Home Search
షేక్ హసీనా - search results
If you're not happy with the results, please do another search
కుషియారా నదీజలాలపై భారత్-బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందం
న్యూఢిల్లీ : కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం కుదిరినట్టు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని...
ఆర్థిక ఊబిలో బంగ్లాదేశ్!
పిట్ట కొంచెం కూత ఘనం అనిపించుకొన్న బంగ్లాదేశ్ కూడా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయిందంటే నమ్మబుద్ధి కాదు. కాని ఇది పచ్చి నిజం, చేదు నిజం. కొవిడ్ -19, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, డాలర్...
జనరల్ సైన్స్
కాంతి వేగంతో పోలిస్తే ధ్వనివేగం అతి స్వల్పం. అందువల్ల మెరుపు మెరిసిన కాద్దిసేపటికీ ఉరుము వినిపిస్తుంది.
వివిధ పదార్థాల ధ్వనివేగం
రబ్బర్తో పోలిస్తే ఉక్కు స్థితిస్థాపకత ఎక్కువ కాబట్టి రబ్బరులో ధ్వనివేగం తక్కువగా ఉంటుంది.
ద్రవ, వాయు...
బంగ్లాదేశ్ లోనే పొడవైన వంతెన ప్రారంభం
ఢాకా : బంగ్లాదేశ్లో పద్మా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పద్మా వంతెనను ప్రధాని షేక్ హసీనా శనివారం ప్రారంభించారు. రోడ్డు, రైలు మార్గాలు కలిగి ఉన్న ఈ మల్టీపర్పస్ వంతెన దేశం లోనే...
బంగ్లాదేశ్తో మైత్రీ బంధం మరింత బలోపేతం
ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష
న్యూఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల పెంపును కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 1971లో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ దేశాన్ని భారత్ గుర్తించినందుకు సూచనగా సోమవారం భారత్, బంగ్లాదేశ్...
బంగ్లాదేశ్లో మతహింస!
గత మూడు నాలుగు రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండ ఆందోళనకరమైనది. అసలే మత విద్వేష మందుపాతర మీద ఉన్నట్టున్న ఉపఖండ దేశాలకు ఇది మంచి చేయదు. పైపెచ్చు ప్రజల మధ్య పరస్పర అసహనాన్ని...
మోడీ బంగ్లా పర్యటన!
ఎన్నెన్నో ఎగుడుదిగుడులు, ఒడుదుడుకుల తర్వాత పరస్పర బంధాన్ని పటిష్ఠపరచుకోడానికి భారత్, బంగ్లా ప్రధానులు చూపిన చొరవ మెచ్చుకోదగినది. మన ఇరుగుపొరుగు దేశాలన్నింటితోనూ సత్సంబంధాలను పెంచుకోడంపై చైనా చూపిస్తున్న ఆసక్తిని గమనిస్తే ఇందులో ఇప్పటికీ...
భారత్కు బ్రెజిల్ అధ్యక్షుడి వినూత్న కృతజ్ఞత
కొవిడ్ వ్యాక్సిన్లను ‘హనుమంతుడు తెచ్చిన సంజీవని’గా
అభివర్ణించే చిత్రాన్ని ట్విట్టర్లో పోస్టు చేసిన బోల్స్నారో
రియో డీ జనిరో: భారత్ పంపిన కొవిషీల్డ్ టీకాలు శనివారం బ్రెజిల్కు చేరుకున్నాయి. 20 లక్షల డోసులతో శుక్రవారం ముంబయిలోని...
అక్షరజ్ఞానం అందరి హక్కు
అక్షరం ఆయుధం కన్నా గొప్పది. అక్షరం వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. అయినా అక్షరంపై నిర్లక్ష్యం వీడడం లేదు. సమాజమంతా ఆన్లైన్ బాటపడుతున్నా, అ,ఆ,ఇ,ఈ అంటే తెలియని వారు ఎందరో...
మసీదులో ఎసిలు పేలిపోయి 12 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివార్లలోని ఒక మసీదులో గ్యాస్ లీక్ కారణంగా ఒకేసారి ఆరుగురు ఎయిర్ కండీషనర్లు పేలిపోయి 12 మంది మరణించగా మరో 25 మంది గాయపడ్డారు. శుక్రవారం రాత్రి...
ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు మరణ శిక్ష
1988 లో షేక్ హసీనాపై కాల్పుల దాడి కేసు
ఢాకా : 1988లో ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న షేక్హసీనా వాహనంపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు బంగ్లాదేశ్ కోర్టు...
కరాచీలో కుటుంబంతో నివసిస్తున్న దావూద్ ఇబ్రహీం
ముంబయి: భారత్ విడిచి పారిపోయిన డాన్ దావూద్ ఇబ్రహీం పాక్ మహిళను ద్వితియ వివాహం చేసుకున్నాడు. దావూద్ పాకిస్థాన్లోనే ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు దావూద్ మేనల్లుడు అలీషా తెలిపాడు. మొదటి...
మమత గర్జన
కోల్కతా: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా బిజెపియేతర పక్షా ల గొంతుకలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజె పి ముక్త్ భారత్కు పిలుపునిచ్చారు. ఆయన బాటలోనే ఇటీవల...
మిషన్ 2024… నితీశ్ ఫార్ములాకు మమత మద్దతు
న్యూఢిల్లీ : కేంద్రం నుంచి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్షంతో విపక్షాలు ఐక్యం కావాలన్న జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు...