Home Search
శాసనసభ సమావేశాల్లో - search results
If you're not happy with the results, please do another search
దసరా నుంచి బాటసింగారంలో పండ్ల మార్కెట్
విక్టోరియాహోం అనుకూలం కాదని తెల్చిన మంత్రుల బృందం
మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను దసరా నుంచి బాటసింగారంలో ప్రారంభించ నున్నట్టు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్ రెడ్డి...
వచ్చే బడ్జెట్లో దళితబంధుకు రూ.20వేల కోట్లు
ఎస్సిల రిజర్వేషన్లు పెంచాలి
దళితబంధు ఆలోచన ఈనాటిది కాదు
2003లోనే మేధావులతో చర్చించి పాలసీని నిర్ణయించాం, మొత్తం 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఆలోచన ఉంది
బిసి కుల గణన జరిగి తీరాల్సిందే
అందుకోసం...
అందరి అండతో హరిత నిధి
ఆకుపచ్చ తెలంగాణ కోసం ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి ప్రతి నెలా విరాళం
ఐఎఎస్, ఐపిఎస్ల జీతాల నుంచి నెల నెల రూ.100 ఎంఎల్ఎలు, ఎంపిలు రూ.500 ఆస్తుల రిజిస్ట్రేషన్ల నుంచి...
మద్యం షాపుల్లో 30% కోటా
మొదటిసారిగా వచ్చే సంవత్సరం నుంచి అమలు
గౌడ్లకు 15%, ఎస్సిలకు 10%, ఎస్టిలకు 5%
ప్రగతిభవన్లో ఆరు గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం,...
డేేంజర్
కాంగ్రెస్, ఎంఐఎం మద్ధతు, అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
బిల్లు ఆమోదిస్తే అంతా కేంద్రం నియంత్రణలోనే, ప్రైవేటుకు ధారాదత్తమే
రైతులు, పేదల ఉసురు తీసే నియంతృత్వ బిల్లును ఒప్పుకునేది లేదు
26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టే బిల్లును బిజెపి...
కాలం చెల్లిన చట్టాలు రద్దు!
రెవెన్యూ కోడ్తో కొత్త చట్టం, శాసనసభ సమావేశాల్లో ఆమోదముద్ర?, తహసీల్దార్ల అధికారాల్లో భారీగా కోత, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, వ్యవసాయ శాఖలకు కీలక అధికారాలు
హైదరాబాద్ : వచ్చే నెల జరగనున్న శాసనసభ సమావేశాల్లో...
కెసిఆర్కు శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షనాయకుడు కెసిఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం చర్చలో పాల్గొన్న సిఎం రేవంత్...
పాపాల భైరవులు మీరే
మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బిఆర్ఎస్ పాలకులని సిఎం రేవంత్రెడ్డి విమర్శించారు. 811 టిఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టిందే బిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఇదే విషయాన్ని...
కెసిఆర్కు చిన్న గది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ లాబీలో ప్రతిపక్ష నేత కెసిఆర్ ఛాంబర్ను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసింది. ఇన్నర్ లాబీల్లోకి వెళ్లే ద్వారం వద్ద ప్రతిపక్షనేతకు గది ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి చాలా...
దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం
చెన్నై : ప్రముఖ తమిళ నటుడు ‘దళపతి’ విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. 2026 శాసనసభ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట రాజకీయ పార్టీని స్థాపించినట్లు...
రాష్ట్రంలో కులగణన
సమాజం కొత్త అడుగు వేసినప్పుడెల్లా ఆనందాశ్రువులు రాలుతాయి. సాంఘిక ఎత్తుపల్లాలను సరిచేయడానికి అపూర్వ చర్యకు శ్రీకారం చుట్టినప్పుడు సంతోషం కలుగుతుంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి కులగణన, అంటే వెనుకబడిన తరగతుల...
చేవెళ్ల బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థిగా రంజిత్ రెడ్డి
రంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోవద్దని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ నాయకులకు హితవు పలికారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాల్లో భాగంగా పార్టీ భవన్లో చేవెళ్ల పార్లమెంంట్ నియోజకవర్గంపై...
అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ – మాకూ అవకాశం ఇవ్వండి : బిఆర్ఎస్ఎల్పి
మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో తమకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ శాసనసభాపక్షం స్పీకర్ను కోరింది. ఈ మేరకు బిఆర్ఎస్ శాసనసభా పక్షం తరఫున మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ...
కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టింది టిఆర్ఎస్, కాంగ్రెస్కు జీవం పోసింది కెసిఆర్
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించాం
కేంద్ర మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర కెసిఆర్ది
పార్టీలు మారిన చరిత్ర మీది
నెపాలు పెట్టి, బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి
కాంగ్రెస్పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి...
వర్గీకరణపై మోడీ హామీ అమలయ్యేనా?
ఎస్సి ఎ, బి, సి, డి వర్గీకరణ పోరాటం మొదలై మూడు దశాబ్దాలు అవుతున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994లో 20 మంది మాదిగ యువకులతో వ్యవస్థాపక...
కొలువు దీరిన సభ
101మంది ఎంఎల్ఎల ప్రమాణ స్వీకారం
ఈనెల 14వ తేదీకి అసెంబ్లీ సమావేశాలు వాయిదా
అదేరోజు స్పీకర్ ఎన్నిక
మాజీ సిఎం కెసిఆర్, కెటిఆర్లతో సహా మరో 16 మంది అసెంబ్లీకి గైర్హాజరు
మొదటగా రేవంత్, అనంతరం భట్టి, మంత్రుల...
టోకుగా ఓట్లు.. కొల్లగొట్టేందుకు పాట్లు
ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్రిముఖ పోరుకు వేదికవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అగ్ర పార్టీలన్నీ తమదైన వ్యూహాలతో దూసుకెళుతున్నాయి. ఓట్లు చీలకుండా గంపగుత్తగా తమకే పడేలా అన్ని రాజకీయ పక్షాలు...
త్రిముఖ పోరులో అసెంబ్లీ ఎన్నికలు
ఆధిపత్యం కోసం అగ్ర పార్టీల వ్యూహాలు
ఆత్మీయ సమ్మేళనాలతో బిఆర్ఎస్ అభ్యర్థుల బిజీ
ఇంకా అసంతృప్తులను సముదాయించడానికి కాంగ్రెస్ తంటాలు
బిసి నినాదాన్ని భుజానికెత్తుకున్న బిజెపి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్రిముఖ పోరుకు వేదికవుతున్నాయి....
విశాఖకు కృష్ణా బోర్డు!
మనతెలంగాణ/హైదరాబాద్: అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం కావటాన్ని గమనించిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం అదను చూసి తెలంగాణను దెబ్బతీసేప్రయత్నం చేసింది. తెలుగురాష్ట్రాలకు సంబంధించిన...
అభ్యర్థులు ఖర్చు పెట్టాల్సింది రూ.40 లక్షలే..
ప్రచార ఖర్చులపైనా కచ్చితత్వం కోసం ఇసి పలు చర్యలు
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులను కచ్చితంగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది....