Home Search
హెచ్ఐవి - search results
If you're not happy with the results, please do another search
కొవిడ్పై పోరులో యాంటీబాడీ థెరపీ కీలక పాత్ర
కొవిడ్ రోగుల్లో కొన్ని గంటల్లోనే సత్ఫలితాలు
ఢిల్లీ గంగారామ్, బిఎల్కె మాక్స్ ఆస్పత్రుల డాక్టర్ల భరోసా
న్యూఢిల్లీ :ఇద్దరు కొవిడ్ రోగుల్లో మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీతో 12 గంటల్లోనే సత్ఫలితాలు వచ్చాయని ఢిల్లీ లోని...
బ్లాక్ ఫంగస్ క్యూ
ఆసుపత్రుల ముందు వెయిటింగ్
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 200 దాకా కేసులు
కేసులు పెరిగితే పూర్తిస్థాయి నోడల్ కేంద్రంగా ఇఎన్టి
మందుల కొరకు ఆన్లైన్లో వందల కొద్దీ దరఖాస్తులు
బాధితుల్లో అత్యధిక మంది స్టెరాయిడ్ వాడినోళ్లే
మన తెలంగాణ/హైదరాబాద్:...
కొత్త టెన్షన్
హైదరాబాద్లో 60 మందికి బ్లాక్ ఫంగస్...!
వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు
గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరుగురు మృతి
కొవిడ్ నుంచి కోలుకున్న వారికి కొత్త టెన్షన్
మెదడు, దవడ, కంటిపై తీవ్ర...
హోం ఐసోలేషన్కు నూతన మార్గదర్శకాలు!
మన తెలంగాణ/హైదరాబాద్ : హోం ఐసోలేషన్లో ఉన్నోళ్లు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను తు.చ తప్పక పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈమేరకు బుధవారం మరోసారి హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.
అవి...
చింతమడక నుంచి సిఎం దాకా…
మొన్నామధ్య ప్రత్యూషకు ప్ళ్ళైంది. సిఎం కెసిఆర్ దంపతులు అంగరంగ వైభవంగా ఆమె పెళ్ళి జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. కానీ ఆమేమీ కెసిఆర్ కన్నబిడ్డ కాదు. 2015లో గృహ హింసకు గురైన ప్రత్యూషని...
ఎయిడ్స్పై విస్తృత అవగాహన
53 స్వచ్ఛంద సంస్థల సహకారం
హైదరాబాద్ : ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించేందుకు వైద్యశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధిపై అవగాహన కల్పించేందుకు, ఇప్పటికే వ్యాధి బారిన పడిన వారిలో ఆత్మస్థైర్యం, భరోసాను నింపేందుకు...
టీకా ఎప్పుడు?
2020 కరోనా సంవత్సరంగా చరిత్రలో అత్యంత హేయమైన స్థానాన్ని పొందనుంది. పరమ భయానక ముఖ చిత్రంతో నమోదు కానుంది. తలచుకుంటేనే భయపెట్టే మహమ్మారిగా చిరస్థాయిని గడిస్తుంది. అను దినం, అనుక్షణం పలువురు...
అర కోటికి చేరువగా ఆసరా పెన్షన్లు
పెద్దఎత్తున చేయూతనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
పెన్షన్ అర్హత వయస్సు 60 నుంచి 57 సంవత్సరాలకు కుదింపు
వార్షిక సంవత్సరంలో బడ్జెట్ రూ.11,725 కోట్ల కేటాయింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య దాదాపు అర...
ప్రజారోగ్యానికి ఎన్ని కోట్లయినా వెచ్చిస్తాం
కోబాస్ మిషన్ ద్వారా ప్రతి రోజు 4వేల పరీక్షలు చేయొచ్చు
ఆసుపత్రుల్లో ఆగిపోయిన వైద్యసేవలను తిరిగి ప్రారంభిస్తున్నాం
ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వారియర్స్కు అభినందనలు
మీడియాతో మంత్రి ఈటల రాజేందర్
మన తెలంగాణ/హైదరాబాద్...
మానవతావాది మదర్ థెరిసా
మదర్ థెరిసా అల్బేనియా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని. 26 ఆగస్టు 1910న స్కోప్ట్ పట్టణంలో నికోలే, బోజక్షుహ్యూ దంపతులకు జన్మించారు. 12 ఏళ్ల వయస్సులోనే సామాజిక సేవ చేయాలని నిర్ణయం...
కరోనా వైరస్కు భారతీయ టీకా?
కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. దాని మూలాలు అంతుచిక్కట్లేదు. దాన్నుంచి తేరుకోవడం, ఆ మహమ్మారి అంతు చూడటం ఇప్పుడు విశ్వ మానవాళి ముందున్న పెను సవాలు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ (టీకా) కనుగొనడానికి...
దేశంలో మొదటి కొవిడ్ టెస్టింగ్ మొబైల్ లేబొరేటరీ
ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ : కరోనా పరీక్షలను సత్వరం నిర్వహించడానికి వీలుగా దేశం లోనే మొదటి సారి కొవిడ్ 19 మొబైల్ లేబొరేటరీ అందుబాటు లోకి వచ్చింది. కేంద్ర...
ట్రిపుల్ డ్రగ్
కరోనాపై హాంకాంగ్ వైద్యుల అస్త్రం
హాంగ్కాంగ్: కరోనా వైరస్ చికిత్సకు మందు ఆవిష్కరణలో ఓ ఆశారేఖ తళుక్కుమంది. వైరస్ నుంచి రోగులు త్వరితగతిన కోలకునే ట్రిపుల్ డ్రగ్ తయారైంది. ఈ విషయంలో తాము విజయం...
కొవిడ్19 బాధితులు అధికంగా ఉండే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే కొవిడ్19 బాధితుల రేట్ అధికంగా ఉండే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఒకటని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) ఆందోళన వ్యక్తం చేసింది. మే 5 వరకల్లా ఆ దేశంలో 2900 కేసులు...
48 గంటల్లో వైరస్ను చంపేస్తుందట!
కరోనా చికిత్సలో ‘ఐవర్మెక్టిన్’ డ్రగ్ అద్భుతంగా పని చేస్తుంది
శుభవార్త చెప్పిన ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు
వాషింగ్టన్: కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న ప్రపంచ దేశాలకు ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు చల్లని వార్త...
క్రమంగా కరోనా కోరలు
కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు
31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత
దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్
ఇరాన్ నుంచి 58 భారతీయులు...
ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి పథకాలకు భారీగా నిధులు
హైదరాబాద్ : సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్దులు, వికలాంగులు, వితంతువులు, హెచ్ఐవి బాధితులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్లకు భారీగా నిధులు కేటాయించింది. వృద్ధులు,...
ఆ నలుగురికీ సోకలేదు
కరోనా అనుమానంతో పరీక్షించిన వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు : హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.శంకర్
హైదరాబాద్ : కరోనా వైరస్ రాష్ట్రంలో ఎవరికి సోకలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ...