Home Search
హెచ్ఐవి - search results
If you're not happy with the results, please do another search
పౌష్టికాహార సమృద్ధి వల్లనే దేశంలో క్షయ మరణాల నివారణ
న్యూఢిల్లీ : దేశం లోని క్షయవ్యాధి పీడిత కుటుంబాలు ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పౌష్టికాహారాన్ని నెలమొత్తం తీసుకుంటే సగానికి సగం కేసులను మరణాలను తగ్గించవచ్చని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ లోని...
పింఛన్ పెంపుతో దివ్యాంగులకు మరింత ధీమా : మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ : పెరిగిన ఆసరా పింఛన్తో దివ్యాంగులకు గౌరవప్రదమైన, భద్రతతో కూడిన జీవనం సాగించవచ్చునని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్ను మంత్రులు హరీశ్రావు,...
కుమార్తెను రక్షించడానికి ఎముక మజ్జను దానం చేసిన మాతృమూర్తి
హైదరాబాద్: తలసేమియా మేజర్ - క్లాస్ IIIతో బాధపడుతున్న తన 13 ఏళ్ల కుమార్తెకు ఓ తల్లి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా బోన్ మ్యారో (ఎముక మజ్జ) ను దానం...
నిరుపేద వర్గాలకు అత్యాధునిక వైద్యం అందించడమే సర్కారు లక్షం
మహబూబాబాద్ : పేద వర్గాలకు మరింత నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలు అందించే తెలంగాణ సర్కారు అత్యాధునిక మైన వైద్య పరీక్షలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...
మానసిక గాయాలతో జీవచ్ఛవాలు
ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం మానవ అక్రమ రవాణా ప్రతి ఒక్క దేశంలో విస్తృతంగా ప్రబలుతోంది. అక్రమ మానవ రవాణా అంతర్జాతీయ కోట్ల డాలర్ల వ్యాపారంగా మారింది. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న...
సహజీవులు కాదట.. విచిత్ర దంపతులు..
ఆమె ఆత్మహత్య చేసుకుంది, భయంతో ముక్కలు చేశానన్న నిందితుడు
ముంబై ఫ్లాట్ దారుణంలో కొత్త కోణం
గుడిలో పెళ్లి ...గుట్టుగా జీవితం
ఎయిడ్స్తో బాధపడుతున్న సానే?
ముంబై : స్థానిక మీరారోడ్ అపార్ట్మెంట్లో మహిళ సరస్వతి వైద్య దారుణ...
ముంబై ఫ్లాట్ దారుణంలో కొత్త కోణం
ముంబై : స్థానిక మీరారోడ్ అపార్ట్మెంట్లో మహిళ సరస్వతి వైద్య దారుణ హత్య, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 36 ఏండ్ల సరస్వతితో 56 ఏండ్ల...
తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో ఎన్నో అద్భుతాలు
మాదాపూర్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ నాయకత్వంలో తొమ్మిది ఏళ్లలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించి వందేండ్ల అభివృద్ధి సాధించామని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపుడి గాంధీ అన్నారు. తెలంగాణచ రాష్ట్ర అవతరణ...
కోల్కతా మనిషికి తొలిసారి ‘ప్లాంట్ ఫంగస్’ సోకింది!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే తొలిసారి కోల్కతా మనిషికి ‘ప్లాంట్ ఫంగస్’ సోకింది. 61 ఏళ్ల ప్లాంట్ మైకాలజిస్ట్ అయిన ఆయన కోల్కతాలోని అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ను సంప్రదించారు. తనకు దగ్గు, బొంగురు గొంతు, నీరసం, మింగడం...
వైద్య చరిత్రలో మరో అద్భుతం.. ఈ చికిత్సతో ఎయిడ్స్ మాయం
గతకొన్నేళ్లుగా మానవులను భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ను మూలకణ మార్పిడి (stem cell transplantation) ద్వారా పూర్తిగా నయం చేయగలిగారు. వైద్య చరిత్రలో ఇది మరో అద్భుతం అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా హెచ్ఐవి,...
మహిళలకు సెర్వైకల్ క్యాన్సర్ డేంజర్
నిరోధానికి స్వదేశీ సంస్థ ‘సీరం’ తయారీ వ్యాక్సిన్ “సెర్వావాక్ ”రెడీ
ప్రపంచం మొత్తం మీద మహిళల్లో 16 శాతం మంది భారత్ లోనే ఉన్నారు. వీరిలో నాలుగో వంతు మంది గర్భాశయ క్యాన్సర్ (...
మరీ వెనుకబడిన ఇండియా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధోరణిలో భాగంగానే, భారత దేశం విషయంలో కూడా మానవాభివృద్ధి సూచికల విలువ 2019లో 0.645 నుండి 2021లో 0.633కి తగ్గింది. 191 దేశాల్లో భారత దేశానికి 132వ ర్యాంకు...
అమరత్వం కోసం ఆరాటం
ఒకవైపు ప్రపంచం అమరత్వం దిశగా అడుగులేస్తోంది. మరో వైపున మనిషి సగటు ఆయుర్దాయం తగ్గిపోతోంది. జన్యు మార్పిడి, జీవితకాలమంతా మితంగా తక్కువ క్యాలరీలతో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా శరీరానికి అవసరమైన వ్యాయా...
ఎయిడ్స్ను పూర్తిగా నిర్మూలించడం మన చేతుల్లోనే
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందు నాయక్
మెదక్: లైంగిక అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ వ్యాదికి కారణమైన హ్యూమన్ ఇమ్యునోడిఫిషియన్సి వైరస్(హెచ్ఐవి)నుంచి తప్పించుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందు...
హెచ్ఐవి సత్వర నిర్ధారణ అధునాతన 4వ తరం ర్యాపిడ్ టెస్ట్ లతో అంతరాల తొలగింపు
దేశంలో సుమారుగా 23.5 లక్షల మంది ప్రజలు హెచ్ఐవి (పిఎల్ హెచ్ఐవి)తో ఉండగా, 17.8 లక్షల మంది మాత్రమే తమ స్థితి గురించిన అవగాహన కలిగిఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాధి నిర్ధారణ...
ఆ జైలులో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్
యుపి దస్నా జైలులో దుస్థితి
గజియాబాద్ : ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ దస్నా జైలులో 140 మంది ఖైదీలకు హెచ్ఐవి సోకింది. వైద్య పరీక్షల క్రమంలో వీరికి ఎయిడ్స్ ఉన్నట్లు నిర్థారణ అయిందని దస్నా జిల్లా...
దేశాన్ని వెంటాడుతున్న పేదరికం
మన దేశంలో రోజు రోజుకీ పేదరికం, నిరుద్యోగం ప్రధానంగా పెరుగుతున్నాయి. ప్రతి మనిషి ఆదాయ మార్గాలు మాత్రమే పేదరికానికి ప్రధాన కారణం కాదు, ఆహారం, ఇల్లు, భూమి, ఆరోగ్యం పేదరికాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన...
పేదరికం, సామాజిక అసమానతల నివారణకు బిల్గేట్స్ భారీ ఆర్థికసాయం
గోల్కీపర్స్ సమావేశంలో తాజాగా రూ. 1.27 బిలియన్ డాలర్ల సాయం వెల్లడి
న్యూయార్క్ : సామాజిక శ్రేయస్సు కోసం అనేక సార్లు ముందడుగు వేసి భారీ నిధులను అందించిన బిల్గేట్స్ ఫౌండేషన్ ఈసారి...
2,3 వారాలుగా దగ్గు కొనసాగితే టిబి టెస్టు తప్పనిసరి
కొవిడ్ రోగులకు కేంద్రం సవరించిన వైద్యమార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కొవిడ్ రోగుల్లో రెండు మూడు వారాలకు మించి దగ్గు కొనసాగుతుంటే క్షయ వ్యాధి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది....
కొవిడ్ నియంత్రణకు మూడు టాబ్లెట్లు!
చివరిదశలో ప్రయోగాలు, త్వరలో ఫలితాలు
న్యూయార్క్ : కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే వ్యాక్సిన్లను వినియోగిస్తుండగా, తాజాగా కొవిడ్ నియంత్రణకు యాంటీవైరల్ టాబ్లెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మూడు మాత్రలు ప్రయోగాల దశలో...