Home Search
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - search results
If you're not happy with the results, please do another search
వాంకిడిలో పని భారంతో ఎస్బిఐ బ్యాంక్ మేనేజరు ఆత్మహత్య….
వాంకిడి: పని భారం తట్టుకోలేక ఎస్బిఐ బ్యాంక్ మేనేజరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుమ్రుం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వాంకిడిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్...
రుణాలు, డిపాజిట్ల వృద్ధి శాతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్
న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరంలో రుణాలు, డిపాజిట్ల విషయంలో శాతాల వారీగా చూసినట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అగ్రగామిగా నిలిచింది. అంతేకాదు లాభాల విషయంలో కూడా అత్యధిక వృద్ధి...
రుణాలు, డిపాజిట్లలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్
తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటిలో అగ్రస్థానం
మన తెలంగాణ/హైదరాబాద్: 2022 -23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోబ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిపాజిట్లు రుణ వితరణలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటిలోకి అగ్రస్థానంలో నిలిచింది. ఈ...
రూ.34,615 కోట్ల అతిపెద్ద బ్యాంక్ మోసం
డిహెచ్ఎఫ్ఎల్ మాజీ సిఎండి, డైరెక్టర్పై సిబిఐ కేసు నమోదు
ముంబైలోని 12 ప్రాంతాల్లో సోదాలు
న్యూఢిల్లీ : అతిపెద్ద బ్యాంకింగ్ మోసం కేసులో డిహెచ్ఎఫ్ఎల్ మాజీ సిఎండి కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్లపై సిబిఐ...
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ మోసం
రూ.23 వేల కోట్ల ఎబిజి లోన్ స్కామ్
ఈ కుంభకోణం గురించి పూర్తి వివరాలు
న్యూఢిల్లీ : విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీ స్కామ్ రూ.13 వేల కోట్లు అనేది అందరికీ తెలుసు....
ఆర్టీఐ చట్టం కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు ఎస్బిఐ నిరాకరణ
బాండ్లను రీడీమ్ చేసిన దాతలు, రాజకీయ పార్టీల వివరాలతో మార్చి 14న ఎస్బిఐ తన వెబ్సైట్లో అందించిన డేటాను ఈసి ప్రచురించింది.
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ (ఈసి)కి అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆర్టీఐ...
టాప్ 4 కంపెనీల విలువ రూ.1.71 లక్షల కోట్లు జంప్
న్యూఢిల్లీ : గత వారం టాప్ 10 కంపెనీల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,71,309 కోట్లు పెరిగింది. అయితే టాప్ 10లో 6 కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ.78,127...
ఎస్ బిఐ వినియోగదారులకు ఏప్రిల్ 1 నుంచి భారీ వడ్డన
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఏప్రిల్ 1 నుంచి డెబిట్ కార్డుల నిర్వహణ ఛార్జీలను పెంచినట్లు తెలిపింది. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు...
అరుణ్ గోయల్ రాజీనామా వ్యవహారం
లోక్ సభ ఎన్నికల నిష్పాక్షిక నిర్వహణపై సందేహాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామా వ్యవహారం...లోక్ సభ ఎన్నికల నిష్పాక్షిక నిర్వహణపై సందేహాలకు బలం...
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం
విరాళాల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడం చెల్లదు
ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, సమాచార హక్కు చట్ట ఉల్లంఘన
తక్షణమే పథకాన్ని రద్దు చేయాలి
నగదుగా మార్చుకోని బాండ్లను పార్టీలు వాపస్ చేయాలి
మార్చి 6లోగా బాండ్ల...
క్షీణించిన ఎస్ బిఐ లాభం..
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.9,164 కోట్ల నికర లాభాన్ని...
డిసెంబర్ ఆఖరు నాటికి ఈ పనులు పూర్తి చేయండి..
న్యూఢిల్లీ : డిసెంబర్లోకి అడుగుపెట్టాం, అయితే ఈ నెలలో కొన్ని పనులకు గడువు తేదీ ఉంది. వాటిని ఈ నెలాఖరు లోగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఈ పనులను వాయిదా వేస్తూ...
ఎలక్టోరల్ బాండ్లలో సింహభాగం బిజెపికే
అయిదేళ్లలో రూ.5,271.95 కోట్ల విరాళాలుఅందుకున్న కమలం పార్టీ
కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలు 10 శాతమే
రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకూ భారీగా వచ్చిన విరాళాలు
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టినప్పటి...
ఎస్బిఐ బ్రాండ్ అంబాసిడర్గా ఎంఎస్ ధోనీ
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ నియమితులయ్యారు. ఎస్బిఐ బ్రాండ్ అంబాసిడర్గా ధోని అనేక మార్కెటింగ్,...
బోనెక్కిన ఎలెక్టోరల్ బాండ్లు!
రాజకీయ పార్టీలకు రహస్యంగా ఎన్నికల విరాళాలు చెల్లించడానికి అవకాశమిస్తున్న ఎలెక్టోరల్ బాండ్స్ పథకంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించడం హర్షించవలసిన పరిణామం. పారదర్శకం, జవాబుదారీ అని శ్లాఘిస్తూ...
మూడు బ్యాంకులపై ఆర్బిఐ జరిమానా
హైదరాబాద్ : నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మూడు ప్రభుత్వరంగ బ్యాంకులపై ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) జరిమానా విధించింది. వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్...
ఆ నాలుగు యాప్లతో డేంజర్..
సిటిబ్యూరోః సైబర్ నేరస్థులు రోజుకో కొత్త రకం ప్లాన్లతో డబ్బులు కొట్టేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రోజు రోజుకు సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండడంతో ఆయా బ్యాంకులు నేరుగా ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. స్టేట్...
2 లక్షల నుంచి 15 లక్షలకు..
న్యూఢిల్లీ : భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇటీవల దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్(ఆటిఆర్)ల దాఖలుకు చివరి తేదీ జూలై 31తో ముగిసింది. ఈ సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్ల గణాంకాలు...
ఎస్బిఐ ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాలు
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) లోకల్ హెడ్ ఆఫీస్ కోఠి సోమవారం ఆజాది కా అమృత్ మహోత్సవ్(అకమ్) కార్యక్రమాలను నిర్వహించింది. ఈ వేడుకల్లో ఎస్బిఐ డిప్యూటీ మేనేజింగ్...
వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకం
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)హైదరాబాద్ సర్కిల్ బుధవారం ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి( పిఎంఎస్విఎ నిధి) ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోఠిలోని ఎస్బిఐ ప్రధాన కార్యాలయంనుంచి ఈ పథకానికి...