాని ఎవరు? అనే విషయాన్ని పక్కకుపెట్టి ప్రతిపక్ష ఐక్యత కోసం పాటుపడితే బిజెపి ఓటమి ఖాయం అవుతుందని ఉద్ధవ్ థాకరే శివసేన అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్ష...
కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్
సిద్ధరామయ్య చేత సిఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్, ఉప ముఖ్యమంత్రిగా డికె శివకుమార్ ప్రమాణం, కేబినెట్ మంత్రులుగా మరో ఎనిమిది మంది, ఖర్గే కుమారుడికి మంత్రివర్గంలో స్థానం, హాజరైన రాహుల్, ప్రియాంక, ఏడు...
బెంగళూరులో సరికొత్త మెట్రో రైలు మార్గం: ప్రారంభించి ప్రయాణించిన మోడీ..
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం బెంగళూరులో సరికొత్త మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించారు. తరువాత మైట్రో రైలులో కొంత దూరం ప్రయాణించారు. సిబ్బంది, వర్కర్లతో కలిసి ప్రయాణించి వారితో ముచ్చటించారు. 13.71...
కొత్త మెట్రో రైలు మార్గం ప్రారంభించిన ప్రధాని మోడీ
బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం బెంగళూరులో సరికొత్త మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించారు. తరువాత మైట్రో రైలులో కొంత దూరం ప్రయాణించారు. సిబ్బంది, వర్కర్లతో కలిసి ప్రయాణించి వారితో ముచ్చటించారు....
రాహుల్పై ‘అనర్హత వేటు’!
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడిన కాంగ్రెస్ఎంపి రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్సభనుంచి డిస్క్వాలిఫై చేస్తున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించింది. సూరత్ కోర్టు తీర్పు వెలువడిన రోజు...
ఢిల్లీ-జైపూర్ ఇక మూడున్నర గంటలే..
దౌసా : మౌలిక వసతులు, కీలక వ్యవస్థల పటిష్టత దిశలో పెట్టుబడులతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, ఇది వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రధాని మోడీ ఆదివారం రాజస్థాన్లోని...
హిమాచల్ సిఎంగా సుఖ్వీందర్ ప్రమాణం
సిమ్లా: హిమాచల్ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీ కారం చేశారు. ముఖ్యమంత్రిగా సుఖ్విందర్, ఉప ముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత్రిల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సి మ్లాలోని...
అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను
అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను
సోనియాజీ నిర్ణయాన్నిబట్టే సిఎం పదవి
స్పష్టం చేసిన అశోక్ గెహ్లోట్
పార్టీ నాయకురాలితో భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి తాను పోటీ చేయబోనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్...
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం!
సచిన్ పైలట్కు సిఎం పదవిస్తే ఒప్పుకోం
గెహ్లాట్ వర్గానికి చెందిన 90 మంది
ఎంఎల్ఎల రాజీనామా హెచ్చరిక
సిఎల్పి భేటీకి ముందు కీలక పరిణామాలు
నా చేతుల్లో ఏమీ లేదు : అశోక్ గెహ్లాట్
జైపూర్ : రాజస్థాన్ కాంగ్రెస్లో...
సంఘ్ పరివార్ ఆటలు సాగనివ్వం
ఏ ఒక్కరి సొత్తూ కాదు
బిజెపి సంఘ్పరివార్ ఆటలు సాగనివ్వం
భారత్కు జోడోంగో తోడ్నే వాలేకో రోకేంగే
వ్యవస్థల విఘాతం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం
కాషాయ పార్టీ వైఖరిపై విమర్శనాస్త్రాలు
కాంగ్రెస్ నేత...
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో శశిథరూర్!
మలయాళం పత్రిక ‘ మాతృభూమి’లో వ్యాసంతో ఊపందుకున్న ఊహాగానాలు
స్వేచ్ఛగా, పారదర్శకంగా అధ్యక్ష ఎన్నికలు జరగాలని ఆ ఆర్టికల్లో ఎంపి డిమాండ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వచ్చే అక్టోబర్ 17న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సిద్ధమవుతుండడంతో...
కేంద్రం- రాష్ట్రాల వ్యాటు ఘాటు
పెట్రోడీజిల్ రేట్లపై ప్రకంపనలు
తగ్గించిన మహారాష్ట్ర , రాజస్థాన్, కేరళ
సమయం కావాలన్న కర్నాటక
కుదరదన్న తమిళనాడు
బకాయిలు చెల్లిస్తే వీలు : బెంగాల్
న్యూఢిల్లీ/ ముంబై : పెట్రోలు డీజిల్లపై వ్యాట్ను ఇప్పుడు...
దేశంలో మళ్లీ కరోనా సునామీ
ఒక్క రోజే 90 వేలకు పైగా పాజిటివ్లు
తొమ్మిది రోజులోల్లనే 10 రెట్లు పెరిగిన కేసులు
2,630కి చేరిన ఒమిక్రాన్ బాధితులు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10...
మణిపూర్లో మిలిటెంట్ల దాడి
ఆర్మీ కల్నల్ కుటుంబం సహా ఏడుగురు మృతి
ప్రధాని, రాజ్నాథ్ దిగ్భ్రాంతి
గౌహతి: మణిపూర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమాండింగ్...
ఫుల్టైమ్ ప్రెసిడెంట్ను నేనే
నేను చురుగ్గానే పని చేస్తున్నా
మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు
సిడబ్లుసి సమావేశంలో జి23 నేతలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చురకలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటున్న నేతలకు ఆ పార్టీ...
29 మంది మంత్రులతో బొమ్మై కేబినెట్
ఉప ముఖ్యమంత్రులు లేరు
యడియూ కుమారుడికి దక్కని చోటు
పాత వారిలో కొందరు ఔట్
బెంగళూరు: కర్నాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారధ్యపు మంత్రివర్గ విస్తరణ జరిగింది. బుధవారం రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్...
8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
కర్నాటక గవర్నర్గా కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లోట్
మధ్యప్రదేశ్కు మంగూభాయ్ పటేల్
మిజోరాం గవర్నర్గా కంభంపాటి హరిబాబు
దత్తాత్రేయ హర్యానాకు బదిలీ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ పునర్వవస్థీకరణ త్వరలో జరగనుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్న తరుణంలో మంగళవారం 8 రాష్ట్రాలకు...
మాజీ రాజస్థాన్ సిఎం భార్య కన్నుమూత
జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా భార్య శాంతి పహాడియా ఆదివారం కన్నుమూశారు. జగన్నాథ్ పహాడియా 3 రోజుల క్రితం కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. పహాడియా భార్య మాజీ ఎమ్మెల్యే...
వెంటిలేటర్ల లోపాలపై ఆడిట్
అధికారులకు ప్రధాని ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉంటున్నాయంటూ వస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్గా తీసుకున్నారు. దానికి సంబంధించి వెంటనే ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. శనివారం నిర్వహించిన...
అగ్రిచట్టాలపై నిరసనగా రాజస్థాన్ బిల్లు
జైపూర్ : కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజస్థాన్ అసెంబ్లీలో బిల్లు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తెలిపారు. పంజాబ్లో తీసుకువచ్చినట్లుగానే తమ రాష్ట్రం కూడా స్పందిస్తుందన్నారు....