Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో వెదురు సాగు పెరగాలి: మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వెదురు సాగుకు తెలంగాణ ప్రాంత నేలలు అనుకూలమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో వెదురు సాగు అవకాశాలు, లాభాలపై జరిగిన జూమ్ సమావేశంలో...
తల్లడిల్లుతున్న తల్లిద్రండులు
ఉక్రెయిన్లో అవస్థలు పడుతోన్న విద్యార్థులు n భవిష్యత్తు కోసం పంపితే.. ఇలా జరిగిందేంటని ఆందోళన
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్ : రష్యా యుద్ధోన్మాథంతో ఉక్రెయిన్లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన పలువురు విద్యార్థుల అక్కడ...
తెలంగాణ విద్యార్థుల ప్రయాణ ఖర్చులు భరిస్తాం వారిని ఆదుకోండి
విదేశాంగ శాఖ మంత్రికి మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
ప్రయాణ ఖర్చులు మేమే భరిస్తాం
విదేశాంగ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని విదేశాంగ శాఖ...
వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించండి: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు...
పౌర విధులు!
పౌరులు పాటించవలసిన ప్రాథమిక విధులను నిర్వచిస్తూ సమగ్ర చట్టాలు తీసుకు వచ్చేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకున్నది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను...
మల్లన్నకు జలబోనం
11 జిల్లాల పరిధిలో 11.5లక్షల ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథ కింద 7 జిల్లాల్లోని 9 నియోజకవర్గాల దాహం తీర్చనున్న జలప్రదాయిని.
జంటనగరాలకు, పరిశ్రమలకు జలధారలు
నదికి నడక నేర్పిన అపరభగీరథుడు కెసిఆర్
దేశంలోనే నదిలేని...
చిరుధాన్యాలతో ప్రజలకు ఆరోగ్యకరమైన పోషకాహారం
ఎన్ఐఆర్డితో ఎంఒయు కుదుర్చుకున్న ఐఐఎంఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ ప్రజలకు ఆరోగ్యవంతమైన పోషకాహారం అందిచాలన్నది లక్షంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థతో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. మంగళవారం నాడు రాజేంద్రనగర్...
పాలకులకు లెక్క(లు)లేని బిసిలు!
ప్రపంచంలో ఏ దేశంలోలేని కులవ్యవస్థ మన దేశంలోనే ఉన్న ది. వేల ఏళ్లుగా దేశంలోని క్రింది కులాలు ఎన్నోరకాల అన్యాయాలకు, అసమానతలకు గురవుతూనే ఉన్నారు. కుల చైతన్య- అభివృద్ధి ద్వారానే కులరహిత సమాజం...
ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూత
జూబ్లీహిల్స్లోని మంత్రి స్వగృహంలో
భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
గౌతమ్రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని
ప్రకటన కుటుంబసభ్యులను పరామర్శించిన...
ప్రత్యేక యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు
ప్రభుత్వ పథకాలపై సమ్మేళనాలను, పోటీలు నిర్వహించాలి
తెలంగాణ సాంస్కృతిక శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారుల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటుకు పూర్తి...
రాజ్నాధ్ సభలో యువకుల నిరసన నినాదాలు
ఆర్మీ ఉద్యోగాల భర్తీకి డిమాండ్
న్యూఢిల్లీ : యూపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రసంగానికి యువకుల నిరసన నినాదాలు అడ్డు తగిలాయి, గోండా జిల్లాలో ప్రచార సభలో...
100 కిసాన్ డ్రోనను ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కీలక మార్పునకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. పంట పొలాల్లో క్రిమినాశకాలు, ఎరువులు చల్లడంతో పాటు ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను మోసుకెళ్లేలా ‘కిసాన్ డ్రోన్ల’ను ఆయన ప్రారంభించారు....
మన బస్తీ- మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహార్ధశ
హైదరాబాద్: ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపడుతోందని శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దున్నట్లు ఆయన వెల్లడించారు....
మోడీపై మన్మోహన్ సింగ్ ఆగ్రహం..
న్యూఢిల్లీ: అత్యంత అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం ఓ వీడియో సందేశంలో నరేంద్రమోడీపైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైన హుందాతనం ఉంటుందని చెప్పారు. ప్రతిసమస్యకు...
సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తన గృహంలో సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిక్కు సముదాయానికి తన ప్రభుత్వం చేసిన మంచి పనులను గురించి హైలైట్ చేసి...
మీ వైఫల్యాలకు నెహ్రూపై నిందలా?
బిజెపి సర్కార్ వచ్చి ఏడేళ్లయినా... ప్రతి దానికీ తొలి ప్రధానిదే తప్పా
మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. నరేంద్ర మోడీ...
మన ప్రతిపక్షాలదీ, పాకిస్థాన్దీ ఒకే ఎజెండా : మోడీ
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016 లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్తాన్ది ఒకే...
మోడీపై మన్మోహన్ సింగ్ ఆగ్రహం
న్యూఢిల్లీ : అత్యంత అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం ఓ వీడియో సందేశంలో నరేంద్రమోడీపైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైన హుందాతనం ఉంటుందని చెప్పారు....
తెలంగాణ వ్యవసాయ పథకాలు భేష్
సిఎం కెసిఆర్ ఇరిగేషన్కు ప్రాధాన్యం ఇచ్చారు, కాళేశ్వరం అద్భుతం :
జాతీయ రైతు సంఘాల నేతలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి పథకాలు రైతులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని...
ప్రజా పోరాటంలో సత్యమే గెలిచింది: కవిత
హైదరాబాద్: నాటి ఉద్యమ నాయకులు, సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదని ఎంఎల్ సి కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ...