Home Search
సిరిసిల్ల, వేములవాడ - search results
If you're not happy with the results, please do another search
మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తా:ఎంఎల్ఎ సంజయ్
జగిత్యాల: జగిత్యాల మాస్టర్ప్లాన్ను ఏ ఒక్క రైతుకు కూడా నష్టం కలుగకుండా రూపొందిస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని జగిత్యాల ఎంఎల్ఎ డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా...
జోరందుకున్నా సెస్ ఎన్నికల ప్రచారం
సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) లోని 15 పాలక వర్గ సభ్యుల స్థానాలకు ఈ నెల 24న ఎన్నికలు నిర్వహిస్తుండగా (మంగళవారం) మంత్రి కెటిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థుల...
బిసిల తొలి కవితా సంకలనం
తెలంగాణలో ఆధునిక కవితా సంకలనాల ప్రారంభం ‘గోలకొండ కవుల సంచిక’తో 1934లో ప్రారంభమయింది. అనంతరం ఆంధ్రకేసరి గ్రంథమాల 1940 ఆ ప్రాంతంలో ‘స్రవంతి’ పేరిట ఒక కవితా సంకలనాన్ని వెలువరించింది. పోలీసుచర్య అనంతరం...
ఇచ్చింది ఎక్కువ.. వచ్చింది తక్కువ
ఎనిమిదేళ్లలో మనం ఇచ్చింది రూ.3,65,797కోట్లు..
కేంద్రం తెలంగాణకు ఇచ్చింది రూ.1,68,000 కోట్లు
దేశానికి బువ్వ
పెడుతున్న రాష్ట్రాల్లో
మనకు 4వ స్థానం
ఆర్థిక స్వావలంబన
సాధించడం వల్లే
సంక్షేమ పథకాలు
ఐటి, పురపాలక శాఖ
మంత్రి...
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరణ
రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం
విదర్భ నుంచి కోస్తాంధ్ర జిల్లాలో కొనసాగుతున్న ఉష్ణగాలుల తీవ్రత
మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకాయని, బంగాళాఖాతంలో...
వదలని వరద
వానలు తగ్గినా ఇంకా నీటిలోనే జనావాసాలు
అల్పపీడనం వల్ల కురిసిన భారీ వర్షాలు, బలహీనపడిన అల్పపీడనం, హన్మకొండ జిల్లా నడికూడలో 38.8సెం.మీ. వర్షం
రాష్ట్రంలోని 21 ప్రాంతాల్లో 20 నుంచి 38.8సెం.మీ. వర్షపాతం నమోదు,...
కరువుపై జలఖడ్గం
రాష్ట్రాన్ని చూసి దుర్భిక్షం భయపడాలి
ఇక నుంచి రెండు పంటలు
కోటి 25లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం
ఆనాడు 1000 అడుగులు బోరు వేసినా నీరురాక జమ్మికుంట భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నాడు
ఆత్మహత్యలు పరిష్కారం కాదని కలెక్టర్లు...
నేత కార్మికులకు బకాయిల విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి...
నేడు కరీంనగర్లో బిఆర్ఎస్ కదనభేరి
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ సెంట్ మెంట్ జిల్లా కేంద్రం నుండే పార్లమెంట్ తొలి ఎన్నికల శంఖారావాన్ని గులాబీ బాస్ కెసిఆర్ పూరించనున్నా రు. అందుకు మంగళవారం ఎస్ఆర్ఆర్ కళాశాల మై...
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
రైతులను కరెంట్ రూపంలో మృత్యువు కబళించింది. కరెంట్ షాక్ తో యువ రైతు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం...
కౌన్సిలర్లను సస్పెండ్ చేసిన బిఆర్ఎస్
ఐదుగురు కౌన్సిలర్లపై బిఆర్ఎస్ పార్టీ శనివారం వేటు వేసింది. మార్చి 7న జరిగిన వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఐదుగురు కౌన్సిలర్లను...
స్నేహితుడి ప్రాణం తీసిన పాత పగ
రాజన్నసిరిసిల్ల: పాత పగను లోపల ఉంచుకొని స్నేహితుడిని నమ్మించి గొంతు కోసి చంపిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్ల వేములవాడ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వేములవాడ మండలం కేంద్రంలోని ఓల్డ్...
నేటి నుంచి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర
బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాహిత పాదయాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ వేములవాడ సెగ్మెంట్ పరిధిలో...
ఆ కోడి పుంజు నాదే: వీడియో రిలీజ్ చేసిన యజమాని
కరీంనగర్ బస్సులో మరిచిపోయిన కోడి పుంజు కథ అడ్డం తిరిగింది. ఆ కోడి పుంజు తనదే అంటూ ఓ వ్యక్తి వీడియో విడుదల చేయడంతో కోడి పుంజు వేలాన్ని ఆర్టిసి అధికారులు ఆపారు....
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
మన తెలంగాణ/యాదాద్రి/భద్రాద్రి కొత్తగూడెం /వేములవాడ : నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలైన యాదాద్రి భువనగిరి జి ల్లా, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నిర్మ ల్ జిల్లాలోని జ్ఞానసరస్వతి అమ్మవారు, వరంగల్లోని...
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ ః దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో పాటు సమ్మక్క జాతర ముందు స్వామివారిని...
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
హన్మకొండ : హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, పెంచికలపేట్ స్టేజీ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ గోదారి రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరు నాగారంనకు...
ప్రజల గొంతుకగా పని చేస్తాం : కెటిఆర్
సిరిసిల్ల : రాజకీయాలలో అధికారం రావడం, పోవడం సహజమని కార్యకర్తలు బాధ, భయ పడవద్దని బాధ్యత గల ప్రతిపక్షంగా, ప్రజల గొంతుకగా పనిచేస్తామని మాజీ మంత్రి, ఎంఎల్ఎ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు....
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రసంగాలకు జనం జేజేలు
ఉత్తేజాన్ని నింపిన ప్రజా ఆశీర్వాద సభలు
విజయవంతంగా 96 సభలు పూర్తిచేసిన గులాబీ బాస్
మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు జన...
అభ్యర్థులకు గల్ఫ్ గండం
కేంద్రం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చేసింది ఏమీ లేదు.. అక్కడి నుంచే స్మార్ట్ ఫోన్లతో ప్రచారం
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవా’స కార్మికులు, గత పదేళ్ళలో గల్ఫ్ నుంచి...