Home Search
రైల్వే - search results
If you're not happy with the results, please do another search
రైల్వేల రాష్ట్ర స్థాయి భద్రతా కమిటీ పనితీరును సమీక్షించిన డిజిపి రవి గుప్తా
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని రైల్వే ప్రాంతాల భద్రత పరిస్థితులపై డిజిపి రవి గుప్తా సమీక్షించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఎడిజి మహేష్ ఎం భగవత్ ఆధ్వర్యంలో...
శివరాంపల్లి రైల్వేస్టేషన్ లో మహిళ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా శివరామ్ పల్లి రైల్వేస్టేషన్ లో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జికు ఉరేసుకుని మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి...
రైల్వే సిగ్నల్ సిబ్బందిపై రైలు దూసుకెళ్లి ముగ్గురి దుర్మరణం
ముంబై : సిగ్నల్ సిస్టమ్ మరమ్మతు చేస్తున్న సమయంలో లోకల్ రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పాల్ఘర్ జిల్లా వసాయి పట్టణం సమీపాన వసాయి రోడ్, నయిగావ్ స్టేషన్ల...
రైల్వే ప్రయాణికులకు శుభవార్త… ఆ స్టేషన్లలో ఆగనున్న పలు రైళ్లు
హైదరాబాద్: తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు దక్షిణా మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు అదనపు స్టేషన్లలో ఆగుతాయని వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయం ఈ...
వేగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిర్మాణ పనులు చేపట్టాలి
ద.మ రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ ఆదేశం
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పన, ఆధునికత మేళవింపుతో పునర్నిర్మాణం కోసం...
శరవేగంగా నెల్లూరు రైల్వే స్టేషన్ విస్తరణ పనులు
హైదరాబాద్ : నెల్లూరు జిల్లాలోని గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉన్న నెల్లూరు రైల్వే స్టేషన్ విస్తరణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు వినియోగదారుల అవసరాలను తీర్చడానికి, సొగసైన ఫీచర్లతో ప్రపంచ...
కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు నగర ప్రజలు సిద్ధమయ్యారు. దీంతో హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఎంజిబిఎస్, జెబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే...
విశాఖలో రైల్వే స్టేషన్ రూఫ్ పైకి ఎక్కి వ్యక్తి హల్చల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఆర్పిఎఫ్, జిఆర్పి పోలీసులతో పాటు ప్రయాణికులను పరుగులు తీయించాడు. రూఫ్టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరించడంతో...
రైల్వే కార్మికుల రిలే నిరాహార దీక్షలు
కాజీపేట : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్తో రైల్వే కార్మికులు నిరాహార దీక్షలకు పూనుకున్నారు. నాలుగు రోజుల రిలే నిరాహార...
ఈనెల 10వ తేదీ నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి ప్రయాణికుల రద్దీ మేరకు మరిన్ని రైళ్లను...
సంక్రాంతికి 36 ప్రత్యేకరైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే 36 ప్రత్యేక...
త్వరలో రైల్వే ‘సూపర్’ యాప్
మన తెలంగాణ / హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే త్వరలో సూపర్ యాప్ను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే ట్రైన్ టికెట్ బుకింగ్,...
రైల్వే ట్రాక్పై రెండు మృతదేహాలు
హైదరాబాద్ పాతబస్తీలోని రైల్వే ట్రాక్పై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్ కట్టా భవానీ నగర్లోని రైల్వే ట్రాక్పై బాధితులైన ఆరిఫ్ పటేల్, సయ్యద్ ఇమ్రాన్ల మధ్య ఘర్షణ...
అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
అయోధ్య, ఉత్తరప్రదేశ్: ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు, ఆరు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. నరేంద్ర మోడీ ఈరోజు...
సరుకు రవాణాలో ద.మ రైల్వే రికార్డు..
హైదరాబాద్ : సరుకు రవాణా విభాగంలో దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాదిలోనే రికార్డు సాధించింది. ఈ మేరకు
వంద మిలియన్ టన్నుల లోగింగ్ చేసి చరిత్ర సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా...
పండుగకు ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే
మన తెలంగాణ/ హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా...
తిరుమల భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్
కరీంనగర్: తిరుమల తిరుపతి వెంకన్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైలు సర్వీస్ వారానికి 4 రోజులు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. బిజెపి ఎంపి బండి సంజయ్ విజ్ఞప్తికి...
ప్రయాణికుల భద్రత కోసం ద.మ. రైల్వే రక్షణ దళం స్పెషల్ డ్రైవ్
పలువురిపై కేసులు నమోదు.. నగదు, ఇతర వస్తువుల జప్తు
మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం ( ఆర్.పి.ఎఫ్ ) ప్రయాణికుల రక్షణ భద్రత పట్ల నిబద్ధతకు...
వంద మంది రైల్వే ఉద్యోగులకు ‘అతి విశిష్ట రైలు సేవా పురస్కారం’ ప్రదానం
మన తెలంగాణ / హైదరాబాద్ : వివిధ విభాగాల్లో సేవలందించిన 100 మంది రైల్వే ఉద్యోగులకు ‘ అతి విశిష్ట రైలు సేవా పురస్కార్’ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్...
విశ్రాంత రైల్వే ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం పెన్షన్ అదాలత్
మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పెన్షన్ అదాలత్ - 2023ను సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో శుక్రవారం నాడు నిర్వహించింది. ఈ కార్యక్రమములో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్...