Home Search
విద్యుత్ పరికరాలు - search results
If you're not happy with the results, please do another search
ఇజ్రాయెల్ దళాల విధ్వంస కాండ.. తరలిపోతున్న వేలాది మంది
డెయిర్ ఆల్బలా ( గాజా స్ట్రిప్ ): ఇజ్రాయెల్ దళాలు బుధవారం గాజా అంతటా హమాస్ ఉగ్రవాదులతో పోరాటాన్ని మరీ తీవ్రం చేశాయి. రెండో పెద్ద నగరం ఖాన్ యూనిస్నే లక్ష్యంగా చేసుకుని...
వ్యవసాయ రంగంపై ఎఐ ప్రభావం
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం దేశానికి వెన్నెముక వంటిది. అటువంటి వ్యవసాయ రంగం నేడు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కుతున్నది. వ్యవసాయ రంగంలో మొదట నాగలి పోయి ట్రాక్టర్...
సంక్షేమ పథంలో తెలంగాణ
విద్యార్థి దశ నుండి సామాన్యుడిగా వచ్చి రాజకీయాల్లో అనన్య సామాన్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న గొప్ప నాయకుడు. రాజనీతి తెలిసినవాడు. ప్రజల నాడి పట్టుకోవడంలో ముఖ్యమంత్రి కెసిఆర్కు సాటి మరెవరూ లేరంటే...
ప్రజలకు స్పష్టమైన అవగాహనను కల్పించాలి
కరీంనగర్: ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఓటు వినియోగాన్ని గురించి జిల్లాలో ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎఈఓ, ఎస్ఓలకు కంట్రోల్...
బిఆర్ఎస్ పార్టీ రైతుల టీమ్
అన్నదాతల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు తపన. రైతు పంటలకు సాగు నీళ్లు అందించేందుకు కాలంతో పోటీపడి పూర్తవుతున్న ప్రాజెక్టులు! ఒక్క పక్క కాళేశ్వరం పొలాలకు నీళ్లు తోడుకునేందుకు నిరంతర ఉచిత విద్యుత్...
మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో చేపట్టిన అభివృద్ది పనులను మాసంతంలోగా 100 శాతం పూర్తి చేసే విధంగా ఆధికారులు చర్యలు...
గ్రూప్ 4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: జిల్లాలో జులై 1న నిర్వహించే గ్రూప్ 4 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి సజావుగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు....
గ్రూప్ -4 పరీక్ష సజావుగా నిర్వహించాలి
సిరిసిల్ల: జిల్లాలో జులై -1 న నిర్వహించే గ్రూప్ -4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా...
ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కళాశాల
ఖమ్మం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి 100 సీట్లతో తరగతులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు....
గ్రూప్ 4 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
కలెక్టర్ హరీష్
రంగారెడ్డి జిల్లా: గ్రూప్ 4 పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రూప్-IV పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ హరీష్...
గ్రూప్ 4 పరీక్షలకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి
జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 4 పరీక్షను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జూలై...
గ్రూప్ 4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లాలో జులై 1న నిర్వహించే గ్రూప్ 4 పరీక్షలను అత్యంత పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహించాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ పరీక్ష నిర్వాహణ అధికారులను ఆదేశించారు. మంగళవారం...
పక్కాగా గ్రూప్ 4 పరీక్షలు
అదనపు కలెక్టర్ తిరుపతిరావు
రంగారెడ్డి జిల్లా: గ్రూప్ -4 పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ తిరుపతి రావు...
ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు
మానవుడు మొదటిసారిగా తయారు చేసిన గొడ్డలి నుండి తన మేధస్సుతో ఎన్నో ఆవిష్కరణలు చేసి పారిశ్రామిక యుగానికి రావడానికి చాలా యేళ్లు పట్టింది. కాని అప్పటి నుండి చాలా తక్కువ కాలంలోనే ఇప్పుడున్న...
అభివృద్దిని చూపి ఓట్లడుగుతాం
పనికిమాలిన వాళ్ల మాటలకు ఆగం కావొద్దు
రెచ్చగొట్టే వాళ్లను లెక్క చేయొద్దు గత
ప్రభుత్వాలు గుడిని,బడిని పట్టించుకోలేదు
పలకతో వచ్చి పట్టాలు తీసుకొని వెళ్లే
విధంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం
బిజెపి నేతలకు చేతనైతే సిరిసిల్లకు...
గ్రూప్ వన్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్
రంగారెడ్డి: గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీష్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం గ్రూప్...
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా ఆవిర్భవించిందని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. నుంచి తెలంగాణ దోపిడీకి గురైం దని, ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ...
దీర్ఘకాలిక గాయాలు నయం చేసే ‘స్మార్ట్ బ్యాండేజి’
దీర్ఘకాలిక గాయాలను గమనించి సత్వరం నయం చేయగల స్మార్ట్ బ్యాండేజీని శాస్త్రవేత్తలు రూపొందించారు. డయాబెటిక్ అల్సర్లు (మధుమేహం వల్ల వచ్చే వ్రణాలు ), కాలిన గాయాలకు, శస్త్ర చికిత్సల వల్ల వచ్చే గాయాలకు...
భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలి..
మన తెలంగాణ / భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, మహాపట్టాభిషేక మహోత్సవాలను వీక్షించడానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి...
నిలువెత్తు సంక్షేమ రూపం
భారత రాజ్యాంగంలో 46వ అధికరణ ప్రకారం బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు సంక్షేమం...