Monday, April 29, 2024

తిరుపతికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీని ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్ మృతి చెందగా చికిత్స పొందుతూ సీతమ్మ(65) అనే ప్రయాణికురాలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News