Home Search
పాములు - search results
If you're not happy with the results, please do another search
వరదలను తట్టుకునేందుకు డ్రైనేజీ వ్యవస్థను పటిష్టంగా నిర్మించాలి: మల్లు రవి
హైదరాబాద్ : వరదల కారణంగా ప్రధాన నగరాల్లోని ప్రజల జీవితాలు అతలాకుతలమైందని, ఇళ్లలోకి నీరు, పాములు చేరుతున్న పరిస్థితి నెలకొందని టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
జలదిగ్బంధంలో సుబ్బక్క పల్లి గ్రామం
హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బక్క పల్లి గ్రామంలోకి వరద నీరు చేరడంతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో గ్రామానికి...
సమస్య పట్టించుకోలేదని వార్డ్ ఆఫీసులో పాముతో నిరసన
అల్వాల్ ః అసలే ఎడతెరిపిలేని వర్షాలు .. మరోవైపు వరద ముంపు..వీటితోనే అష్ట కష్టాలు పడుతుంటే అదనంగా పాముల బెడత మొదలైంది.. ఈ సమస్యలను పరిష్కరించాలంటూ జిహెచ్ఎంసి అధికారులకు ఎంత మొర పెట్టుకున్నా...
బాసరలో పాము కలకలం
బాసర : బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పరిసరాల్లోని ప్రైవేటు దుకాణంలో మంగళవారం రాత్రి పాము కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గమనించిన దుకాణ దారులు వెంటనే పాములు...
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్: వర్షాలు, వాతావరణంలో సంభవించే మార్పులతో ప్రబలే వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ సూచిం చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై సంబంధిత...
ప్రియుడ్ని పాముకాటుతో చంపిన ప్రియురాలు
రాంఛీ: బిజినెస్మెన్ను ప్రియురాలు నాగుపాము కాటుతో చంపిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వాని ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బిజినెస్మెన్ అంకిత్ చౌహాన్కు మహి ఆర్యా అనే ప్రియురాలు ఉంది....
రైతులకు నిండుగా కరెంటు ఇచ్చే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
చేర్యాల: దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు నిండుగా కరెంటు ఇచ్చే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు....
మూడు గంటల మంటలు
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ చుట్ట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చా లన్న పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్, కాంగ్రె స్ నడుమ మాటల యుద్ధంతో పాటు నిరసనలు...
కరెంట్ మంట
పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఆగ్రహం
అది రైతుల పాలిట రాబందు పార్టీ
24గంటల వెలుగులు కావాలా..మళ్లీ కటిక చీకట్ల కాంగ్రెస్సా?
కాంగ్రెస్ హయాంలో రైతులు పడ్డ కష్టాలు తెలంగాణ సమాజం మరువదు...
సెయిలింగ్ జీవిత పాఠాలు నేర్పుతుందన్న గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ : సెయిలింగ్ పోటీల్లో మహిళలు సైతం పోటీపడటం సాధారణ విషయం కాదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. మహిళలు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారని, సెయిలింగ్ అనేది జీవిత పాఠాలు...
బస్టాండ్లో మౌలిక వసతులు కరువు
అమరచింత :నియోజకవర్గ కేంద్రమైన అమరచింత బస్టాండ్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు హయాంలో బస్టాండ్ మంజూరైంది. బస్టాండ్ నిర్మాణ పనులు పూర్తైనప్పటికి బస్టాండ్లో బస్సు సౌకర్యాలు, మౌలిక...
గురుకులంలో పాము కాటు కలకలం
కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గురుకులం పాఠశాలలో విద్యార్థిని పాము కాటుకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటన మాచారెడ్డి మండల కేంద్రంలోని మీని గురుకుల పాఠశాలలో నాలుగవ...
బస్తీ దవాఖానాలకు నీటి కష్టం
రాజేంద్రనగర్ : తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బస్తీ దావఖానలతో ప్రజకు వైద్య సేవలను చేరువ చేస్తే మిగతా శాఖలు అక్కడ కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. వైద్య సిబ్బంది, రోగులలు...
రామసముద్రంలో కొండచిలువ కలకలం
మక్తల్ ః మండలంలోని రామసముద్రంలో మంగళవారం భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన కుమ్మరి బస్వరాజ్ ఇంటి వద్ద కొండచిలువ ప్రత్యక్షం కావడంతో పిల్లలతో పాటు పెద్దలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల...
అకాడెమీ అవార్డులా! పందేరాలా?
కేంద్ర సాహిత్య అకాడెమీ తెలుగు అవార్డులు అంటే వందిమాగధులకు పందేరాలయినాయి. ప్రతిభతో పనిలేకుండానే ‘మనోడు’ అయితే చాలు వీరతాళ్ళు వేసేస్తున్నారు. ఆధిపత్య కులాలకు చెందిన అకాడెమీ పీఠాధిపతులు తమ తదనంతరమూ తమని సాహితీలోకంలో...
తెలంగాణలో విస్తరిస్తున్న జీవవైవిధ్యం
భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో...
తెలంగాణలో విస్తరిస్తున్న జీవవైవిధ్యం
భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో...
బిజెపి పాలన వస్తే కరెంట్ ఉద్యోగులు ఇంటికే..
మెదక్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ...
బండ్లగూడ సహాభావన టౌన్ షిప్ సమస్యలను పరిష్కారిస్తా : సుధీర్రెడ్డి
ఎల్బీనగర్ : నాగోల్ బండ్లగూడ సహాభావన టౌన్ షిప్ సమస్యలను పరిష్కారిస్తానని ఎల్బీనగర్ ఏమ్మేల్యే దేవిరెడ్డి సుదీర్రెడ్డి తెలిపారు. సహాభావన టౌన్ షిప్ సభ్యులతో కలసి రవాణా రోడ్డు మరియు భవనాల శాఖ...
ప్రపంచానికే అన్నపూర్ణ
మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రలో వచ్చే జెడ్పి ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరాలని, త్వరలో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బుధవారం తెలంగా ణ భవన్లో మహారాష్ట్రకు చెందిన...