Home Search
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - search results
If you're not happy with the results, please do another search
లాభాల్లో సూచీలు.. పేటిఎం షేర్లలో జోరు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కదలాడాయి. ముఖ్యంగా ఐటి, హెల్త్కేర్ రంగాల స్టాక్స్లో కొనుగోళ్లు మద్దతు కలిసొచ్చింది....
అయిటిపాముల ఎస్బిఐ ఎటిఎంలో చోరీ
నల్లగొండ:నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎటిఎంలో రూ.23 లక్షల సొమ్ము చోరీకి గురైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఎస్బిఐ అయిటిపాముల బ్రాంచ్...
అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రమణాచారి
నల్గొండ:నల్లగొండ పట్టణంలోని వార్డ్ నెంబర్ 48లో శుక్రవారం ఎన్టీఆ ర్ విగ్రహం నుండి శివాజీ నగర్ సర్కిల్, అక్కడి నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రా ంచ్ వరకు నిర్వహించిన (ఎన్సిఏపి...
ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి
100 రోజుల పని పూర్తయిన కుటుంబాలు అర్హులు
ఉచిత భోజన వసతి, మెటీరియల్, స్టైఫండ్ అందజేత
దరఖాస్తులను ఎఫ్ఏ లేదా ఉపాధి హామీ ఆఫీసులో ఇవ్వాలి: ఏపీఓ లక్ష్మీదేవి
పెద్దేముల్: నిరుద్యోగ యువతకు...
సింగరేణిలో రూ. 55 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం
హైదరాబాద్ : కార్మికులకు ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి సంస్థ...
హైదరాబాద్లో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్ బిఐ జనరల్ ఇన్సూరెన్స్
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ బీమా కంపెనీలలో ఒకటైన SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ, కర్ణాటక మరియు అమరావతిలలో తన ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నంలో, హైదరాబాద్లో తన కొత్త ప్రాంతీయ...
ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ నియామకం
న్యూఢిల్లీ : ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ జానకీరామన్ నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జానకీరామన్ పేరును కేబినెట్ నియామకాల...
రూ.2000 నోట్ల రద్దు ఎందుకు?
సెప్టెంబర్ 30 తర్వాత మార్పిడి చేసుకోకపోతే ఏమవుతుంది?
ఒక రోజు 10 నోట్లకే అవకాశమిచ్చారెందుకు?
న్యూఢిల్లీ : రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బిఐ) చేసిన ప్రకటనతో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ...
ఆయిల్ పామ్ రైతులకు గోద్రెజ్ ఆగ్రోవెట్, ఎస్బిఐ రుణం
న్యూఢిల్లీ : ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భాగస్వామ్యంతో ఆయిల్ పామ్ రైతుల కోసం మొదటిసారిగా వినూత్నమైన ఫైనాన్స్ ఆఫర్ను ప్రారంభించినట్లు గోద్రెజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ ప్రకటించింది. రైతులకు మైక్రో...
రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఎస్బిఐ స్పష్టత.. ప్రూఫ్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: రూ.2000 నోట్లను చలామణినుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్బిఐ ప్రకటించినప్పటినుంచి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. నోట్లను మార్చుకునే సమయంలో బ్యాంకులో ఫారాన్ని నింపాల్సి ఉంటుందన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఏదయినా గుర్తింపు...
ఎలాంటి స్లిప్, ఐడి ప్రూఫ్ లేకుండా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు
ముంబై: బ్యాంకు కస్టమర్లు రూ. 2000 నోట్లను ఒక రోజుకు గరిష్ఠంగా రూ. 20000 వరకు ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడి ప్రూఫ్ వంటివి లేకుండా మార్చుకోవచ్చని ‘ద స్టేట్ బ్యాంక్ ఆఫ్...
ఎస్బిఐ సర్వర్ డౌన్తో కస్టమర్లకు సమస్యలు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బిఐ నెట్ బ్యాంకింగ్తో సహా అనేక సేవలు సోమవారం ఉదయం నుండి నిలిచిపోయాయి. దీంతో చాలా మంది వినియోగదారులు నిధుల బదిలీలో సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఎస్బిఐ(స్టేట్...
భారత్ యుపిఐ, సింగపూర్ పేనౌతో లింక్
న్యూఢిల్లీ : యుపిఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) త్వరలో నగదును వదిలివేసే అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు వ్యవస్థగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత్లో యుపిఐ అత్యంత ప్రాధాన్య చెల్లింపు వ్యవస్థగా...
బిబిసి, అదానీ, పఠాన్
మోడీపైన వచ్చిన బిబిసి డాక్యుమెంటు చుట్టూ చేరిన వివాదాలు, షారుక్ ఖాన్ సినిమా ‘పఠాన్’ విజయవంతంగా నడవడం, గౌతవ్ు ఆదానీపైన హిండెన్ బర్గ్ నివేదిక వంటి సంఘటనల సంచలనాలు పాలక హిందుత్వ వాదులకు...
స.హ. వీరుడికి బెదిరింపులు
ఎలక్టోరల్ బాండ్ల పథకం గురించి నౌకాదళ మాజీ అధికారి కమొడోర్ లోకేష్ భాత్రా లేవనెత్తిన తీవ్రమైన ప్రశ్నలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు వరకు సమాధానం ఇవ్వలేదు. “జర్నలిస్టు గౌరీ లంకేష్...
అదానీ కహానీ చెప్పండి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే గౌతమ్ అదానీ అనతికాలంలో...
బోనులో ప్రధాని!
అదానీ షేర్ మార్కెట్ కుంభకోణం పార్లమెంటును కుదిపి వేస్తున్నది. సంయుక్త పార్లమెంటరీ (జెపిసి) కమిటీ ద్వారా గాని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో గాని విచారణ జరిపించాలని ఐక్యప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. ఈ వ్యవహారం బడ్జెట్...
హిండెన్బర్గ్ నివేదిక: ‘సెబీ’ విచారణకు కాంగ్రెస్ డిమాండ్!
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ విషయంలో హిండెన్బర్గ్ నివేదికపై ‘సెక్యూరిటీస్ అండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’(సెబీ)తో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ శుక్రవారం డిమాండ్ చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్...
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్లోని తన మెయిన్ బ్రాంచ్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎల్హెచ్ఒ ప్రారంభించింది. ఆండ్రాయిడ్ ఆధారిత...
రేపటి నుంచే డిజిటల్ కరెన్సీ ‘పైలట్’ : ఆర్ బిఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ సెక్యూరిటీలలో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ - డిజిటల్ రూపాయి (హోల్సేల్ విభాగం) యొక్క మొదటి ‘పైలట్’ మంగళవారం ప్రారంభించబడుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో.....