Home Search
రైల్వే - search results
If you're not happy with the results, please do another search
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
విఎల్టితో… క్యాబ్లలో ప్రయాణానికి భరోసా
హైదరాబాద్ : ఒంటిరిగా మహిళలు ప్రయాణించాలంటే ఇప్పటికీ ఎక్కడో సంశయం. ఏదో తెలియని భయం, మళ్ళీ గమ్యస్థానం చేరేవరకు మనసులో ఏదో తెలియని భయం. సంబంధిత కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా...
రెండు చుక్కలు నిండు జీవితానికి భరోసా
హైదరాబాద్: జిల్లాలో నేడు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని,రెండు చుక్కలు చి న్నారుల నిండు జీవితానికి భరోసానిస్తుందని జిల్లా వైద్యాధికారి డా. జె. వెంకటి పేర్కొన్నారు. శనివారం పోలియో ఏర్పాట్లపై...
144 రైలు సర్వీసులల్లో ‘కోచ్ మిత్ర’
ఆన్లైన్ డిజిటల్ అప్లికేషన్ సేవలు
త్వరలో 2 సర్వీసుల్లో శ్రీకారం
జిఎం గజానన్ మాల్య వెల్లడి
హైదరాబాద్: రైల్వే ప్రయాణికుల సేవల విస్తరణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 144 రైళ్లలో కోచ్ మిత్ర...
రేపు పోలియో చుక్కల కార్యక్రమం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 19న పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు వయసున్న 38,36,505 మంది పిల్లలకు చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేశామని శుక్రవారం ఓ...
పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్…
భువనేశ్వర్: ఎల్టీటీ ఎక్స్ప్రెస్ గురువారం తెల్లవారుజామున ఒడిశాలోని నిర్గుండి వద్ద పట్టాలు తప్పింది. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. దీంతో దాదాపు...
నుమాయిష్ సందర్శకులకు మెట్రోరైళ్ల రవాణా సేవలు
నాంపల్లి : నుమాయిష్కు వస్తున్న సందర్శకుల సౌకర్యార్ధం మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది. ప్రతి రోజూ వారికి రవాణ సేవలను అందిస్తోంది. తద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోనుంది.. ప్రతి రోజూ వేల సంఖ్యలో వస్తున్న...
హైదరాబాద్ ఇన్నింగ్ ఓటమి
ఒంగోలు: ఆంధ్రాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో హైదరాబాద్కు ఘోర పరాజయం ఎదురైంది. ఒంగోలు వేదికగా జరిగిన మ్యాచ్లో ఆంధ్రా జట్టు ఇన్నింగ్స్ 96 పరుగుల తేడాతో హైదరాబాద్ను చిత్తు చేసింది. ఇక,...
గోల్కొండ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
కాజీపేట : సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గోల్కొండ ఎక్స్ప్రెస్కు తృటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సామర్థ్యానికి...
సంక్రాంతి స్పెషల్
నర్సాపూర్-సికింద్రాబాద్, లింగంపల్లి-కాకినాడ టౌన్ల మధ్య
హైదరాబాద్: సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీ నివారణకు దక్షిణ మధ్య రైల్వే నర్సాపూర్-సికింద్రాబాద్, విజయవాడ-సికింద్రాబాద్ల మధ్య ప్రత్యేక రైళ్లు ఈనెల 16,17ల మధ్య నడుస్తాయని శనివారం విడుదల...
విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల విద్య మార్గదర్శకం
హైదరాబాద్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల విద్య మార్గదర్శకత్వం వహిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్య పేర్కొన్నారు. శనివారం దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం...
పల్లెలకు కదులుతున్న నగరం…
హైదరాబాద్: సంక్రాంతి అంటే పల్లె పండుగ.. దాంతో వివిధ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం పల్లెలను వీడి పట్టణాలకు రోజు అనేక వేల మంది పట్టణాలకు వలస వస్తుంటారు.. కాని ఒక్క పండుగల...
భార్యను కాపాడి.. తనువు చాలించిన భర్త
బర్కత్పుర: భార్యను కాపాడి భర్త ప్రాణాలు విడిచిన సంఘటన హైదరాబాద్లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మహబూబ్నగర్ జిల్లా శంకర్ గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్...
సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం, విజయనగరం, విజవాడ మార్గాలల్లో
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రయాణికుల రద్దీ మార్గాలల్లో ఈ నెల 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు...
నేడు దేశవ్యాప్త సమ్మె
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన
కార్మిక సంఘాలు, టిఆర్టిసి దూరం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు(8వ తేదీ) దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర కార్మిక...
పాక్ జైలు నుంచి 20 మంది తెలుగు మత్సకారులు విడుదల
లాహోర్: పాకిస్థాన్ జైలు నుంచి ఆదివారం 20 మంది భారతీయ మత్సకారులు విడుదలయ్యారు. వీరంతా ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగువారు. వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్స్ వీరిని సోమవారం భారత సరిహద్దు భద్రతా...
రైల్లో నుంచి హోంగార్డును తోసేసిన బంగ్లాదేశ్ యువకుడు
అమరావతి: బంగ్లాదేశ్ చెందిన వ్యక్తి హోంగార్డును రైల్లోంచి తోసేయడంతో అతడు మృతి చెందిన సంఘటన ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అలెప్పీ నుంచి ధనాబాద్ వెళ్తున్న...
అయ్యప్ప భక్తులపై జవాన్ల దాడి..
తిరుపతి: అయ్యప్పస్వామి భక్తులపై జవాన్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శబరిమల నుంచి హైదరాబాద్ వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. శబరిమలను దర్శించుకుని రైలులో తిరుగు ప్రయాణం చేస్తున్న అయ్యప్ప భక్తులపై...
నాలుగేళ్లలో వ్యవసాయ స్వరూపం మారాలి
హైదరాబాద్: వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం...
మౌలికానికి మహర్దశ
రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు చేయాలి
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
రూ.102 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి ప్రభుత్వం దాదాపు రూ.102 లక్షల కోట్లు కేటాయించింది. మంగళవారం మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి...