Home Search
రైలు ఢీకొని - search results
If you're not happy with the results, please do another search
రైలు పట్టాలపై పులి మృతి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని శుక్రవారం నాడు ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల- నుంచి గుంటూరు వెళ్లే రైల్వే మార్గంలోని చలమ రేంజ్...
యుపిలో వాహనాలపైకి దూసుకెళ్లిన రైలు
షాజహాన్పూర్(యుపి): గేట్లు మూయని లెవల్ క్రాసింగ్ను దాటుతున్న వాహనాలపైకి ఎక్స్ప్రెస్ రైలు దూసుకెళ్లడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మీన్పూర్ కత్రా రైల్వే స్టేషన్ సమీపంలో...
12మంది ప్రాణం తీసిన పుకారు
రాంచి:జార్ఖండ్ ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జార్ఖండ్లోని జాంతారా సమీపంలోని కాలాఝరియా స్టేషన్ వద్ద రైలు ఢీకొని 12 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. జాంతారా-కర్మతండ్ మార్గంలోని కల్జ్హరియా సమీపంలో బుధవారం...
మేకల మందను ఢీకొట్టిందని వందే భారత్పై రాళ్ల దాడి
అయోధ్య : ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ లఖ్నవూ వందే భారత్ ఎక్స్ప్రెస్ పై మంగళవారం కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో రెండు బోగీల అద్దాలు పాక్షింకంగా దెబ్బతిన్నాయి. తమ మేకల మందను ఢీకొట్టిందన్న...
అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు హైదరాబాదీ విద్యార్థుల మృతి
హైదరాబాద్: అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు మరణించారు. కెంటుక్కీలోని జాన్స్బర్గ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు గాయపడగా ఇద్దరు...
గాయపడిన మహిళను 4 కిలో మీటర్లు మోసుకెళ్లి
ముంబయి: రైలు ఢీకొని తీవ్రంగా గాయపడిన మహిళను పోలీసులు నాలుగు కిలో మీటర్లు మోసుకెళ్లిన సంఘటన మహారాష్ట్రలోని ఖండలా-కార్జత్ మధ్య జరిగింది. పశ్చిమ కనుమల్లో రైల్వే ట్రాక్ను దాటుతుండగా మహిళను రైలు ఢీకొట్టింది....
భార్యను కాపాడి.. తనువు చాలించిన భర్త
బర్కత్పుర: భార్యను కాపాడి భర్త ప్రాణాలు విడిచిన సంఘటన హైదరాబాద్లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మహబూబ్నగర్ జిల్లా శంకర్ గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్...
జార్ఖండ్లో రాజధాని ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
రాంచి: రాజధాని ఎక్స్ప్రెస్ ఇంజన్ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మరో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. జార్ఖండ్లోని బొకారోలో ఈ సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళుతున్న...
జర్మనీ టెక్నాలజీ…. ఆ బోగీలలో భద్రత ఎంత?
ఎల్హెచ్బి బోగీలతో భద్రత ఎంత ?
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనలో
మృతుల సంఖ్య పెరగడంపై నిపుణుల ఆందోళన
మనతెలంగాణ/హైదరాబాద్: కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనలో అధునాతనమైన ఎల్హెచ్బి (లింక్ హాఫ్మన్ బుష్) బోగీలున్నా మృతుల సంఖ్య...
రెండు రైళ్లు ఢీ: 32 మంది మృతి
తెంపీ: రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొని 32 మంది మృతి చెందిన సంఘటన గ్రీస్లో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం రాత్రి సమయంలో రైలు ఏథెన్స్ నుంచి థెస్కాకు...
గూడ్స్ రైళ్లు ఢీ…. ముగ్గురు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ లోని శింగ్రౌలీ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఘన్హరీ గ్రామంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఎన్టిపిసి చెందిన బొగ్గు రైలు మధ్య...