Home Search
మిర్యాలగూడ - search results
If you're not happy with the results, please do another search
ఇంటింటికి ఇందిరమ్మ
ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ
కార్యక్రమాలను చేర్చడానికి
ప్రత్యేక కమిటీలు ఇందిరమ్మ
కమిటీ సభ్యులకు రూ.6వేల
గౌరవ వేతనం జూన్ మొదటి
వారంలో స్థానిక ఎన్నికలు
మిగిలిన నాలుగేళ్లు అభివృద్ధిపైనే
దృష్టి భువనగిరి, నల్లగొండ
పార్లమెంట్ నియోజకవర్గాల
సమీక్షలో సిఎం రేవంత్రెడ్డి
12 నుంచి ప్రజల్లోకి...
ప్రచారం ఉధృతం...
ఆర్టిసి యూనియన్ నేత రాజిరెడ్డి ఇంటి ముందు కోడలు ధర్నా
హైదరాబాద్: ఆర్టిసి యూనియన్ నేత రాజిరెడ్డి ఇంటి ముందు ఆయన కోడలు ఆందోళనకు దిగిన సంఘటన హైదరాబాద్లోని కర్మన్ఘాట్ ప్రాంతం హస్తినాపురం డివిజన్ పరిధిలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.... మిర్యాలగూడకు...
రైస్ మిల్లర్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీరియస్
హైదరాబాద్: రైస్ మిల్లర్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులకు...
యాదగిరిగుట్టకు చేరుకున్న రేవంత్
యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డలు చేరుకున్నారు. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర...
వేగిరమే యాదాద్రి పూర్తి
మన తెలంగాణ / హైదరాబాద్ /మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అ ధికారులను ఆదేశించారు. శనివారం...
సబ్స్టేషన్లో ఫీడర్ మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదం
త్రిపురారం : త్రిపురారం సబ్ స్టేష్లో ఫీడర్ మరమ్మత్తులో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఇరువురు ప్రమాదవశాత్తు షార్ట్సర్కూట్కు గురయ్యారు. వివరాల్లోకెళ్లే..మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ముకుందాపురం ఫీడర్కు విద్యుత్ సరఫరాలో అంతరాయం...
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు
మిర్యాలగూడ ః నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు కాలనీకి వస్తుండగా, అద్దంకి ,నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్గా...
రైల్వే ప్రయాణికులకు శుభవార్త… ఆ స్టేషన్లలో ఆగనున్న పలు రైళ్లు
హైదరాబాద్: తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు దక్షిణా మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు అదనపు స్టేషన్లలో ఆగుతాయని వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయం ఈ...
రూ. 4256 కోట్లు ఇప్పించండి
పౌర సరఫరాల శాఖ బకాయిలు విడుదల చేయండి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాలని, తద్వారా తెలంగాణ యువతకు లక్షాది ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని, అందుకనే నూతన పారిశ్రామిక కారిడార్లకు...
తిరుపతికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీని ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్...
సంక్రాంతికి 36 ప్రత్యేకరైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే 36 ప్రత్యేక...
నల్లగొండలో ప్రేమజంట ఆత్మహత్య
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మిర్యాలగూడ వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానిన స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం...
తీరని శోకం
రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
మృతుల్లో ఐదుగురుది ఒకే కుటుంబం
నల్లగొండ జిల్లాలో ఘటన
మన తెలంగాణ/నిడమనూరు : నల్లగొండ జిల్లా, నిడమనూరు మండలం, వేంపాండు స్టేజీ మూడో నెంబర్ కాల్వ సమీపంలో సోమవారం...
కాపాడుదామని పోతే ప్రాణం పోయింది
హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలా సమీపంలో జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని...
ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం: ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వారపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని నిర్ణయించింది. విశాఖపట్నం-కర్నూలు సిటీ ప్రత్యేక రైలు (08585) జనవరి 16, 23, 30 తేదీల్లో మంగళవారం...
సంక్రాంతిలోపు ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభం
సంక్రాంతి లోపు ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభం
రాష్ట్ర రెవెన్యూ,సమాచార,పౌర సంబంధాల,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని,ఇందిరమ్మ...
తెలంగాణ శాసనసభపై ‘ రెడ్డి ’ ముద్ర !
రాష్ట్ర రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డు
ప్రధాన పార్టీల నుంచి 43 మంది విజయం
2018 సభలో కంటే ఐదుగురు అధికం
కాంగ్రెస్కు 26, బిఆర్ఎస్కు 14 , బిజెపికి 3చోట్ల ప్రాతినిధ్యం
మనతెలగాణ/హైదరాబాద్:...
చిత్తు.. చిత్తు
నాలుగు పార్టీలకు ఘోర పరాజయం
అడ్రస్లేని జనసేన, బిఎస్పి, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆ నాలుగు పార్టీలు ఘోర పరాజయం చవిచూశాయి. కనీసం పోటీ చేసిన స్థానాల్లో...
ముషీరాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ ఆధిక్యం..
మన తెలంగాణ/హైదరాబాద్: రాజేంద్రనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి టి. ప్రకాశ్ గౌడ్ ముందంజ. వర్ధన్నపేటలో బిఆర్ఎస్ అభ్యర్థి రమేష్ ముందంజ. ముషీరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ ఆధిక్యం. డోర్నకల్ రామచంద్రూనాయక్ కాంగ్రెస్ ఆధిక్యం....
కొన్ని చోట్ల మొరాయించిన ఈవిఎంలు
అరగంట నుంచి గంటన్నర పాటు ఆగిన పోలింగ్
పోలింగ్ ఆలస్యంపై ఓటర్ల అసంతృప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఈ...