Home Search
స్టార్ ఓపెనర్ రోహిత్ - search results
If you're not happy with the results, please do another search
రోహిత్ శర్మ సెంచరీ.. విజయం దిశగా భారత్
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఆసీస్ జట్టు నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యంతో బరిలోకి...
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. కోహ్లి ర్యాంక్ పదిలం
దుబాయి: సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఐసిసి టెస్టు టాప్10 ర్యాంకింగ్స్లో చోటు సంపాదించాడు. భారత్తో జరిగిన రెండో టెస్టులో చారిత్రక ఇన్నింగ్స్తో తన జట్టును గెలిపించిన ఎల్గర్ తాజా ర్యాంకింగ్స్లో నాలుగు...
మరో సమరానికి సై
మరో సమరానికి సై.. నేడు తొలి వన్డే
ఆత్మవిశ్వాసంతో భారత్, ప్రతీకారం కోసం ఇంగ్లండ్
పుణె: సుదీర్ఘ సిరీస్లో భాగంగా ఇప్పటికే టెస్టులు, ట్వంటీ20లను పూర్తి చేసుకున్న ఇంగ్లండ్, భారత్ క్రికెట్ జట్లు వన్డే సమరానికి...
కోహ్లీ అర్థశతకం.. 16 ఓవర్లలో టీమిండియా 170
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20లో భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ స్కోరు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. టాస్ ఓడి...
మూడో టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్...
సమరోత్సాహంతో భారత్
సమరోత్సాహంతో భారత్.. అందరి కళ్లు రోహిత్పైనే
ప్రతీకారం కోసం ఆస్ట్రేలియా, నేటి నుంచి మూడో టెస్టు
సిడ్నీ: బాక్సింగ్ డే టెస్టులో చారిత్రక విజయం సాధించిన టీమిండియా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది....
అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లి
దుబాయి: అంతర్జాతీయ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పీడ్స్టర్ జస్ప్రిత్ బుమ్రా రెండో ర్యాంక్కు పడి పోయాడు. న్యూజిలాండ్తో జరిగిన...
చారిత్రక విజయమిది
కివీస్ గడ్డపై అదరగొట్టిన టీమిండియా
మన తెలంగాణ/క్రీడావిభాగం : న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ట్వంటీ20 సిరీస్లో టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును భారత్ తన పేరిట లిఖించుకుంది....
సిరీస్పై భారత్ కన్ను
కివీస్కు సంకటం, జోరుమీదున్న కోహ్లి సేన, నేడు మూడో టి20
హామిల్టన్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా బుధవారం న్యూజిలాండ్తో జరిగే మూడో ట్వంటీ20లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇందులో కూడా గెలిచి...
సమరోత్సాహంతో భారత్
లంకకు చావో రేవో, నేడు పుణేలో మూడో టి20
పుణే: ఇప్పటికే ఓ మ్యాచ్లో గెలిచి జోరుమీదున్న టీమిండియా శుక్రవారంతో శ్రీలంకతో జరిగే మూడో ట్వంటీ20కి సమరోత్సాహంతో సిద్ధమైంది. పుణే వేదికగా జరిగే ఈ...
బోణీ ఎవరిదో?
సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో లంక, నేడు ఇండోర్లో రెండో టి20
ఇండోర్: తొలి ట్వంటీ20 వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో ఇండోర్ వేదికగా జరిగే రెండో టి20 ఇటు...
ఇరు జట్లకు కీలకం
ముంబై: ఐపిఎల్లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాయి. రెండు జట్లు ఇప్పటి...
ముంబైకి చావోరేవో..
నేడు ఢిల్లీతో కీలక పోరు
ముంబై: ఐపిఎల్లో వరుస ఓటములు చవిచూస్తున్న ముంబై ఇండియన్స్కు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే పోరు చావోరేవోగా మారింది. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకున్న ముంబై కనీసం ఈ...
అదరగొడుతున్న టీమిండియా
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన...
సఫారీ చేతిలో టీమిండియా చిత్తు..
సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్ల సిరీస్లో...
అదరగొట్టిన కుర్రాళ్లు..
హైదరాబాద్: సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. సీనియర్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా 21 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుని ప్రకంపనలు సృష్టించింది. సొంత గడ్డపై కళ్లు...
చివరి మెట్టుపై భారత్ బోల్తా
అహ్మదాబాద్: సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్లో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే టీమిండియా ఆశలపై కంగారూలు నీళ్లు చల్లారు. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో...
ప్రపంచకప్ ఫైనల్.. కెఎల్ రాహుల్ ఔట్..
అహ్మదాబాద్: అర్థశతకంతో క్రీజులో పాతుకుపోయిన రాహుల్(66)ను చేసి టీమిండియకు మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. దీంతో ఆరో వికెట్ కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత్ 43 ఓవర్లలో 211 పరుగులు చేసింది....
చక్ దే ఇండియా !
అహ్మదాబాద్ : సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో మరోసారి ట్రోఫీని ముద్దా డాలనే పట్టుదలతో ఉన్న ఆతిథ్య టీమిం డియా ఆదివారం పటిష్టమైన ఆస్ట్రేలి యాతో జరిగే తుది పోరాటానికి సమరో త్సాహంతో...
ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా..
ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా..
సమరోత్సాహంతో భారత్, గెలుపు కోసం కివీస్
నేడు ముంబైలో తొలి సెమీస్ పోరు
ముంబై: భారత్ గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. బుధవారం ముంబైలో చారిత్రక వాంఖడే స్టేడియంలో...