Home Search
21 మంది అక్కడికక్కడే మృతి - search results
If you're not happy with the results, please do another search
ఔరంగాబాద్లో రైలు ప్రమాదం: 16మంది మృతి (వీడియో)
మహారాష్ట్ర: ఔరంగాబాద్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అలసిపోయి కర్మాడ్ వద్ద ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులపైకి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు...
వెంటాడిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎంఎల్ఎ లాస్య నందిత మృతి
మన తెలంగాణ/హైదరాబాద్/పటాన్చెరు : ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎంఎల్ఎ లాస్య నందిత (37) దుర్మరణం...
70% పోలింగ్ ప్రశాంతం
పల్లెల్లో ఓట్ల జోరు
అత్యధికం 91.51%, అత్యల్పం యాకుత్పుర 39%
పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక ఓటింగ్
అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు
మొరాయించిన ఇవిఎంలు..
ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4...
భవనం సెంట్రింగ్ కూలి ముగ్గురి దుర్మరణం
మన తెలంగాణ/కెపిహెచ్బి: కెపిహెచ్బి అడ్డగుట్ట కాలనీలో గురువారం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి సెంట్రింగ్ పనులు చేస్తుండగా గోడ కూ లి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు...
నగరంలో భారీగా డిడి కేసులు
సిటిబ్యూరోః ఈ ఏడాది నాలుగు నెలల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైదరాబాద్ పోలీసులు వివిధ...
ఉగ్రవాదుల కాల్పులకు కశ్మీర్ పండిట్ బలి
శ్రీనగర్: స్వాతంత్య్ర దినోత్సవం నాటి నుంచి కశ్మీర్లో ఉగ్రమూక మళ్లీ పేట్రేగిపోతోంది. కేవలం 48 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఓ హిందూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి...
దైవ దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు
గాయపడి మరో నలుగురు, ఇద్దరి పరిస్థితి విషమం
బీదర్లో కంటైనర్ను ఢీకొట్టిన కారు
దైవదర్శనానికి వెళ్లిన కుటుంబం
మనతెలంగాణ, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఆరుగురు మృతిచెందిన కర్నాటక రాష్ట్రం బీదర్లో సోమవారం చోటుచేసుకుంది....
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వరదల పోటు
నాసిక్ జిల్లాలో ఆరుగురు గల్లంతు
గొండియాలో ఇద్దరు గల్లంతు
గుజరాత్లో 14 మంది మృతి
నాసిక్/అహ్మదాబాద్ : మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంది వరదలు ముంచెత్తుతున్నాయి. మంగళ, బుధవారాల్లో అనేక...
మద్యం మత్తుతోనే గచ్చిబౌలి కారు ప్రమాదం
హైదరాబాద్: హోలీ పండుగ రోజు శుక్రవారం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ వద్ద చోటు చేసుకున్న కారు ప్రమాద ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. తమ విచారణలో ప్రమాదానికి అసలు కారణం తెలుసుకున్న...
ముప్పు.. మునక
రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో 20మంది దుర్మరణం
పలుచోట్ల
హోలీ
పండుగల్లో
విషాదం..
రోడ్డు
ప్రమాదాల్లోనూ
మృత్యువాత
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్ : రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20మంది...
అతివేగం, మద్యం మత్తులో ప్రాణాలు హరీ
సైబరాబాద్లో గత ఏడాది 3,989 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 759 మంది మృతి
హైదరాబాద్లో 1,961 ప్రమాదాల్లో 278 మంది మృత్యువాత
రాచకొండలో 2,615 రోడ్డు ప్రమాదాల్లో 642 మంది అనంతలోకాలకు..
హైదరాబాద్: మూడు పోలీస్ కమిషనరేట్ల...
కారు బీభత్సం
కరీంనగర్లో ఘోర ప్రమాదం
నలుగురి దుర్మరణం, మరో 9 మందికి గాయాలు
పోలీసుల అదుపులో నిందితులు
ప్రమాద సమయంలో మైనర్ డ్రైవింగ్
నిందితులపై యాక్సిడెంట్తో పాటు హత్య కేసు నమోదు : సిపి సత్యనారాయణ...
హెడ్ను పట్టించుకోండి…
బైక్ రైడర్లు ....హెల్మెట్ పెట్టుకోవడంలేదు
ట్రాఫిక్ కేసుల్లో భారీగా హెల్మెట్ జరిమానాలు
హైదరాబాద్లో 53,01,994 కేసులు నమోదు
వారం రోజుల్లో రాచకొండలో 19,866 కేసులు
హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిలో బైక్ రైడర్లు మొదటి...
ప్రాణాలు హరిస్తున్న మందుబాబులు
వేగంగా డ్రైవ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు
ఈ ఏడాది రూ. 10,49,61,000 జరిమానా
25,453 మందిపై కేసులు నమోదు
నిందితుల్లో బడాబాబుల పిల్లలు
హత్య కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
మన తెలంగాణ/సిటిబ్యూరో: మద్యం మత్తులో వాహనా లు నడిపి...
ప్రాణాలు తీస్తున్న మందుబాబులు
వేగంగా డ్రైవ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు
ఈ ఏడాది రూ. 10,49,61,000 జరిమానా
25,453మందిపై కేసులు నమోదు
నిందితుల్లో బడాబాబుల పిల్లలు
హత్య కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నపడిపి రోడ్డు ప్రమాదాలు చేయడంతో...
ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
ఆదిలాబాద్: జిల్లా నేరడిగొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున మండలంలోని గౌలిగూడ సమీపంలో ఎదురెదురుగా వచ్చిన టాటా సఫారీ, టాటా ఏస్ వాహనాలు ఢీకొన్నాయి. ఆ వెనుకనే వచ్చిన...
కొవిడ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం
10 మంది సజీవ దహనం
మహారాష్ట్ర అహ్మద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం
ప్రధాని, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
పుణె: మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించి 10...
మేఘాలయలో నదిలో పడిన ఆర్టీసీ బస్సు
ఐదుగురి మృతి..16 మందికి గాయాలు
గువాహటి: మేఘాలయ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు గురువారం తెల్లవారుజామున నదిలో పడిపోయి ఐదుగురు మరణించగా మరో 16 మంది గాయపడ్డారు. తుర నుంచి రాష్ట్ర...
ఢిల్లీ కోర్టురూంలో కాల్పులు
గ్యాంగ్లీడర్ , ఇద్దరు సాయుధులు మృతి
పట్టపగలే...జడ్జి ఎదుటే ఘటన
గోగి టిల్లూ గ్యాంగ్వార్ పరిణామం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత రోహిణీ కోర్టులో శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు భీకర...
‘నెత్తుటి’ బాటలు
రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం
నల్లగొండ జిల్లా కట్టంగూర్ సమీపంలో విడివిడి ప్రమాదాల్లో ఐదుగురు మృతి
నాగర్కర్నూల్ జిల్లాలో ఆటోను బస్సు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత
మనతెలంగాణ/నల్గొండ, పదర: రాష్ట్రంలో...